MyTDP's banner
MyTDP's profile picture

MyTDP

@MyTDPOfficial14,707 subscribers

MYTDP Official

Shorts

అప్పుడు Kodali Nani ఇప్పుడు Perni Nani రైతులను బూతులతో దూషించిన మాజీ మంత్రి, YSR Congress Party నేత Perni Nani

అప్పుడు Kodali Nani ఇప్పుడు Perni Nani రైతులను బూతులతో దూషించిన మాజీ మంత్రి, YSR Congress Party నేత Perni Nani

14,716 görüntüleme

వ్యాపారవేత్త కె వి రావును పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి కాకినాడ పోర్టును చట్టవిరుద్ధంగా రాయించుకున్న జ‘గన్’ గ్యాంగ్ ఆ పోర్టు నుంచి అనేక చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసిన విషయం స్పష్టంగా వెల్లడైంది. దాంతో ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జ‘గన్’ గ్యాంగ్ లో ముఖ్య సభ్యులైన వై వీ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో బాటు మూల సూత్రధారిగా విజయ సాయి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలు మూలవిరాట్టు పేరు కూడా అందరికి తెలిసిందే. అధికార దర్పంతో, అహంకారంతో ఈ జ‘గన్’ గ్యాంగ్ చేసిన అరాచకం తేటతెల్లం కావడంతో విజయసాయి రెడ్డికి ఒక్క సారిగా కోపం కట్టలు తెంచుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తామని చెప్పడం విజయసాయి రెడ్డి కక్ష పూరిత రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్ర ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ డైలాగుతో మోసపోయినందుకు రాష్ట్రం రాతియుగంలోకి వెళ్లింది. దాంతో మేల్కున్న రాష్ట్ర ప్రజలు జ‘గన్’ గ్యాంగ్ ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కక్ష రాజకీయాలు మానకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతో ఆరితేరిన నేరస్తులు మాత్రమే చేయగలరు. అదే విషయం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరొక్క సారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంది తప్ప జ‘గన్’ గ్యాంగ్ లాగా స్వలాభం కోసం స్వార్ధంతో పని చేయదు. ఇదే విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా అర్ధం చేసుకున్నారు….. కానీ ఈ గన్ గ్యాంగ్ లకు ఈ జన్మకు అర్ధం కాదు. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ రాజకీయులను ప్రజలు దగ్గరకు కూడా రానివ్వరు. #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh

వ్యాపారవేత్త కె వి రావును పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి కాకినాడ పోర్టును చట్టవిరుద్ధంగా రాయించుకున్న జ‘గన్’ గ్యాంగ్ ఆ పోర్టు నుంచి అనేక చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసిన విషయం స్పష్టంగా వెల్లడైంది. దాంతో ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జ‘గన్’ గ్యాంగ్ లో ముఖ్య సభ్యులైన వై వీ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో బాటు మూల సూత్రధారిగా విజయ సాయి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలు మూలవిరాట్టు పేరు కూడా అందరికి తెలిసిందే. అధికార దర్పంతో, అహంకారంతో ఈ జ‘గన్’ గ్యాంగ్ చేసిన అరాచకం తేటతెల్లం కావడంతో విజయసాయి రెడ్డికి ఒక్క సారిగా కోపం కట్టలు తెంచుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తామని చెప్పడం విజయసాయి రెడ్డి కక్ష పూరిత రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్ర ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ డైలాగుతో మోసపోయినందుకు రాష్ట్రం రాతియుగంలోకి వెళ్లింది. దాంతో మేల్కున్న రాష్ట్ర ప్రజలు జ‘గన్’ గ్యాంగ్ ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కక్ష రాజకీయాలు మానకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతో ఆరితేరిన నేరస్తులు మాత్రమే చేయగలరు. అదే విషయం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరొక్క సారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంది తప్ప జ‘గన్’ గ్యాంగ్ లాగా స్వలాభం కోసం స్వార్ధంతో పని చేయదు. ఇదే విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా అర్ధం చేసుకున్నారు….. కానీ ఈ గన్ గ్యాంగ్ లకు ఈ జన్మకు అర్ధం కాదు. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ రాజకీయులను ప్రజలు దగ్గరకు కూడా రానివ్వరు. #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh

