
iNews Telugu
@inewstelugu • 1,086 subscribers
iNews Telugu - 24/7 Television News Channel Delivering Credible & Fast Telugu News Telangana | Andhra Pradesh | National | Politics | Cricket | Movies | Crime
Shorts
Videos

2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తాం - బండి సంజయ్. జర్నలిస్టులకు ఇళ్ల పై బండి సంజయ్ కీలక హామీ..! జర్నలిస్టులందరికీ ఇళ్లు కట్టించడంతో పాటు.. హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాదే - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవరూ ఇవ్వడం లేదు. తెలంగాణలో 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. #BJP #Telangana #MinisterofStateforHomeAffairs #BandiSanjayKumar
iNews Telugu19,806 просмотров • 22 дней назад
Больше нет контента для загрузки