
BRS TechCell
@BRSTechCell • 47,266 subscribers
#JaiTelangana ✊ #JaiBharat
Shorts
Videos

నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది చిట్టి నాయుడు.
BRS TechCell38,086 görüntüleme • 1 yıl önce

కేసీఅర్కు ఎందుకు ఓటెయ్యలి అని మాట్లాడే వాళ్లకు ఈ వీడియో అంకితం.
BRS TechCell54,798 görüntüleme • 3 yıl önce

గోషామహల్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టించుకోకపోవడంతో.. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారనే అక్కసుతో బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ గౌడ్ పై దాడులు చేయిస్తున్న రాజాసింగ్ పీఏ మరియు అతని ప్రధాన అనుచరులు. రాజాసింగ్.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తిరుగుతున్న నీకు గోషామహల్ ప్రజలే బుద్ధి చెప్తారు.
BRS TechCell12,786 görüntüleme • 7 ay önce

దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వంత పాడే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎవరు పిలవకపోయినా… నా ఫోన్ ట్యాప్ అయ్యిందని కామెడీ చేస్తున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తారు పోలీస్ అధికారులా? గాంధీ భవన్లో ఉండే కాంగ్రెస్ మంత్రులు, యూత్ కాంగ్రెస్ నాయకులా? ఏది వాస్తవమో… ఏది అవాస్తవమో… హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రెస్మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయండి. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ… హోం మంత్రిగా బాధ్యతగల పదవిలో ఉంటూ సీఎం రేవంత్ ఇస్తున్న ఆదేశాలతో వారి అనుంగు మీడియాతో తప్పుడు రాతలపై, పిచ్చి కూతలు, దొంగ లీకులతో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ డా. Dr.RS Praveen Kumar
BRS TechCell19,760 görüntüleme • 1 yıl önce

బేబీ కటింగ్ మైనంపల్లికి మర్రి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్ 🔥 ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద లేదు. బోనాలు ఘనంగా జరపవలసిన వారే దౌర్జన్యం చేస్తున్నారు. మీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడే వారు లేరు... మీ దౌర్జన్యాలను ఎదురొడ్డి నిలబడతాం. – మల్కాజిగిరి ఎమ్మెల్యే Marri Rajasekhar Reddy
BRS TechCell12,508 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.