
JSP Naresh
@JspBVMNaresh • 16,290 subscribers
పిఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం గారి తాలూకా 🔥🔥🔥
Shorts
Videos

ఈసారి జనసేన కోటా ఖచ్చితంగా ఉండేలా ఉంది. కనీసం 27కు గాను 6 మంది జడ్పీ చైర్మన్లు, ఓ 3-5 మేయర్లు, కనీసం ఓ 30-35 మంది మున్సిపల్ ఛైర్మన్లు, ఇక MPPలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ZPTCలు, MPTCలు కోకొల్లలుగా జనసేనకు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బలమైన అభ్యర్థులు సిద్ధంగా ఉండండి. Pawan Kalyan JanaSena Party
JSP Naresh49,655 次观看 • 15 天前

పాకిస్తాన్ కోసం.......ఖాన్ గ్రేస్, ఖలిస్తాన్ కోసం.........ఆమ్ ఆద్మీ పార్టీ, చైనా కోసం............... సీపీఐ (CPI), కమ్యూనిస్టులు బంగ్లాదేశ్ కోసం ............తృణమూల్ ఖాన్ గ్రేస్, తమిళ ద్రవిడదేశం కోసం..........డీఎంకే, పని చేస్తుంటే., ● క్రైస్తవ దేశం చేయడం కోసం......... క్రైస్తవులు, పాస్టర్లు హిందువులని మతమార్పిడి చేస్తుంటే, ● ఇస్లామిక్ దేశం చేయడం (గజ్వా-ఎ-హింద్ )కోసం..........ముస్లింలు, AIMIM పార్టీ, లవ్ జి*హాద్లు, రకరకాల జి*హాద్ లు, భూమి, హలాల్, ఆర్థిక, జనాభా జి*హాద్ లు, etc చేస్తుంటే, ● ముస్లింలు, క్రైస్తవుల కోసం....................పై అన్నీ లౌకిక పార్టీలు, లౌకికవాదులు, మొత్తం వామపక్ష వ్యవస్థ అందరూ, హిందువులకు సనాతన ధర్మానికి వ్యతిరేఖంగా పని చేస్తుంటే.., ఇలా అందరూ తిండి తింటున్న సొంత దేశం ధర్మం పై, హిందువులపై కుట్రలు చేస్తుంటే.., 🚨 దేశం క్షేమం కోసం, ధర్మం కోసం, అహర్నిశలు పని చేస్తున్న ఏకైక పార్టీ BJP. అది కొందరికి నచ్చడం లేదు. అధికారం కోసం, ఎన్ని బొద్దింకల రూపంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నా......అన్నింటినీ అడ్డుకుంటున్న BJP. 🚨 వేరే మతాల వాళ్ళు, వాళ్ళ మతం కోసం పోరాడుతుంటే, మతం బాగుండటం కోసం ఓట్లు వేస్తుంటే.......................,హిందువులే, ఎవరి స్వార్థం లో వాళ్ళు పార్టీలు ,హీరోల, కులాల, ప్రాంతాల, భాషల పరంగా విడిపోయారు. దేశం ధర్మం కోసం నిలబడదాం, లేదంటే మనం చరిత్రలో కలిసిపోతాము.
JSP Naresh44,377 次观看 • 20 天前

తండ్రి శవాన్ని చూసుకుంటుంటే.. చేతులు అడ్డం పెట్టి భౌతికంగా దాడి చేస్తున్న నీచులు. Kranthi Barlapudi గారు జనసేన పార్టీ నాయకురాలు అయినా కూడా... అక్కడికి పార్టీ శ్రేణులు కార్యకర్తలతో వెళ్లలేదు. ఒక తండ్రికి కూతురుగా మాత్రమే వెళ్లారు. అదే ఆవిడ జనసేన నాయకురాలిగా ఒక్క పిలుపు ఇచ్చి అక్కడికి వెళ్లి ఉంటే.. జన సైన్యం మొత్తం ఆవిడ వెంట కదిలేది. ఆవిడని అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవడు చేసేవాడు కాదు.. తండ్రి శవం దగ్గర రాజకీయాలు చేయకూడదనే ఒంటరిగా వెళ్లారు. అది అలుసుగా తీసుకొని ఆవిడ మీద ఏకంగా దాడి చేయడానికి ప్రయత్నించారంటే.. ఆ అడ్డుకున్న వాళ్ళకి శవాలతో రాజకీయాలు చేసే వాళ్ల భావజాలం పూర్తిగా తలకెక్కింది. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఒక బిడ్డని తన తండ్రి చివరి చూపు చూసుకోకుండా అడ్డుకున్న ప్రతి ఒక్కడు కర్మ ఫలితం అనుభవిస్తాడు.
JSP Naresh83,043 次观看 • 1 个月前

