ChotaNews App's banner
ChotaNews App's profile picture

ChotaNews App

@ChotaNewsApp19,145 subscribers

ChotaNews is India's most-read Telugu short news app. Stay informed with the latest news. Follow us. Download The App- https://t.co/6ShbZFxEbq

Shorts

తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

161,409 Aufrufe

దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి ప్రస్తుతం చెట్లు మొలిచి, తీవ్ర నిర్లక్ష్యానికి గురై పాడుబడ్డ స్థితిలో దర్శనమిస్తోంది. ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన మహోన్నత వ్యక్తి స్మారకార్థం ఉన్న సమాధిని వెంటనే పునరుద్ధరించాలని, ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి ప్రస్తుతం చెట్లు మొలిచి, తీవ్ర నిర్లక్ష్యానికి గురై పాడుబడ్డ స్థితిలో దర్శనమిస్తోంది. ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన మహోన్నత వ్యక్తి స్మారకార్థం ఉన్న సమాధిని వెంటనే పునరుద్ధరించాలని, ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

151,711 Aufrufe

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి మహారాష్ట్రలోని ముర్బాద్ తాలూకా గోవిలి గ్రామం వద్ద ఘోర ప్రమాదం. పంజర్ వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న ఈకో వ్యాన్‌ను సిమెంట్ మిక్సర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sensitive content

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి మహారాష్ట్రలోని ముర్బాద్ తాలూకా గోవిలి గ్రామం వద్ద ఘోర ప్రమాదం. పంజర్ వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న ఈకో వ్యాన్‌ను సిమెంట్ మిక్సర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

286,591 Aufrufe

కలల బైక్ పొందిన వేళ❤️.. రైతు ఆనందం కర్ణాటక డిబ్బూరుకు చెందిన ఒక సాధారణ రైతు, ఏళ్లుగా రూపాయి రూపాయి కూడబెట్టి తన కలల 'XL100' బైక్‌ను కొనుగోలు చేశాడు. డెలివరీ సమయంలో అతని కళ్లల్లోని ఆనందం, గర్వం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కష్టపడి సాధించిన ఈ విజయమే నిజమైన లగ్జరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారి, అందరి మనసులను గెలుచుకుంటోంది.

కలల బైక్ పొందిన వేళ❤️.. రైతు ఆనందం కర్ణాటక డిబ్బూరుకు చెందిన ఒక సాధారణ రైతు, ఏళ్లుగా రూపాయి రూపాయి కూడబెట్టి తన కలల 'XL100' బైక్‌ను కొనుగోలు చేశాడు. డెలివరీ సమయంలో అతని కళ్లల్లోని ఆనందం, గర్వం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కష్టపడి సాధించిన ఈ విజయమే నిజమైన లగ్జరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారి, అందరి మనసులను గెలుచుకుంటోంది.

102,406 Aufrufe

పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేసిన మంగ్లీ గత నెల 22న పంజాగుట్టలోని ఓ ఆఫీస్‌లో తనను తాను లాయర్‌గా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మంగ్లీ ఆరోపణ

పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేసిన మంగ్లీ గత నెల 22న పంజాగుట్టలోని ఓ ఆఫీస్‌లో తనను తాను లాయర్‌గా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మంగ్లీ ఆరోపణ

139,180 Aufrufe

జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్‌ ఈవెంట్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఆటగాళ్లు

జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్‌ ఈవెంట్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఆటగాళ్లు

77,021 Aufrufe

బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భర్త తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. అక్కడికక్కడే అమరేంద్ర మృతి చెందాడు. గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భర్త తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. అక్కడికక్కడే అమరేంద్ర మృతి చెందాడు. గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

433,945 Aufrufe

విమానం మండుతుండగా నడుచుకుంటూ బయటకు.. మృత్యుంజయుడి మరో వీడియో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌. తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తోన్న దృశ్యాలు ఉన్నాయి. తెలుపు రంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తి చేతిలో మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం గమనించారు. ఆయనను చూసి తొలుత వారు షాక్‌ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.

విమానం మండుతుండగా నడుచుకుంటూ బయటకు.. మృత్యుంజయుడి మరో వీడియో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌. తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తోన్న దృశ్యాలు ఉన్నాయి. తెలుపు రంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తి చేతిలో మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం గమనించారు. ఆయనను చూసి తొలుత వారు షాక్‌ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.

