
G Kishan Reddy
@kishanreddybjp • 396,494 subscribers
Union Minister For Coal and Mines, Govt of India | MP - Secunderabad
Shorts
Videos

తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముమ్మర ఓటర్ల సవరణ (SIR - 2026) ప్రక్రియ కొనసాగుతోంది. మీ ఓటు హక్కు గల్లంతు కాకుండా చూసుకోవాలన్నా, లేదా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలన్నా ఈ 'SIR ఎన్యూమరేషన్ ఫారమ్' నింపడం చాలా ముఖ్యం. అయితే, ఈ ఫారంలో అడిగే వివరాలు... ముఖ్యంగా 2002 నాటి ఓటర్ లిస్ట్తో లింక్ చేయడం వంటి అంశాలపై చాలామందిలో ఎన్నో సందేహాలు, గందరగోళం ఉన్నాయి. మరి ఎలాంటి తప్పులు లేకుండా, ఈ ఫారాన్ని స్టెప్-బై-స్టెప్ ఎలా నింపాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు.
G Kishan Reddy23,086 Aufrufe • vor 1 Tag

కొమురవెల్లి మల్లన్న భక్తుల దశాబ్దాల కల సాకారమైంది. గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి ఆదేశాల మేరకు నిర్మితమైన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ జూలై 26న అధికారికంగా ప్రారంభం కానుంది. స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా, ప్రయాణికులకు అన్నిరకాల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ స్టేషన్ భక్తుల ప్రయాణ కష్టాలు తీర్చడంతోపాటు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రొత్సహించనుంది. South Central Railway Ministry of Railways
G Kishan Reddy14,889 Aufrufe • vor 1 Tag

As the #Glasgow2026 Commonwealth Games commence, I extend my heartfelt best wishes to the Indian contingent. Our athletes have consistently made India proud with their dedication, discipline and outstanding performances on the global stage. I am confident they will once again script new milestones and bring greater glory to our nation. Compete with courage, determination and the true spirit of sportsmanship. The hopes, prayers and unwavering support of 1.4 billion Indians are with you. Jai Hind! 🇮🇳
G Kishan Reddy19,077 Aufrufe • vor 2 Tagen

Driven by Hon’ble PM Shri Narendra Modi's roadmap for environmental sustainability, South Eastern Coalfield Limited’s Korea Underground Project in MCB, Chhattisgarh, showcases how mining sites can transition into safe, green zones. This initiative has effectively sealed mine entries, stabilised the landscape, and brought all environmental parameters perfectly within limits. Ministry of Coal SECL
G Kishan Reddy62,075 Aufrufe • vor 8 Tagen

At the Telangana BJP State Executive Meeting in Ghatkesar, BJP National President Shri Nitin Nabin reaffirmed the Bharatiya Janata Party's commitment to building the Telangana of the people's aspirations. Calling on karyakartas to serve with dedication and selflessness, he expressed confidence that the BJP's growing organisational strength will ensure the Lotus blooms across Telangana 🪷 BJP Telangana Some glimpses from the meeting:
G Kishan Reddy141,538 Aufrufe • vor 24 Tagen

కోట్లాది మంది భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ జూలై 26న ప్రారంభం కానుంది. గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి ఆదేశాలతో నిర్మాణమైన ఈ స్టేషన్ దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చే మల్లన్న భక్తుల ప్రయాణ కష్టాలు తీర్చనుంది. Ministry of Railways South Central Railway
G Kishan Reddy19,773 Aufrufe • vor 4 Tagen

India is redefining mine closure as a pathway to sustainability, community empowerment and economic transformation. The release of AAROH – Annual Report on Mine Closure, Coal NEER plants, and key partnerships with Germany's GIZ and industry stakeholders mark a new chapter in scientific mine closure and mine repurposing. With ₹40,000+ crore committed towards mine closure and 25% earmarked for community development, we are creating greener ecosystems, sustainable livelihoods and a brighter future. Some glimpses from the event: Ministry of Coal Ministry of Mines
G Kishan Reddy12,575 Aufrufe • vor 3 Tagen

తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే బోనాలు పండుగ ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే భక్తిపూర్వక నైవేద్యం.అంటువ్యాధుల నుండి కాపాడే గ్రామ దేవతలకు భక్తిపూర్వకంగా మొక్కుబడులు చెల్లించే సంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. తెలంగాణ, హైదరాబాద్కు పరిమితమైన బోనాల పండుగలో ఇవాళ ఢిల్లీ ప్రజలు కూడా భాగస్వామ్యం కావడం గొప్పవిషయం.
G Kishan Reddy18,792 Aufrufe • vor 4 Tagen

