JanaSena Party's banner
JanaSena Party's profile picture

JanaSena Party

@JanaSenaParty2,651,203 subscribers

Official Twitter Handle - JanaSena Party

Shorts

కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ Pawan Kalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. Chiranjeevi Konidela గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDMegastarChiranjeevi

కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ Pawan Kalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. Chiranjeevi Konidela గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDMegastarChiranjeevi

75,639 views

ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకి వినతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి Pralhad Joshi కి రాజ్యసభ సభ్యులు శ్రీ Lingamaneni Ramesh , కాకినాడ ఎంపీ శ్రీ Uday Srinivas Tangella వినతి పత్రం అందించారు. మంగళ వారం ఢిల్లీలో శ్రీ ప్రహ్లాద్ జోషితో ఎంపీలు భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని వివరించారు. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రానికి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి శ్రీ Lokesh Nara ప్రతిపాదనలు పంపారని ఎంపీలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu , ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan ఆలోచన అని వివరించారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వంతోపాటు ఎంపీలతో ఉమ్మడి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్ష నిర్వహిస్తే త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు చేయడం వల్ల 'ఎన్ఈపీ-2020', 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలు సాకారమవుతాయని చెప్పారు.

ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకి వినతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి Pralhad Joshi కి రాజ్యసభ సభ్యులు శ్రీ Lingamaneni Ramesh , కాకినాడ ఎంపీ శ్రీ Uday Srinivas Tangella వినతి పత్రం అందించారు. మంగళ వారం ఢిల్లీలో శ్రీ ప్రహ్లాద్ జోషితో ఎంపీలు భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని వివరించారు. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రానికి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి శ్రీ Lokesh Nara ప్రతిపాదనలు పంపారని ఎంపీలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu , ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan ఆలోచన అని వివరించారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వంతోపాటు ఎంపీలతో ఉమ్మడి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్ష నిర్వహిస్తే త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు చేయడం వల్ల 'ఎన్ఈపీ-2020', 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలు సాకారమవుతాయని చెప్పారు.

47,053 views

కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు - ⁠పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి - ⁠జెడ్ కేటగిరీ భద్రత ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు - ⁠అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో మార్పులు చేశారు.

కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు - ⁠పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి - ⁠జెడ్ కేటగిరీ భద్రత ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు - ⁠అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో మార్పులు చేశారు.

115,151 views

ఇంత ఏడ్చే బదులు ఒకసారి తీసుకెళ్లి చెక్ చేపించకపోయావా..!!

ఇంత ఏడ్చే బదులు ఒకసారి తీసుకెళ్లి చెక్ చేపించకపోయావా..!!

646,320 views

మీ ముఖ్యమంత్రి బాస్ ఒక క్రిమినల్, అతనికి మీరు భయపడతారేమో ! మేము భయపడం - జనసేనాని #HelloAP_ByeByeYCP

మీ ముఖ్యమంత్రి బాస్ ఒక క్రిమినల్, అతనికి మీరు భయపడతారేమో ! మేము భయపడం - జనసేనాని #HelloAP_ByeByeYCP

233,865 views

ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పాదం కదిపిన జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారు. #JanaSenaYuvaShakti

ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పాదం కదిపిన జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారు. #JanaSenaYuvaShakti

272,982 views

పిఠాపురం ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి గారి విన్నపం! JanaSena Pithapuram #PawanKalyanWinningPithapuram #PawanKalyan #Pithapuram #VoteForGlass

పిఠాపురం ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి గారి విన్నపం! JanaSena Pithapuram #PawanKalyanWinningPithapuram #PawanKalyan #Pithapuram #VoteForGlass

184,742 views

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద పరిస్థితులు తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ Pawan Kalyan గారు. #APGovtWithFloodVictims #AndhraPradeshFloods

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద పరిస్థితులు తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ Pawan Kalyan గారు. #APGovtWithFloodVictims #AndhraPradeshFloods

154,703 views

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు.

