Thopudurthi Prakash Reddy's banner
Thopudurthi Prakash Reddy's profile picture

Thopudurthi Prakash Reddy

@ImThopudurthi6,109 subscribers

YSRCP Raptadu Assembly constituency Ex MLA | వైసీపీ రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే

Videos

ImThopudurthi's profile picture

ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిటాల కుటుంబం ● నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాటం చెబుతారు.. ● కేవలం ఒక ఎంపిటిసి స్థానం ఉన్నా దౌర్జన్యంతో ఎంపిపి పీఠం చే జిక్కుంచుకోవాలని చూస్తున్నారు ● ఎస్పి, డిఎస్పి శాంతిభద్రతలను కంట్రోల్‌ చేయాలని చూసినా స్థానిక ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ టిడిపి గూండాలను వెంట పెట్టుకుని అరాచకాలు చేశాడు ● మీరెందుకు వైసిపికి ఓటేస్తున్నారు...మీకు బుద్దందా?, మా వెంట రావాలంటూ ఎస్‌ఐ బెదిరించాడు ● మా ఎంపిటిసిలను బెదిరించారు. బలవంతంగా కిడ్నాప్‌ చేయాలని చూశారు ● చివరకు మా పార్టీకి చెందిన పేరూరు–2 ఎంపిటిసి సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు.. ● పరిటాల గుండాల్లారా ఖబడ్డార్‌. మీ అంతు తేల్చాదాకా వదిలిపెట్టను.. – రాప్తాడు మాజి ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 👉రామగిరి ఎంపిపి ఎన్నిక విషయంలో పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని రాప్తాడు మాజి ఎమ్మెల్యే, వైసిపి సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపిపి ఎన్నికకు సంబంధించి గురువారం జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడుతూ....9 మంది ఎంపిటిసి సభ్యుల్లో 8 మంది మా పార్టివారే ఉన్నారు. రామగిరి ఎంపిపి స్థానం మహిళకు రిజర్వ్‌ అయింది. టిడిపి తరపున బరిలో నిలిచేందకు మహిళ ఎంపిటిసి సభ్యురాలు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాల్సింది పోయి దాదాపు వెయ్యిమంది గూండాలను ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ మొహరించారు. ఎస్పి, డిఎస్పి శాంతిభద్రతలను కంట్రోల్‌ చేయాలని చూసినా స్థానిక ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ టిడిపి గూండాలను వెంట పెట్టుకుని అరాచకాలు చేశాడు. మా ఎంపిటిసిలను బెదిరించారు. బలవంతంగా కిడ్నాప్‌ చేయాలని చూశారు. 👉ఎన్నిక సమావేశం కోరం లేక వాయిదా పడింది. హైకోర్ట్‌ ఆదేశాలతో పోలీసు బందోబస్తు మధ్య మా సభ్యులను తీసుకెళ్తున్నా...అప్పటికే సమావేశం వాయిదా పడిందని తెలిసికూడా మా సభ్యులను మాకు స్వాధీనం చేయలేదు. పెనుకొండ ఎంఆర్‌ఒ కార్యాలయం ఎదుట హాజరుపరిచి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయాలంటూ ఒక హైడ్రామాకు తెర తీశారు. దాదాపు రెండుగంటల పాటు పెనుకొండ ఎంఆర్‌ఓ కార్యాలయంలోనే గడిపారు. సమాచారం అందుకున్న మా పార్టి నాయకులు, కార్యకర్తలకు వెళ్లి అడ్డుకున్నారు. దాదాపు రెండుగంటల పాటు అక్కడా ఇక్కడా తిప్పుకుంటూ సమయం వృథా చేశారు. టిడిపి గూండాలు రౌడీషీటరు శివకుమార్, ముకుందనాయుడు, శ్రీధర్‌నాయుడు, దుబ్బార్లపల్లి సుధాకర్‌ తదితరులను వెంటబెట్టుకుని ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ అక్కడికి వచ్చారు. అందరి సమక్షంలో మా సభ్యులను బెదిరించారు. మీరెందుకు వైసిపికి ఓటేస్తున్నారు...మీకు బుద్దందా?, మా వెంట రావాలని బెదిరించారు. చివరకు మా పార్టీకి చెందిన పేరూరు–2 ఎంపిటిసి సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. సభ్య సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రానున్న రోజుల్లో పరిటాల కుటుంబం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది.. 👉పరిటాల గుండాల్లారా ఖబడ్డార్‌. మీ అంతు తేల్చాదాకా వదిలిపెట్టను. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేయడం చేతకాలేదు. నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాటం చెబుతారు. రాప్తాడు నియోజకవర్గంలో మీరు చేయని దోపిడి లేదు. చేయని అక్రమాలు లేవు. మీ అక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు. ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ మీకు గులాంగిరి చేస్తున్నాడు.

Thopudurthi Prakash Reddy

117,378 Aufrufe • vor 1 Jahr

Keine weiteren Inhalte verfügbar