Gorantla butchaiah choudary's banner
Gorantla butchaiah choudary's profile picture

Gorantla butchaiah choudary

@GORANTLA_BC102,209 subscribers

7th time MLA | Rajahmundry Rural constituency |TeluguDesamParty(TDP) Founder Member|Ex-Minister Civil supplies|NTR disciple|TDP Politburo Member|#TDPTwitter

Shorts

నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో ఏమి మాట్లాడారో గుర్తుందా జగన్ నేడు నీతి కబుర్లు చెబుతున్నావు... నీ మచ్చ నీకు కనబడడం లేదు YSR Congress Party YS Jagan Mohan Reddy ? To all the followers of YCP dictator Jagan ఈ వీడియో లో జగన్ అన్న దానికి ఏమి చెయ్యాలో మీరే చెప్పండి

నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో ఏమి మాట్లాడారో గుర్తుందా జగన్ నేడు నీతి కబుర్లు చెబుతున్నావు... నీ మచ్చ నీకు కనబడడం లేదు YSR Congress Party YS Jagan Mohan Reddy ? To all the followers of YCP dictator Jagan ఈ వీడియో లో జగన్ అన్న దానికి ఏమి చెయ్యాలో మీరే చెప్పండి

37,162 просмотров

Videos

GORANTLA_BC's profile picture

--రోడ్ల విస్తరణలో అడ్డువచ్చిన ఆక్రమణలన్నీ తొలగిస్తాం... --ఎవరికీ మినహాయింపు ఇవ్వం.. --వీరవరం సబ్ స్టేషను నిర్మిస్తాం... --రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి... కోట్లాది రూపాయలతో కడియం మండల వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో అడ్డువచ్చిన ఆక్రమణలన్ని తొలగించే తీరుతామని ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. కడియం- వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం ఆయన ఆ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా దోసాలమ్మ కాలనీ జంక్షన్‌లో విపరీతంగా ఉన్న ఆక్రమణలన్నీ పూర్తిస్థాయిలో తొలగించాలని తాసిల్దార్ సునీల్ కుమార్ కు ఆదేశించారు. దోసాలమమ్మ కాలనీ వైపు అలాగే వీరవరం రోడ్డులో ఉన్న ఆక్రమణలను ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరించినప్పటికీ ఈ ఆక్రమణల వల్ల వాహనాలు కనిపించే పరిస్థితులు లేవని ఏ ఒక్క ఆక్రమణ ఉండడానికి వీలు లేదని అందుకు ఎవరి రికమండేషన్లు పట్టించుకోవద్దని సూచించారు. రోడ్ల విస్తరణకు కావాల్సినన్ని నిధులు ఈ రెండేళ్ల కాలంలో సమకూర్చానని ఇలాంటి ఆక్రమణల వల్ల ఈ రోడ్లు వేసిన ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. దోసాలమ్మ కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్ సంపూర్ణ మార్పులు జరగనున్నాయన్నారు.ఈ కాలనీని అనుకుని దాత ఇచ్చిన స్థలం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. మండలంలో విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో లేకుండా చేయడానికి వీరవరంలో సబ్ స్టేషన్ నిర్మించాలని మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్న స్థలం దొరకని పరిస్థితి ఉందన్నారు. అందుకునే ఈ ఆక్రమణలు తొలగించి ఆ ప్రదేశంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మించి మండల వ్యాప్తంగా ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్తును అందిస్తామన్నారు. ఆక్రమణలకు తాను మొదటి నుంచి వ్యతిరేకినన్నారు. గతంలో ధవళేశ్వరం రోడ్డు ఆక్రమణలు తొలగించి విస్తరించిన తీరును వివరించారు. కొంతమంది కోసం ఆలోచించి ఈ ఆక్రమణలకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఈ ఆక్రమణ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు మళ్లీ పూర్తిస్థాయి సర్వే చేసి ఈ ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే బుర్రిలంక ఆంజనేయ స్వామి విగ్రహం జాతీయ రహదారి నుంచి చిరంజీవి ఆఫీస్ మీదుగా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు నిర్మించమన్నారు. అయితే ఆ రోడ్డు కొనసాగింపుగా కడియం వరకూ రోడ్డు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరడంతో అక్కడికెళ్లి పరిశీలించారు.త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేయించి పక్కా రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏ.ఎం.సీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పాఠంశెట్టి రాంజీ, అల్లంపల్లి ప్రసాద్, వారా రాము, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ, మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Gorantla butchaiah choudary

16,301 просмотров • 15 дней назад

GORANTLA_BC's profile picture

అవినాష్ రెడ్డి అరెస్ట్ లో ఆసక్తికర పరిణామం.. పులివెందులలో జెడిపీటీసీ ఎన్నికల నేపధ్యంలో, శాంతి భద్రతల ముందుస్తు చర్యల్లో భాగంగా, టిడిపి, వైసీపీ నేతలని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెల్లవారు జామున అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసులు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసారు. తనని వివేకా కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనుకుని అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడు.. ఒకానొక సందర్భంలో జీప్ ఎక్కే ముందు పోలీసుల కాళ్ళు పట్టుకుని, నాకు ఏమీ తెలియదు, నేను జగన్, భారతీ చెప్పినట్టే చేసాను అంటూ, వివేకా కేసు విషయాలు పోలీసులకు చెప్పేశాడు. అయితే పోలీసులు ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయటం లేదు, ఈ కేసుకి సంబంధించి మీకు ఏమైనా ఉంటే సిబిఐకి చెప్పుకోండి అంటూ, లాగి జీపులో పడేసారు.. మొత్తానికి కంగారులో అవినాష్ రెడ్డి నిజం చెప్పేయటంతో, ఒక్కసారిగా వైసీపీ నేతలు, పులివెందుల కార్యకర్తలు షాక్ తిన్నారు.. దీని పై జగన్ ఎలా స్పందిస్తాడో మరి...

Gorantla butchaiah choudary

69,079 просмотров • 10 месяцев назад

Больше нет контента для загрузки