38,402 görüntüleme

Videos

MyTDPOfficial's profile picture

.YS Jagan Mohan Reddy అడ్డంగా పడుకున్నా అమరావతి నిర్మిస్తాం .. గొడ్డలి పార్టీ ₹5 PayTM's కింద పడి ఏడ్చినా నిర్మిస్తాం .. అన్నదాత సుఖీభవ .. ₹4000 పెన్షన్ .. తల్లికి వందనం .. భోగాపురం .. అమరావతి .. పోలవరం .. పెట్టుబడులు .. ఉద్యోగాలు .. రోడ్లు .. స్టీల్ సిటీ .. డేటా సెంటర్స్ .. IT .. Ai .. గ్రీన్ & రెన్యూ ఎనర్జీ .. సీమకు ఇండస్ట్రీస్ .. రేర్ ఎర్త్ కారిడార్ .. ప్రజలకు స్వేచ్ఛ .. ఉచిత బస్సు .. నేతన్న కి ప్రోత్సాహం .. నిన్న అక్వా రైతులు .. రేపు సెమీ కండక్టర్స్ .. ఇలా ఇంకో 1000 ఉంటాయి .. ఏది ఆపలేరు .. గొడ్డలి పార్టీ సిద్దాంతం రప్పా రప్పా నరకడం .. తెలుగుదేశం & కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి + డబుల్ సంక్షేమం 🔥🔥 #AmaravatiUnstoppable #SeedAccessRoad #E3Road #SteelBridge #Amaravati #Chandrababunaidu #Andhrapradesh

MyTDP

25,264 görüntüleme • 7 gün önce

గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #TeluguDesamParty #AndhraPradesh
3:54

Sensitive content

This media may contain sensitive content.

MyTDPOfficial's profile picture

గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #TeluguDesamParty #AndhraPradesh

MyTDP

11,304 görüntüleme • 5 gün önce

MyTDPOfficial's profile picture

YCP వేసిన ఫేక్ ప్రొటెస్ట్ మాస్టర్‌ప్లాన్ తుస్సు! చంద్రగిరిలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన పేరుతో రాజస్థాన్, ఒడిశా కూలీలను తీసుకొచ్చి వైకాపా ఆడుతున్న విచిత్ర నాటకాలు నవ్వులపాలవుతున్నాయి. డీఎస్సీ పోస్టుల కోసం పోరాడుతున్నారంటూ బిల్డప్ ఇచ్చిన నేతలు, రూ.200, రూ.300 ఇచ్చి తెచ్చిన కూలీలతో క్యూ కట్టించడం తీవ్ర హాస్యాస్పదంగా మారింది. అసలు విషయమేంటో తెలియక, "మాకు రూ.200 ఇస్తామంటే వచ్చాం" అని కూలీలు కెమెరా ముందే నిజాన్ని ఒప్పేసుకోవడంతో వైకాపా డ్రామాలు అడ్డంగా బుక్కయ్యాయి. రాజకీయం కోసం విదేశీ, పరరాష్ట్ర కూలీలను వాడుకోవడం వైకాపా దివాళాకోరుతనానికి నిదర్శనం! #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh

MyTDP

16,979 görüntüleme • 10 gün önce

MyTDPOfficial's profile picture

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . ఆ సమావేశంలో డీఎంకే అధినేత స్టాలిన్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల్లో ఆయన విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. అదేవిధంగా, వైసీపీ నేతలు మరియు మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చురుకుగా పాల్గొని మద్దతు సమీకరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రోజా లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం చేసారు. వ్యూహం బూమరాంగ్ అవ్వడంతో ఇప్పుడు సాక్షిలో ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి సొల్లు ట్వీట్లు వేసుకొంటున్నారు రానున్న రోజుల్లో ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు Ambati Rambabu

MyTDP

42,810 görüntüleme • 3 ay önce

MyTDPOfficial's profile picture

వేగం.. స్థిరత్వం.. సేవ.. ఇదే ఏపీ అభివృద్ధి మంత్రం! 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే సీఎం చంద్రబాబు గారి విజన్‌తో… ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ నుంచి భారీ పెట్టుబడుల వరకు… ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే కారణం నమ్మకం, వేగం, పారదర్శక పాలన. “నా లక్ష్యం ఒక్కటే… యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి” అంటూ మంత్రి Lokesh Nara గారు స్పష్టం చేశారు. అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలన్నదే లక్ష్యం. మాటల్లో కాదు… పనులతో ప్రపంచానికి ఏపీ సామర్థ్యాన్ని చూపించే దిశగా ప్రయాణం. Republic టీవీ కాంక్లేవ్ లో మంత్రి Lokesh Nara మనోగతం #RepublicSummit2026 #NaraLokesh #AndhraPradesh

MyTDP

17,780 görüntüleme • 1 ay önce

MyTDPOfficial's profile picture

అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔 మొదట పేపర్ లీక్ అన్నారు ❌ తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌ నవీన్ కథ చెప్పారు ❌ స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌ మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌ దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌ 270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢 ఇప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦‍♂️ అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు? డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య... నియామకాలు జరిగితే సమస్య... యువత సెటిల్ అయితే సమస్య... ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇 డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద కక్షా? ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్? #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh

MyTDP

17,063 görüntüleme • 2 ay önce