
G Kishan Reddy
@kishanreddybjp • 396,472 subscribers
Union Minister For Coal and Mines, Govt of India | MP - Secunderabad
Shorts
Videos

Driving national energy security goes hand-in-hand with transforming lives across coal-affected regions through purposeful CSR and community welfare programs. Addressing the Coal India Limited Programme for Thalassemia & Nanha Sa Dil in New Delhi, called for a tech-driven, outcome-focused working culture that prioritizes local development and healthcare. Commended the dedication of medical professionals and Coal India Limited for delivering life-saving care to thousands of children and families. Sharing glimpses from the event: Ministry of Coal
G Kishan Reddy11,133 views • 17 hours ago

Commemorating Hyderabad Liberation Day! Honouring the courage, sacrifice and resilience of the people whose struggle for freedom became a defining chapter in our nation’s journey. Let us come together to remember their valour and pay tribute to the heroes of this historic struggle. 📍 Parade Grounds, Secunderabad 🗓️ 17th September 2026 🕗 8:00 AM #HyderabadLiberationDay
G Kishan Reddy12,223 views • 22 hours ago

At the Coal India Limited Programme for Thalassemia & Nanha Sa Dil—CSR Initiatives in New Delhi, emphasised that building a Thalassemia-Mukt Bharat requires moving beyond treatment to proactive prevention through early screening and awareness. Addressing these critical pediatric health challenges demands a unified 'Whole of Society' approach bringing together governments, medical experts, NGOs, and corporate partners. Through impactful CSR initiatives, we remain committed to securing a healthier, brighter future for every child. Sharing glimpses from the event: Coal India Limited Ministry of Coal
G Kishan Reddy10,662 views • 18 hours ago

నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై ఎదిరించి పోరాడి, తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మృత్యర్థం రూపొందించిన గీతం ఇది. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి ఎందరో వీరుల త్యాగాలకు ఈ పాట ఘనమైన నివాళి. చారిత్రక పోరాట స్ఫూర్తిని రగిలించే ఈ పాటను తప్పక వినండి, భావితరాలకు మన చరిత్రను చాటేలా అందరితో పంచుకోండి!
G Kishan Reddy11,802 views • 1 day ago

తెలంగాణ ఆదివాసీ, గిరిజన బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ సర్కార్ భారీ నిధులు! అత్యాధునిక విద్య కోసం ఏకలవ్య మోడల్ స్కూల్స్కు ₹811 కోట్లు ఉన్నత చదువులు, స్కాలర్షిప్ల కోసం ₹1,661 కోట్లు మారుమూల ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మరో ₹584 కోట్లు పీఎం జన్ మన్ పథకంతో పక్కా రోడ్లు, మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
G Kishan Reddy11,822 views • 2 days ago

Attended the Ganga ‘Teppotsavam’ Celebrations organised by Telangana Gangaputra Samaj, in Hyderabad, today. This Ganga Teppotsavam is native to the region and is a reflection of Telangana’s rich cultural heritage. Offered prayers & sought the blessings of Ammavaru for the well-being of all during the puja.
G Kishan Reddy13,654 views • 3 days ago

తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలకు బీబీనగర్ ఎయిమ్స్ ఒక వరంలా మారింది. కేవలం రూ.10 ఓపీ ఫీజుతో నాణ్యమైన వైద్యం, తక్కువ ఖర్చుతో పరీక్షలు, ఆపరేషన్లు అందుతున్నాయి. సుమారు రూ.1400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ అత్యాధునిక ఆసుపత్రి త్వరలోనే గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. AIIMS Bibinagar
G Kishan Reddy11,700 views • 2 days ago

తెలంగాణను ‘RR (రేవంత్ రెడ్డి - రాహుల్ గాంధీ) రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్’గా మార్చేశారు! రాష్ట్రంలో భూములు అమ్ముతూ, 22A సెటిల్మెంట్లు చేస్తూ వేల కోట్ల రూపాయలను ఢిల్లీ అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ ప్రజల సంపదను నిలువునా దోచేస్తున్నారు.
G Kishan Reddy10,999 views • 3 days ago

