
DD News Telangana | తెలంగాణ న్యూస్
@ddyadagirinews • 10,998 subscribers
Official account of DD News Telangana | Youtube handle ddnewstelangana | LIVE Bulletins Telugu (8 AM, 1 PM, 7 PM, 9 PM) & Urdu (1.30 PM, 7.30 PM)
Videos

తెలంగాణ వాహనదారులకు భారీ ఊరట! ఇకపై ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు కొనుగోలు చేసినా 2% అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ లైఫ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఈ నెల 23 నుంచి ఈ వెసులుబాటు అమలులోకి రానుంది. #Telangana #RTA #VehicleTax #TelanganaNews #PonnamPrabhakar #TransportDepartment #Hyderabad #DDNewsTelangana
DD News Telangana | తెలంగాణ న్యూస్42,261 Aufrufe • vor 5 Monaten

ఇకపై జనరల్ బోగీల్లోనూ ప్రతి గంటకోసారి శుభ్రత పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో దేశవ్యాప్తంగా 80 రైళ్లలో (SCR నుండి 5) ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. #IndianRailways #RailwayUpdate #AshwiniVaishnaw #SwachhBharat #SouthCentralRailway
DD News Telangana | తెలంగాణ న్యూస్32,693 Aufrufe • vor 6 Monaten

వంటనూనెల వాడకంపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ కీలక సూచనలు 🔹 దశాబ్దాలుగా ఒకే రకమైన సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో సమతుల్య పోషకాలు లోపిస్తున్నాయని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. 🔹 సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమెగా-6 అధికమని, దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. 🔹 ఏళ్ల తరబడి ఒకే నూనె వాడకుండా.. ఆవనూనె, రైస్ బ్రాన్ వంటి వివిధ రకాల నూనెలను మార్చి మార్చి వాడాలని సూచించింది. ICMR | Ministry of Health | ICMR - National Institute of Nutrition #HealthyEating | #OilConsumption | #ICMRGuidelines
DD News Telangana | తెలంగాణ న్యూస్13,890 Aufrufe • vor 2 Monaten

కేవలం 75 ఇళ్లు.. 51 మంది IAS, IPS అధికారులు ఉత్తరప్రదేశ్లోని మాధోపట్టి గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కోచింగ్ సెంటర్లు లేకున్నా సివిల్స్ లో సత్తా చాటుతున్న ఈ 'అధికారుల గ్రామం' సక్సెస్ స్టోరీ మీకోసం. #Madhopatti | #IAS | #UPSC | #SuccessStory | #DDNewsTelangana
DD News Telangana | తెలంగాణ న్యూస్15,179 Aufrufe • vor 3 Monaten

#Telangana | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలోకి రానుంది. ఈ వ్యవస్థ పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
DD News Telangana | తెలంగాణ న్యూస్13,483 Aufrufe • vor 3 Monaten
Keine weiteren Inhalte verfügbar