
MyTDP
@MyTDPOfficial • 14,707 subscribers
MYTDP Official
Shorts
Videos

.YS Jagan Mohan Reddy అడ్డంగా పడుకున్నా అమరావతి నిర్మిస్తాం .. గొడ్డలి పార్టీ ₹5 PayTM's కింద పడి ఏడ్చినా నిర్మిస్తాం .. అన్నదాత సుఖీభవ .. ₹4000 పెన్షన్ .. తల్లికి వందనం .. భోగాపురం .. అమరావతి .. పోలవరం .. పెట్టుబడులు .. ఉద్యోగాలు .. రోడ్లు .. స్టీల్ సిటీ .. డేటా సెంటర్స్ .. IT .. Ai .. గ్రీన్ & రెన్యూ ఎనర్జీ .. సీమకు ఇండస్ట్రీస్ .. రేర్ ఎర్త్ కారిడార్ .. ప్రజలకు స్వేచ్ఛ .. ఉచిత బస్సు .. నేతన్న కి ప్రోత్సాహం .. నిన్న అక్వా రైతులు .. రేపు సెమీ కండక్టర్స్ .. ఇలా ఇంకో 1000 ఉంటాయి .. ఏది ఆపలేరు .. గొడ్డలి పార్టీ సిద్దాంతం రప్పా రప్పా నరకడం .. తెలుగుదేశం & కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి + డబుల్ సంక్షేమం 🔥🔥 #AmaravatiUnstoppable #SeedAccessRoad #E3Road #SteelBridge #Amaravati #Chandrababunaidu #Andhrapradesh
MyTDP25,264 views • 7 days ago

జగన్ రెడ్డిని చెడుగుడాడిన కడప డీఎస్సీ టాప్ ర్యాంకర్ "మేము కష్టపడి మెరిట్ తెచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తే, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తారా? ఒక్క నిరూపణ లేకపోయినా బురద చల్లడం దారుణం. టైమ్ వేస్ట్ దీక్షలు మాని, కష్టపడి చదివి రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించండి." #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh
MyTDP32,636 views • 11 days ago
3:54
Sensitive content
This media may contain sensitive content.

గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #TeluguDesamParty #AndhraPradesh
MyTDP11,304 views • 5 days ago

YCP వేసిన ఫేక్ ప్రొటెస్ట్ మాస్టర్ప్లాన్ తుస్సు! చంద్రగిరిలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన పేరుతో రాజస్థాన్, ఒడిశా కూలీలను తీసుకొచ్చి వైకాపా ఆడుతున్న విచిత్ర నాటకాలు నవ్వులపాలవుతున్నాయి. డీఎస్సీ పోస్టుల కోసం పోరాడుతున్నారంటూ బిల్డప్ ఇచ్చిన నేతలు, రూ.200, రూ.300 ఇచ్చి తెచ్చిన కూలీలతో క్యూ కట్టించడం తీవ్ర హాస్యాస్పదంగా మారింది. అసలు విషయమేంటో తెలియక, "మాకు రూ.200 ఇస్తామంటే వచ్చాం" అని కూలీలు కెమెరా ముందే నిజాన్ని ఒప్పేసుకోవడంతో వైకాపా డ్రామాలు అడ్డంగా బుక్కయ్యాయి. రాజకీయం కోసం విదేశీ, పరరాష్ట్ర కూలీలను వాడుకోవడం వైకాపా దివాళాకోరుతనానికి నిదర్శనం! #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh
MyTDP16,979 views • 10 days ago

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలను కలిసి వారికి అందుతున్న పథకాలపై ఆరా తీశారు. కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనారోగ్యంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్లి "మీకు అండగా నేనున్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా KSS నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి నాయకుడు వారంలో కనీసం 3 రోజులు *ఇంటింటికీ తెలుగుదేశం* కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై రెండేళ్ల సుపరిపాలనపై వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. #IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MyTDP13,115 views • 23 days ago

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . ఆ సమావేశంలో డీఎంకే అధినేత స్టాలిన్కు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల్లో ఆయన విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. అదేవిధంగా, వైసీపీ నేతలు మరియు మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చురుకుగా పాల్గొని మద్దతు సమీకరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రోజా లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం చేసారు. వ్యూహం బూమరాంగ్ అవ్వడంతో ఇప్పుడు సాక్షిలో ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి సొల్లు ట్వీట్లు వేసుకొంటున్నారు రానున్న రోజుల్లో ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు Ambati Rambabu
MyTDP42,810 views • 3 months ago

నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. #LokeshWithCadre #NaraLokesh #AndhraPradesh
MyTDP13,337 views • 1 month ago

గొడ్డలి పార్టీ నేతలు ఎప్పటికీ మారరు. కుట్రలు చేయడం ఆపరు. వాళ్ళ వలన ప్రజలకు కీడే తప్ప మంచి జరగదు. జరగనివ్వరు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంతగా హింసించారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ ఈరోజు కుట్రలు చేయడానికి అమరావతికి వెళ్లి ఆ రైతుల కోపాన్ని చూసొచ్చారు. #RythuluAgainstRowdies #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
MyTDP18,725 views • 1 month ago

వేగం.. స్థిరత్వం.. సేవ.. ఇదే ఏపీ అభివృద్ధి మంత్రం! 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే సీఎం చంద్రబాబు గారి విజన్తో… ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ నుంచి భారీ పెట్టుబడుల వరకు… ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే కారణం నమ్మకం, వేగం, పారదర్శక పాలన. “నా లక్ష్యం ఒక్కటే… యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి” అంటూ మంత్రి Lokesh Nara గారు స్పష్టం చేశారు. అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలన్నదే లక్ష్యం. మాటల్లో కాదు… పనులతో ప్రపంచానికి ఏపీ సామర్థ్యాన్ని చూపించే దిశగా ప్రయాణం. Republic టీవీ కాంక్లేవ్ లో మంత్రి Lokesh Nara మనోగతం #RepublicSummit2026 #NaraLokesh #AndhraPradesh
MyTDP17,780 views • 1 month ago

“ఇన్విజిబుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్” రియల్ టైమ్ పాలనతో కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం! The Indian Express “ఎక్స్ప్రెస్ అడ్డా”లో మంత్రి Lokesh Nara కీలక వ్యాఖ్యలు 🔹 గతంలో వ్యవస్థల పతనం జరిగింది… 👉 ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు 👉 టీడీపీకి ప్రతీకార రాజకీయాలు కాదు… బాధ్యతాయుత పాలనే లక్ష్యం 🔥 స్పీడ్ + స్టెబిలిటీ + సర్వీస్ ఇదే కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం! #ExpressAdda #NaraLokesh #AndhraPradesh
MyTDP17,282 views • 1 month ago

అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔 మొదట పేపర్ లీక్ అన్నారు ❌ తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌ నవీన్ కథ చెప్పారు ❌ స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌ మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌ దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌ 270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢 ఇప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦♂️ అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు? డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య... నియామకాలు జరిగితే సమస్య... యువత సెటిల్ అయితే సమస్య... ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇 డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద కక్షా? ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్? #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh
MyTDP17,063 views • 2 months ago