302,968 Aufrufe

లాంగ్ వీకెండ్ ‘ట్రిప్’ సరదా.. దంపతుల వీడియో వైరల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్న బెంగళూరు ఐఐటీ జంటకు ఎదురైన అనుభవం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. రేష్మా భగత్, ప్రభాత్ కుమార్‌లు ఎంతో ఉత్సాహంగా ట్రిప్‌కు ప్లాన్ చేసుకుని రోడ్డుపై నిలబడ్డ వీడియో వైరల్‌గా మారింది. సెలవుల్లో అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో కలిగే రద్దీని, సామాన్యుల భావోద్వేగాలను ఈ వీడియో సరదాగా ప్రతిబింబిస్తోంది.

లాంగ్ వీకెండ్ ‘ట్రిప్’ సరదా.. దంపతుల వీడియో వైరల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్న బెంగళూరు ఐఐటీ జంటకు ఎదురైన అనుభవం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. రేష్మా భగత్, ప్రభాత్ కుమార్‌లు ఎంతో ఉత్సాహంగా ట్రిప్‌కు ప్లాన్ చేసుకుని రోడ్డుపై నిలబడ్డ వీడియో వైరల్‌గా మారింది. సెలవుల్లో అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో కలిగే రద్దీని, సామాన్యుల భావోద్వేగాలను ఈ వీడియో సరదాగా ప్రతిబింబిస్తోంది.

137,358 Aufrufe

ఈమె అసలు తల్లెనా..! ఫోన్ మాట్లాడుతూ.. ఓ తల్లి తన చిన్న కుమారుడిని కాలుతో తన్నిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దారుణ దృశ్యాలను చూసిన నెటిజన్లు "అసలు ఆమె తల్లెనా.. పిల్లల పట్ల ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె అసలు తల్లెనా..! ఫోన్ మాట్లాడుతూ.. ఓ తల్లి తన చిన్న కుమారుడిని కాలుతో తన్నిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దారుణ దృశ్యాలను చూసిన నెటిజన్లు "అసలు ఆమె తల్లెనా.. పిల్లల పట్ల ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

135,657 Aufrufe

వివాదంలో పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారు. దీంతో పాటు దేవుని ప్రతిమను స్వీకరించే సమయంలో పవన్ కనీసం షూ కూడా విప్పలేదని, ఇది ఆయన కపట భక్తికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

వివాదంలో పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. పుస్తకం తీసుకునే సమయంలో.. అది కింద పడుతుంటే కనీసం పట్టుకోకుండా వదిలేశారు. దీంతో పాటు దేవుని ప్రతిమను స్వీకరించే సమయంలో పవన్ కనీసం షూ కూడా విప్పలేదని, ఇది ఆయన కపట భక్తికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

124,267 Aufrufe

వేల రూపాయలు పెట్టినా తప్పని పాట్లు! హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాటర్ల మెరుపులు చూద్దామని వచ్చిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొన్నా, స్టేడియంలోని సీట్లపై పేరుకుపోయిన దుమ్ము చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు. చేసేది లేక తమ కర్చీఫ్లతో సీట్లను శుభ్రం చేసుకుని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి తోడు భద్రతా కారణాలతో సన్ గ్లాసెస్‌ను లోపలికి అనుమతించకపోవడంతో వాటిని బయటే వదిలేశారు. కనీస సౌకర్యాలు కల్పించని నిర్వాహకులపై నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వేల రూపాయలు పెట్టినా తప్పని పాట్లు! హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాటర్ల మెరుపులు చూద్దామని వచ్చిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొన్నా, స్టేడియంలోని సీట్లపై పేరుకుపోయిన దుమ్ము చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు. చేసేది లేక తమ కర్చీఫ్లతో సీట్లను శుభ్రం చేసుకుని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి తోడు భద్రతా కారణాలతో సన్ గ్లాసెస్‌ను లోపలికి అనుమతించకపోవడంతో వాటిని బయటే వదిలేశారు. కనీస సౌకర్యాలు కల్పించని నిర్వాహకులపై నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

71,354 Aufrufe

ఇండియాలో GenZ.. ఉద్యమం రానుందా? ఇండియాలోనూ GenZ ఉద్యమం వచ్చేలా కనిపిస్తోంది. భారత యువత సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతోంది. నిరుద్యోగం, వ్యవస్థపై అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు అభిజీత్ దిప్కే అనే యువకుడు ఇన్‌స్టాలో ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సంచలనం సృష్టిస్తోంది. ‘యువత కోసం, యువత చేత’ అనే నినాదంతో వచ్చిన ఈ హ్యాండిల్‌కు 3 రోజుల్లోనే 36 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. TMC ఎంపీ మహువా మెయిత్రా కూడా దీనికి మద్దతిచ్చారు.