98,635 views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - గౌ|| ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, JanaSena Party PAC చైర్మన్ శ్రీ Manohar Nadendla గారు. #HappyBirthdayPawanKalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - గౌ|| ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, JanaSena Party PAC చైర్మన్ శ్రీ Manohar Nadendla గారు. #HappyBirthdayPawanKalyan

129,895 views

పరదాలు కట్టుకుని తిరగడం కాదు, ఇలా ప్రజల మధ్య తిరిగే దమ్ముందా YS Jagan Mohan Reddy? #HelloAP_ByeByeYCP👋 #PawanKalyanForPithapuram #VoteForGlass🥛 #APVotesForNDA☝️ #AllianceForABetterFuture✊ #JSP🤝#BJP🤝#TDP

పరదాలు కట్టుకుని తిరగడం కాదు, ఇలా ప్రజల మధ్య తిరిగే దమ్ముందా YS Jagan Mohan Reddy? #HelloAP_ByeByeYCP👋 #PawanKalyanForPithapuram #VoteForGlass🥛 #APVotesForNDA☝️ #AllianceForABetterFuture✊ #JSP🤝#BJP🤝#TDP

138,208 views

అడ్డగోలుగా భూములు దోచేస్తున్నావ్ జగన్. కోర్టులు చుట్టూ తిరగాలి గుర్తుపెట్టుకో ! #HelloAP_ByeByeYCP

అడ్డగోలుగా భూములు దోచేస్తున్నావ్ జగన్. కోర్టులు చుట్టూ తిరగాలి గుర్తుపెట్టుకో ! #HelloAP_ByeByeYCP

146,429 views

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

144,140 views

శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు #GameChangerPK

శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు #GameChangerPK

106,092 views

నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను.. #PawanKalyanFromPithapuram #JanaSenaFormationDay

నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను.. #PawanKalyanFromPithapuram #JanaSenaFormationDay

114,639 views

"వారాహి డిక్లరేషన్" #PawanKalyanForSanatanaDharma #VarahiDeclaration #SanatanaDharmaRakshaBoard

"వారాహి డిక్లరేషన్" #PawanKalyanForSanatanaDharma #VarahiDeclaration #SanatanaDharmaRakshaBoard

92,445 views

> జగన్ పై చెప్పుల దాడి > రాయలసీమలోనే ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందా? #HelloAP_ByeByeYCP👋

> జగన్ పై చెప్పుల దాడి > రాయలసీమలోనే ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందా? #HelloAP_ByeByeYCP👋

107,753 views

10 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న జనసేన పార్టీకి, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. జై హింద్ !! - డైరక్టర్ సుజీత్ #27YearsOfPawanKalyan

10 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న జనసేన పార్టీకి, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. జై హింద్ !! - డైరక్టర్ సుజీత్ #27YearsOfPawanKalyan

141,956 views

ప్రతీ కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా.. #HelloAP_WelcomeJSP

ప్రతీ కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా.. #HelloAP_WelcomeJSP

126,528 views

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని శ్రీ Narendra Modi గారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని శ్రీ Narendra Modi గారు, రాష్ట్ర సీఎం శ్రీ N Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ గారు రుద్రాభిషేకం.

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని శ్రీ Narendra Modi గారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని శ్రీ Narendra Modi గారు, రాష్ట్ర సీఎం శ్రీ N Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ గారు రుద్రాభిషేకం.

47,211 views

Videos

JanaSenaParty's profile picture

శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పరామర్శ • పార్టీ తరఫున రూ 5 లక్షల ఆర్థిక సహాయం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బెండమూర్లంక గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బుధవారం సాయంత్రం పరామర్శించారు. ముందుగా శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం ఆ జన సైనికుడు చేసిన సేవలను స్మరించుకుంటూ, తన జేబుపై ధరించిన పార్టీ బ్యాడ్జ్‌ను గౌరవ సూచకంగా తీసి ప్రేమ్ కుమార్ చిత్రపటం ముందు ఉంచి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అనంతరం ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. శ్రీ ప్రేమ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మాటలతో తీర్చడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చింతిస్తున్నారు అని తెలిపారు. •పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున మృతుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని పార్టీ తన సొంత కుటుంబంగానే భావిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలాంటి వారని, వారి కష్టసుఖాల్లో వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవడం జనసేన పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.

JanaSena Party

45,145 views • 1 day ago

JanaSenaParty's profile picture

What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda. The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements. However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future. Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities. The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness. A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks. India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation. Under the leadership of Hon'ble Prime Minister Sri Narendra Modi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri Jagat Prakash Nadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation. As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked. This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society. Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - Pawan Kalyan PMO India #NationFirst

JanaSena Party

204,540 views • 1 month ago