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే కోట్లాది మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు మంజూరు చేసిన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ జులై 26న అధికారికంగా ప్రారంభం కానుంది. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. Ministry of Railways South Central Railway
G Kishan Reddy17,257 Aufrufe • vor 6 Tagen

After an engaging interaction with IT industry leaders at HYSEA’s 'Role of Technology in Building Viksit Bharat 2047 – Industry Leaders Townhall' in Hyderabad, Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, Electronics & Information Technology, Shri Ashwini Vaishnaw ji and I savoured some of Hyderabad's beloved street food, made the payment through the digital mode. Our city's rich culinary heritage is as vibrant as its innovation ecosystem. Moments like these are a wonderful reminder of the warmth, hospitality, and spirit of Hyderabad. HYSEA
G Kishan Reddy36,951 Aufrufe • vor 15 Tagen

Watching this, one can only say Govinda Govinda! Smt. Navaneethamma, at 116 years of age, scaling the steep 3,550 steps of Tirumala on foot. Her unwavering belief didn't just climb a mountain, it moved millions of hearts, including mine. Praying for her good health and long life. May her incredible spirit continue to guide and inspire us all. #Tirumala #SpiritualIndia
G Kishan Reddy37,936 Aufrufe • vor 20 Tagen

The conflict in West Asia posed a significant challenge for a country like India, which relies on imports to meet a substantial part of its energy requirements. Yet, despite these global headwinds, India has continued to emerge as the world's fastest-growing major economy, with the economy expanding at 7.7%. This remarkable performance reflects the resilience of the Indian economy and the determination of Indians. — Hon'ble Prime Minister Shri Narendra Modi's remarks ahead of the Monsoon Session of Parliament, 2026.
G Kishan Reddy12,513 Aufrufe • vor 6 Tagen

దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం అలుపెరుగనిపోరాటం చేసిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల వీరగాథలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 11 గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రామ్జీ గోండ్ గిరిజన మ్యూజియం’ ఒక కీలక మైలురాయి. గిరిజన వీరులు కొమరం భీమ్, రామ్జీ గోండ్ లు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అసమాన ధైర్య సాహసాలతో పోరాడారు. ముఖ్యంగా కొమరం భీమ్ ఇచ్చిన 'జల్, జంగిల్, జమీన్' నినాదం.. నేటికీ గిరిజనుల హక్కుల పరిరక్షణకు, ఆత్మగౌరవానికి, ప్రకృతి సంరక్షణకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆ మహనీయుల త్యాగాలు గిరిజన సమాజానికే కాకుండా, దేశ స్వాతంత్ర్య పోరాటానికి సరికొత్త దిశను చూపించాయి.
G Kishan Reddy13,421 Aufrufe • vor 6 Tagen

Addressed the Friends of Tribals Society Annual Meeting 2026 at Kanha Shanti Vanam, Telangana. Reaffirmed my commitment to preserving tribal heritage while expanding opportunities for every tribal family. As we honour our _virasat_ , we are also creating new pathways of _vikas_ for generations to come. Sharing some glimpses: Heartfulness
G Kishan Reddy12,306 Aufrufe • vor 6 Tagen

The incident of stone pelting at actor Allu Arjun's residence in Hyderabad highlights the shocking failure of law and order under the Congress government in the state. Incidents reflect the administration's inability to protect & ensure the safety and security of citizens. Targeting of artists and cine industry has become a dangerous norm under the Congress Govt in Telangana. Is this Congress supported / sponsored ? Allu Arjun
G Kishan Reddy763,969 Aufrufe • vor 1 Jahr

#SurVasudha, a musical marvel, performed in honour of the delegates of the #G20 Culture Ministers' Meeting in Varanasi - Hon’ble PM Narendra Modi’s constituency. The orchestra consisted of musicians from 29 G20 member and invitee countries, it celebrated the musical traditions with diverse instruments and vocalists singing in their native languages, The orchestra's enchanting tunes embodied the spirit of "Vasudhaiva Kutumbakam" - the world is one family. 1/n
G Kishan Reddy1,260,589 Aufrufe • vor 2 Jahren