ఇండియాలో GenZ.. ఉద్యమం రానుందా? ఇండియాలోనూ GenZ ఉద్యమం వచ్చేలా కనిపిస్తోంది. భారత యువత సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతోంది. నిరుద్యోగం, వ్యవస్థపై అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు అభిజీత్ దిప్కే అనే యువకుడు ఇన్‌స్టాలో ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సంచలనం సృష్టిస్తోంది. ‘యువత కోసం, యువత చేత’ అనే నినాదంతో వచ్చిన ఈ హ్యాండిల్‌కు 3 రోజుల్లోనే 36 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. TMC ఎంపీ మహువా మెయిత్రా కూడా దీనికి మద్దతిచ్చారు.

37,813 Aufrufe

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లీగా గుర్తింపు ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలింపు టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం తాగలేదని నిర్ధారించిన ఫోరెన్సిక్‌ వైద్యులు

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లీగా గుర్తింపు ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలింపు టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం తాగలేదని నిర్ధారించిన ఫోరెన్సిక్‌ వైద్యులు

138,753 Aufrufe

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న వెంగ్‌డింగ్ గ్రామం వినూత్న సాంకేతికతతో అగ్నిప్రమాదాలను అడ్డుకుంటోంది. గడ్డితో నిర్మించిన ఇళ్లను రక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక 'వాటర్ గన్స్' ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ, మంటలను ఆర్పడమే కాకుండా పొలాలకు సాగునీటిని కూడా అందిస్తోంది.

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న వెంగ్‌డింగ్ గ్రామం వినూత్న సాంకేతికతతో అగ్నిప్రమాదాలను అడ్డుకుంటోంది. గడ్డితో నిర్మించిన ఇళ్లను రక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక 'వాటర్ గన్స్' ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ, మంటలను ఆర్పడమే కాకుండా పొలాలకు సాగునీటిని కూడా అందిస్తోంది.

97,395 Aufrufe

చేవెళ్ల బస్సు ప్రమాదం .. AI Video

చేవెళ్ల బస్సు ప్రమాదం .. AI Video

111,072 Aufrufe

గోవాలో బీరు సీసాతో సచిన్ కూతురు.. నెటిజన్ల ట్రోలింగ్. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. గోవాలో మద్యం బాటిల్‌ పట్టుకొని కనిపించింది. అర్రోసిమ్ బీచ్‌లో సారా తన స్నేహితులతో కలిసి బీరు చేతిలో పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించారు.

గోవాలో బీరు సీసాతో సచిన్ కూతురు.. నెటిజన్ల ట్రోలింగ్. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. గోవాలో మద్యం బాటిల్‌ పట్టుకొని కనిపించింది. అర్రోసిమ్ బీచ్‌లో సారా తన స్నేహితులతో కలిసి బీరు చేతిలో పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించారు.

77,595 Aufrufe

కీసరలో బాలాజీ జ్యువెలరీ షాపులో కస్టమర్లుగా షాపులోకి వెళ్లిన ఇద్దరు నిందితులు నగలు కొనే నెపంతో షాపులో పరిస్థితిని గమనించిన దొంగలు యజమాని సందీప్ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని దాడి లోపల ఉన్న నిందితుల సిగ్నల్ తో రెచ్చిపోయిన గ్యాంగ్ ఆ తర్వాత షాపులోకి వచ్చిన మరో ఇద్దరు దొంగలు కస్టమర్లుగా వచ్చిన వారితో పాటు దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులు, ప్లాన్ చేసిన మరో వ్యక్తి అరెస్ట్

కీసరలో బాలాజీ జ్యువెలరీ షాపులో కస్టమర్లుగా షాపులోకి వెళ్లిన ఇద్దరు నిందితులు నగలు కొనే నెపంతో షాపులో పరిస్థితిని గమనించిన దొంగలు యజమాని సందీప్ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని దాడి లోపల ఉన్న నిందితుల సిగ్నల్ తో రెచ్చిపోయిన గ్యాంగ్ ఆ తర్వాత షాపులోకి వచ్చిన మరో ఇద్దరు దొంగలు కస్టమర్లుగా వచ్చిన వారితో పాటు దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులు, ప్లాన్ చేసిన మరో వ్యక్తి అరెస్ట్

68,746 Aufrufe

ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే అస్సాం బిలాస్‌పూర్లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ రంగు రిబ్బన్ పెట్టించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అహంకారం, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని సాహిదుర్ వ్యాఖ్యానించాడు.

ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే అస్సాం బిలాస్‌పూర్లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ రంగు రిబ్బన్ పెట్టించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అహంకారం, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని సాహిదుర్ వ్యాఖ్యానించాడు.

137,676 Aufrufe

Videos