
KTR News
@KTR_News • 671,687 subscribers
Live news updates of KT Rama Rao, Working President - BRS Party, MLA from Siricilla Constituency
Shorts
Videos

గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, ఏ ఏజెన్సీ పోదు. బీహార్లో నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే NDSA రాడు, ఎవడు రాడు. అలానే SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్లు లేరు. అలానే పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడు. కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే, ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే, దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే, దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాడు... రెండు రోజుల్లో NDSA రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేశారు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
KTR News34,006 次观看 • 13 天前

దళిత బంధు విజయగాథకు మరో నిదర్శనం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రంగాపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారు దాసరి రవి గారి ఇంటికి వెళ్లిన కేటీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. దళిత బంధు కింద కొనుగోలు చేసిన ఆవుల పాలతో తయారైన చాయ్ను తాగి, దాసరి రవి గారి తల్లితో ఆప్యాయంగా మాట్లాడారు.
KTR News14,440 次观看 • 5 天前

Massive land scam exposed: Congress Minister Ponguleti Srinivas Reddy & his son allegedly misused govt machinery and unleashed goons to grab ₹1400 cr land. Acres: 27 Survey No: 245 Land Value: ₹1400 cr Location: Vattinagulapally Victims Satish Shah & Pallavi Shah explains:
KTR News87,779 次观看 • 3 个月前