తెలంగాణలో ‘ప్రజాపాలన’ పేరిట రేవంత్ రెడ్డి సాగిస్తున్నది నిర్బంధ పాలన! శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం, పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడటమే కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యమా మిస్టర్ రేవంత్ రెడ్డి? దేశమంతా రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ గారూ.. మీ ప్రభుత్వంలో గొంతు నొక్కడం ఏ రాజ్యాంగ సూత్రమో సమాధానం చెప్పాలి.
G Kishan Reddy10,856 views • 3 days ago

At the Telangana BJP State Executive Meeting in Ghatkesar, BJP National President Shri Nitin Nabin reaffirmed the Bharatiya Janata Party's commitment to building the Telangana of the people's aspirations. Calling on karyakartas to serve with dedication and selflessness, he expressed confidence that the BJP's growing organisational strength will ensure the Lotus blooms across Telangana 🪷 BJP Telangana Some glimpses from the meeting:
G Kishan Reddy141,538 views • 2 months ago

దోపిడీ, అవినీతి, అహంకారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే, నేడు కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరోవైపు 22A పేరుతో ప్రజల భూములను లాక్కుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని లూటీ చేసే ఈ ప్రజావ్యతిరేక విధానాలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు.
G Kishan Reddy10,779 views • 3 days ago

Under the leadership of Hon’ble PM Shri Narendra Modi Ji, India is redefining mine closure as a pathway to sustainable development. South Eastern Coalfields Limited’s South Jhagrakhand 5 & 6 Incline Underground Colliery stands as a testament to this transformation, where reclaimed mine land has been revitalised through plantation, environmental restoration and community-focused initiatives. The project demonstrates how responsible mine closure can create lasting ecological and social value long after mining operations cease. Watch this video to see the green transformation: Ministry of Coal SECL
G Kishan Reddy10,663 views • 3 days ago

Guided by the vision of a Viksit Bharat and inspired by the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, the second half of August 2026 saw a continued focus on strengthening infrastructure, advancing key initiatives in coal and mining sector’s, and engaging with the people of Telangana. From inspecting railway station modernisation works at Vikarabad, Sri Bala Brahmeswara Jogulamba, Gadwal, Mahabubnagar and Jadcherla to reviewing key coal, coal gasification, mining and critical minerals initiatives, the focus remained on strengthening infrastructure and creating new opportunities. The period also included the Khelo India Dialogue – ‘Khel Ki Baat PM Ke Saath’, along with moments celebrating Raksha Bandhan and the timeless message of Sant Guru Ravidas Ji. Grateful for the opportunity to serve Telangana and contribute to the journey of Viksit Bharat. Sharing some glimpses of my engagements:
G Kishan Reddy11,369 views • 4 days ago

తెలంగాణ ప్రగతిలో బుల్లెట్ రైలు ఒక గేమ్ ఛేంజర్గా మారబోతోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పూణే (ముంబై కనెక్టివిటీ) మార్గాల్లో పూర్తి ఎలివేటెడ్ హైస్పీడ్ కారిడార్ల సర్వే వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ తగ్గడమే కాకుండా రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు సరికొత్త ఊతం లభించి తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలపనుంది.
G Kishan Reddy22,714 views • 10 days ago

Joined the BJP Telangana protest against the misuse of Section 22A and the Congress government’s failure to protect the land rights of farmers, the poor and the middle class. I assure the people of Telangana: once the BJP forms the government, we will right this wrong, restore justice and ensure that no citizen is deprived of their rightful property.
G Kishan Reddy10,235 views • 4 days ago

ములుగు జిల్లా పాలంపేటలోని కాకతీయుల నాటి ప్రసిద్ధ త్రికూట ఆలయం గొల్లాల గుడిని జాతీయ ప్రాముఖ్యత గల స్మారక కట్టడంగా కేంద్రం ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా లభించిన ఈ తుది గుర్తింపుతో రాష్ట్రంలో ASI కేంద్ర రక్షిత కట్టడాల సంఖ్య 10కి చేరింది. ఇకపై ఈ అపురూప శిల్ప సంపదకు పకడ్బందీ రక్షణ, పరిరక్షణ లభించనుంది. Ministry of Culture Archaeological Survey of India
G Kishan Reddy13,996 views • 6 days ago