Ramanath B R's banner
Ramanath B R's profile picture

Ramanath B R

@JOURNORAMNATH1,984 subscribers

Shorts

''తొలుత హేళన చేస్తారు.. తర్వాత వాదిస్తారు. ఆ తర్వాత నీ దారికి వస్తారు.'' అన్నట్టుగానే మావిగన్ విషయంలో టీడీపీ తీరు ఉంది. ''జగన్ చెబుతున్నదే చేస్తున్నాం. మావిగన్ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉందంటున్న చంద్రబాబు. కాకపోతే కీలకమైన తేడా ఉంది. రెండు ప్రాంతాలు సీఆర్ డీఏలోనే ఉన్నా.. అమరావతి నిర్మాణం చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. మావిగన్ అన్నది 20వేల కోట్లు ఖర్చు పెడితే వెంటనే ఆర్థికంగా గ్రోత్ ఇంజిన్ అవుతుంది. మావిగన్ విఫలం అవ్వడం అన్నది ఉండదు. అమరావతి విఫలం కావొచ్చు. అప్పుడు భారీగా ధన నష్టం ఉంటుంది. మొత్తం మీద మావిగన్ ఆలోచనను వ్యతిరేకించే సాహసం చంద్రబాబు చేయలేకపోయారు. జగన్ ఇచ్చిన ఐడియాలో వర్త్ ఉందని ఇన్ డైరెక్ట్ గా అంగీకరించినట్టు అయింది.

''తొలుత హేళన చేస్తారు.. తర్వాత వాదిస్తారు. ఆ తర్వాత నీ దారికి వస్తారు.'' అన్నట్టుగానే మావిగన్ విషయంలో టీడీపీ తీరు ఉంది. ''జగన్ చెబుతున్నదే చేస్తున్నాం. మావిగన్ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉందంటున్న చంద్రబాబు. కాకపోతే కీలకమైన తేడా ఉంది. రెండు ప్రాంతాలు సీఆర్ డీఏలోనే ఉన్నా.. అమరావతి నిర్మాణం చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. మావిగన్ అన్నది 20వేల కోట్లు ఖర్చు పెడితే వెంటనే ఆర్థికంగా గ్రోత్ ఇంజిన్ అవుతుంది. మావిగన్ విఫలం అవ్వడం అన్నది ఉండదు. అమరావతి విఫలం కావొచ్చు. అప్పుడు భారీగా ధన నష్టం ఉంటుంది. మొత్తం మీద మావిగన్ ఆలోచనను వ్యతిరేకించే సాహసం చంద్రబాబు చేయలేకపోయారు. జగన్ ఇచ్చిన ఐడియాలో వర్త్ ఉందని ఇన్ డైరెక్ట్ గా అంగీకరించినట్టు అయింది.

18,961 Aufrufe

Videos

JOURNORAMNATH's profile picture

విలేకరి - సర్ ఫైనల్ గా తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా సూటిగా చెప్పండి. మంత్రి పయ్యావుల- మీ ఒక్కరికే సమాధానం చెప్పేందుకు మేం ఇక్కడ లేం. మీరు ఎక్కడి నుంచి ( ఏ మీడియా సంస్థ నుంచి). విలేకరి- SAKSHI. పయ్యావుల- అర్థమైంది. SAKSHI పేపరా. తర్వాత సమాధానం చెబుతాం. ( ప్రశ్న అడిగింది ఏ సంస్థ విలేకరి అయినా జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఏంటి. అంటే సమాధానం లేదు. జంతువుల కొవ్వు కలవలేదని అంగీకరిస్తే ఇక నెయ్యితో రాజకీయం చేయడం సాధ్యం కాదు. అందుకేనా ?. ) విలేకరి- బోలేబాబా హర్ష్ డెయిరీ పేరుతో ఎంటరైంది మీ హయాంలోనే అని సిట్ తేల్చింది కదా. మంత్రి పయ్యావుల- హర్ష్ డెయిరీ ఏప్రిల్ 2019లో టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీనే ఆ సప్లయ్ ని పరిశీలించాలి. ( నిజానికి హర్ష్ డెయిరి 2018లోనే టీటీడీలోకి ఎంటరైంది. 2018 ఫిబ్రవరిలో టీటీడీ బృందం హర్ష్ డెయిరీకి నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం ఉందని ఒక తప్పుడు ధృవీకరణ ఇచ్చింది. దాంతోనే టీడీపీ హయాంలోనే 82వేల కి.లో నెయ్యి సరఫరాను దక్కించుకుంది. మంత్రి గారు మాత్రం వైసీపీనే చూసుకోవాల్సింది అంటున్నారు.) అసలు జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు గారు ఆరోపించిన ఆ నాలుగు ట్యాంకర్లను కొండ మీదకు పంపి లడ్డులు తయారు చేయించారని సిట్ తేల్చింది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎందుకు సమాధానం లేదు!. #TIRUMALAGHEE #TTD

Ramanath B R

67,541 Aufrufe • vor 4 Monaten

JOURNORAMNATH's profile picture

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు. ఆర్‌ఎంపీ వైద్యుడుపై దాడి. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు, మోకాళ్లపై నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన జనసేన నేతలు, కార్యకర్తలు. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించిందుకు వైసీపీ కార్యకర్త , ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిపై జనసేన నాయకులు, కార్యకర్తల దాడి. ఇల్లు, షాపు ధ్వంసం. అనంతరం మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించిన జనసేన కార్యకర్తలు . గిరి ఇంటిపై దాదాపు 50 మంది కార్యకర్తలు దాడి. సుగాలీ ప్రీతి కేసు, 33వేల మంది మహిళల అదృశ్యం అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక చానల్‌ వద్ద విమర్శలు చేసిన గిరి. గురువారం రాత్రి 10.30 సమయంలో దాడి చేసిన జనసేన శ్రేణులు. విచక్షణారహితంగా కొట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించిన వైనం. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు. పోలీసుల సమక్షంలోనే బెదిరిస్తూ గిరితో క్షమాపణలు చెప్పించిన జనసేన నాయకులు, కార్యకర్తలు. కృష్ణా జిల్లా బందరు మండలం మంగినపూడి గ్రామంలో ఘటన. రాజకీయాల్లో ఉన్న వారు, పదవుల్లో ఉన్న వారు విమర్శలను స్వీకరంచలేకపోతే ఎలా?. ఒకవేళ గిరి తప్పు చేశారు అని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కోర్టుల ద్వారా శిక్ష వేయించాలి. అదే కదా చట్టం చెబుతోంది. కానీ పోలీసుల సమక్షంలోనే బెదిరించి క్షమాపణ చెప్పించడం, దాడి చేయడం ఏంటి?.

Ramanath B R

69,088 Aufrufe • vor 9 Monaten

Keine weiteren Inhalte verfügbar