
Jagadish Reddy G
@jagadishBRS • 72,437 subscribers
MLA from Suryapet, Former Minister for Energy, Government of Telangana.
Videos

రేవంత్ రెడ్డి నువ్వు నీ మంత్రి వర్గం పదే పదే కూలిపోయింది, కొట్టకపోయింది అని మాట్లాడుతున్న మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి రెండున్నరేళ్ల అయింది కనీసం రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయలేకపోయినవ్, కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్ళు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ.. అందుకే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టాడు ఇప్పుడు కూడా మేడిగడ్డ తో సంబంధం లేకుండా ఈ నిమిషంలో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది
Jagadish Reddy G55,205 görüntüleme • 1 ay önce

బండి సంజయ్ వి చిల్లర మాటలు. బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూం లో కొన్నారో కేటీఆర్ అక్కడే కొన్నారు సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారు వాడు ఎక్కడ తెచ్చారో మాకెలా తెలుస్తుంది నేను కారు అమ్మేస్తా ఎవరైనా కొంటారు బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా బండి సంజయ్ ఏమైనా వాస్కోడిగమానా లేక కొలంబసా.
Jagadish Reddy G37,020 görüntüleme • 10 ay önce

చలో వరంగల్.. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులు. #BRSat25 #25YearsOfBRS
Jagadish Reddy G47,857 görüntüleme • 1 yıl önce

కేసీఆర్పై జరుగుతున్న కుట్ర వెనుక ఈ గింతతోడు రేవంత్ ఒక్కడు చేస్తుంది కాదు,ఆయన వెనక మోడీ , చంద్రబాబు ఉన్నారు
Jagadish Reddy G30,105 görüntüleme • 11 ay önce

పది రోజుల తరువాత పవన్ కళ్యాణ్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి ఇన్ని రోజులు వాటర్ లో నీళ్ళు కలిపే పనిలో బిజీ గా ఉన్నాడా? మిగతా మంత్రులు కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా బహుశా వాటర్లో నీళ్ళు కలుపుకునే మంత్రులు స్పృహలో లేనట్టుంది ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడపడం కష్టమే కాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు , ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లు కనిపిస్తుంది, కండ్ల ముందు కృష్ణ నీళ్ళు తీసుకెళ్తుంటే అప్పుడు అలసత్వమే దందాలు చేస్తూ రాష్ట్రాన్ని మరచిపోతున్నారు పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారు కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా... సెన్సేషన్ కోసం కాంగ్రెస్ మంత్రులు డైలాగులు మాట్లాడొద్దు ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలి ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఉద్యమ సమయంలో మేమెప్పుడూ ప్రాంతాలను దూషించలేదు.. అన్నదమ్ములుగా విడిపోయి వేరువేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారు. కెసిఆర్ నీడలో హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నామని అక్కడి ప్రజలే చెప్పారు.. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది..
Jagadish Reddy G10,635 görüntüleme • 8 ay önce

ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ సూర్యాపేటలో రాస్తారోకో నిర్వహిస్తున్న టిఆర్ఎస్ శ్రేణులు
Jagadish Reddy G24,510 görüntüleme • 2 yıl önce

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోలీసులు యంత్రాగాన్ని గుండాయిజాన్నే నమ్ముకుంది.. తన తండ్రి లాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా భయపెడతానంటే ఇప్పుడు ఎవరూ భయపడరు.. అటువంటి రౌడీలను, గుండాలను ప్రజలు ఎప్పుడో తరిమిండ్రు.. మనం డెమోక్రసీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు.. కానీ ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చిందంటే.. ఆ ఉప్పెన ముందు ఎవరూ తట్టుకోలేరు.. దేశాధ్యక్షులనే వెంటబడి తరిమిన ఘటనలు చూస్తున్నాం.. వీళ్లకు కూడా రేపు అదే పరిస్థితి వస్తది.. కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ నేపథ్యం అదే .. కాబట్టి అట్లనే ప్రవర్తిస్తుండ్రు.. అందుకే ప్రజలు అటువంటి నాయకుడు అవసరమా అని చర్చించుకుంటున్నారు.. చాయ్ కొట్టు, కిల్లీ కొట్టోల్లని భయపట్టే వాళ్లని నాయకులంటారా.. ఇటువంటి వాళ్ళని రాణిస్తే జూబ్లీహిల్స్ కి శని పట్టుకుంటదని ప్రజలు చర్చించుకుంటున్నారు.. అది నిజమే అని కాంగ్రెస్ వాళ్లు కూడా మాట్లాడుకుంటున్నారు..
Jagadish Reddy G11,118 görüntüleme • 9 ay önce

కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది , లక్ష కోట్లు నీళ్ళ పాలు అయినై అని మాట్లాడే సన్నాసులు, ఈ నిమిషం కెమెరా లు పట్టుకొని వెళ్ళి చూసిన ప్రాజెక్ట్ అక్కడే కనిపిస్తది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు పిల్లర్లు కుంగిపోతే నానా యాగి చేస్తున్న ఒక వర్గ మీడియా, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ మూడు సార్లు కొట్టకపోతే ఎందుకు మాట్లాడట్లే??
Jagadish Reddy G12,634 görüntüleme • 11 ay önce