అసలు వీడు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడో వీడికే క్లారిటీ లేదు 17 రోజులు తినకుండా మనిషి ఉండలేడు, అయినా ఇంకా బతికే ఉన్నాడంటే అది పేరుకు మాత్రమే నిరాహార దీక్ష, ఈ దీక్షలోనే నిబద్దత లేదు అంకితభావం అంతకన్నా లేదు ఈ దీక్ష వల్ల ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు Neet లో జరిగిన అవకతవకలపై అని మొదలు పెట్టారు Neet exam ప్రభుత్వం నిర్వహించింది. అంతటితో ఆపాలి కానీ ఇంకా ఏం ఆశించి ఈ దొంగ దీక్షలు చేస్తున్నారు అర్బన్ నక్సల్స్, కాక్రోచ్ వేషం ఏసుకోచ్చిన కేజ్రీవాల్ బ్యాచ్ దేశ విచ్చిన్నం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ సోంబేరులు తుకుడే గ్యాంగ్ లతో నిండిన హిందూ వ్యతిరేక ముఠాలు వీరంతా కలిసి చేసిన కుట్రలో పావుగా మారిన వాంగ్ చూక్ త్వరలోనే రియలైజ్ అయి వారి కుట్రలు అర్ధం చేసుకుని తన ఇంటికెళ్లి రామ క్రిష్ణ అంటూ ఇంట్లో కూర్చుని శేష జీవితం గడపడం మంచిది.
JSP Naresh62,934 次观看 • 1 个月前

అడుగు ముందుకు వేస్తే కాల్చి పడదొబ్బుతాం .. అని వార్నింగ్ ఇచ్చిన BSF ... మనం బోర్డర్ లో కంచె నిర్మాణం చేస్తే బంగ్లాదేశీ రోహింగ్యాలకు మింగుడు పడటం లేదు.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, 60 ఏళ్లు బెంగాల్ ను పాలించిన కమ్యునిస్ట్,15 ఏళ్లు బెంగాల్ పాలించిన మమతా బేగం కు కంచే నిర్మాణం చేయాలనే ఆలోచనే రాలేదు, ఎందుకంటే అక్రమ వలసదారులే వారి ఓటు బ్యాంక్ కదా 🙆♀️🙆♀️🙆♀️
JSP Naresh111,000 次观看 • 3 个月前

షిర్డీ VIP గేట్ నంబర్ 2 వద్ద ఉదయం 5:30 గంటలకు జరిగిన సంఘటన. అద్దంపై రసాయనాలు విసిరారు, కొద్దిసేపటి తర్వాత ఆ అద్దం ఎలాంటి శబ్దం లేకుండా, కేవలం ఒక చిన్న శబ్దంతో పగిలిపోయింది. దొంగ లోపలికి ప్రవేశించి, నగలు మరియు నగదు ఉన్న బ్యాగ్ను తీసుకుపోయాడు. ఇకపై ఎవరూ తమ కార్లలో విలువైన వస్తువులు లేదా ఇతర వస్తువులను ఉంచుకోకూడదు 🙏
JSP Naresh121,733 次观看 • 3 个月前

అధికారంలో ఉన్నప్పుడు సిద్ధం సభలలో పోలీసుల సమక్షంలో బహిరంగంగా ప్రతిపక్ష నాయకుల బొమ్మలను పెట్టి వాటిని కొడుతూ పైశాచికానందం పొందారు. అధికారంలో లేకపోయినా మళ్లీ మేము అధికారంలోకి వస్తే ఎవర్ని వదలం అందర్నీ నరికేస్తాం అని బహిరంగంగా ఫ్లెక్సీలు తీసుకొని తిరుగుతున్నారు. వైసిపి పార్టీ కార్యకర్తలు ఎంత క్రూర మనస్తత్వం కలవారో వైసిపి పార్టీ భావజాలం ఎంత భయంకరమైందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. కొన్ని పథకాలు ఇవ్వలేదనో కొన్ని హామీలు అమలు చేయలేదనో మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ప్రమాదకరం వైసిపి భావజాలం 🙆♀️🙆♀️🙆♀️
JSP Naresh53,059 次观看 • 1 个月前

వీడు KA పాల్ ఒకే బడిలో చదివారనుకుంటా ! ఒరే బాబు కోటిలో ఎన్ని సున్నాలుంటాయో తడుముకోకుండా చెప్పరా ? కాంగ్రెస్ పార్టీ ధన పిశాచి లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ లు కూడా ఇంత ఫీజు తీసుకున్నామని ఎప్పుడూ బయట పడలేదు , మీలాంటి ఇటెంగాళ్లని ఇంటర్వ్యూ చేసే వాళ్లకు పనీ పాటా లేదు అనుకుంటా 🙆♀️🙆♀️🙆♀️
JSP Naresh61,613 次观看 • 1 个月前