MyTDP's banner
MyTDP's profile picture

MyTDP

@MyTDPOfficial13,670 subscribers

MYTDP Official

Shorts

ఇదేమి మాస్ జాతర రా నాయనా..! 🔥🔥 ఒక్క నాయకుడి రాక కోసం వేలాదిమంది యువత, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చారంటే ఇది లోకేష్ మాస్ మార్క్ . #NaraLokesh #AndhraPradesh

ఇదేమి మాస్ జాతర రా నాయనా..! 🔥🔥 ఒక్క నాయకుడి రాక కోసం వేలాదిమంది యువత, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చారంటే ఇది లోకేష్ మాస్ మార్క్ . #NaraLokesh #AndhraPradesh

10,028 views

వ్యాపారవేత్త కె వి రావును పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి కాకినాడ పోర్టును చట్టవిరుద్ధంగా రాయించుకున్న జ‘గన్’ గ్యాంగ్ ఆ పోర్టు నుంచి అనేక చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసిన విషయం స్పష్టంగా వెల్లడైంది. దాంతో ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జ‘గన్’ గ్యాంగ్ లో ముఖ్య సభ్యులైన వై వీ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో బాటు మూల సూత్రధారిగా విజయ సాయి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలు మూలవిరాట్టు పేరు కూడా అందరికి తెలిసిందే. అధికార దర్పంతో, అహంకారంతో ఈ జ‘గన్’ గ్యాంగ్ చేసిన అరాచకం తేటతెల్లం కావడంతో విజయసాయి రెడ్డికి ఒక్క సారిగా కోపం కట్టలు తెంచుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తామని చెప్పడం విజయసాయి రెడ్డి కక్ష పూరిత రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్ర ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ డైలాగుతో మోసపోయినందుకు రాష్ట్రం రాతియుగంలోకి వెళ్లింది. దాంతో మేల్కున్న రాష్ట్ర ప్రజలు జ‘గన్’ గ్యాంగ్ ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కక్ష రాజకీయాలు మానకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతో ఆరితేరిన నేరస్తులు మాత్రమే చేయగలరు. అదే విషయం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరొక్క సారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంది తప్ప జ‘గన్’ గ్యాంగ్ లాగా స్వలాభం కోసం స్వార్ధంతో పని చేయదు. ఇదే విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా అర్ధం చేసుకున్నారు….. కానీ ఈ గన్ గ్యాంగ్ లకు ఈ జన్మకు అర్ధం కాదు. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ రాజకీయులను ప్రజలు దగ్గరకు కూడా రానివ్వరు. #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh

వ్యాపారవేత్త కె వి రావును పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి కాకినాడ పోర్టును చట్టవిరుద్ధంగా రాయించుకున్న జ‘గన్’ గ్యాంగ్ ఆ పోర్టు నుంచి అనేక చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేసిన విషయం స్పష్టంగా వెల్లడైంది. దాంతో ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జ‘గన్’ గ్యాంగ్ లో ముఖ్య సభ్యులైన వై వీ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో బాటు మూల సూత్రధారిగా విజయ సాయి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలు మూలవిరాట్టు పేరు కూడా అందరికి తెలిసిందే. అధికార దర్పంతో, అహంకారంతో ఈ జ‘గన్’ గ్యాంగ్ చేసిన అరాచకం తేటతెల్లం కావడంతో విజయసాయి రెడ్డికి ఒక్క సారిగా కోపం కట్టలు తెంచుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తామని చెప్పడం విజయసాయి రెడ్డి కక్ష పూరిత రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్ర ప్రజలు ‘ఒక్క ఛాన్స్’ డైలాగుతో మోసపోయినందుకు రాష్ట్రం రాతియుగంలోకి వెళ్లింది. దాంతో మేల్కున్న రాష్ట్ర ప్రజలు జ‘గన్’ గ్యాంగ్ ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కక్ష రాజకీయాలు మానకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంతో ఆరితేరిన నేరస్తులు మాత్రమే చేయగలరు. అదే విషయం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరొక్క సారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంది తప్ప జ‘గన్’ గ్యాంగ్ లాగా స్వలాభం కోసం స్వార్ధంతో పని చేయదు. ఇదే విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా అర్ధం చేసుకున్నారు….. కానీ ఈ గన్ గ్యాంగ్ లకు ఈ జన్మకు అర్ధం కాదు. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ రాజకీయులను ప్రజలు దగ్గరకు కూడా రానివ్వరు. #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh

38,401 views

Videos

MyTDPOfficial's profile picture

అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔 మొదట పేపర్ లీక్ అన్నారు ❌ తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌ నవీన్ కథ చెప్పారు ❌ స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌ మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌ దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌ 270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢 ఇప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦‍♂️ అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు? డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య... నియామకాలు జరిగితే సమస్య... యువత సెటిల్ అయితే సమస్య... ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇 డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద కక్షా? ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్? #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh

MyTDP

16,947 views • 11 days ago

MyTDPOfficial's profile picture

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . ఆ సమావేశంలో డీఎంకే అధినేత స్టాలిన్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల్లో ఆయన విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. అదేవిధంగా, వైసీపీ నేతలు మరియు మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చురుకుగా పాల్గొని మద్దతు సమీకరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రోజా లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం చేసారు. వ్యూహం బూమరాంగ్ అవ్వడంతో ఇప్పుడు సాక్షిలో ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి సొల్లు ట్వీట్లు వేసుకొంటున్నారు రానున్న రోజుల్లో ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు Ambati Rambabu

MyTDP

42,738 views • 1 month ago

MyTDPOfficial's profile picture

అధికార గర్వం లేదు.. కార్యకర్తే సర్వస్వం అనే లోకేష్ నైజం.. రాజకీయాల్లో ఎంత ఎదిగినా.. ఎంత ఒదిగి ఉన్నామన్నదే అసలైన సంస్కారం అని నారా లోకేష్ తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. 'కార్యకర్తలే పార్టీకి అధినేతలు' అని నమ్మే ఆయన, లీడర్ అనే అహంకారం అస్సలు లేకుండా అందరినీ సమానంగా ఆదరిస్తున్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఫోటో దిగాలని వస్తున్న నాయకులకు, సామాన్య కార్యకర్తలకు తానే స్వయంగా ముందుండి గౌరవం ఇస్తున్నారు. అధినేత పక్కన ఉన్న తన కుర్చీని సైతం వారికి ఇచ్చి, అందులో కూర్చోబెట్టి మరీ ఫోటోలు తీయిస్తున్న తీరు ప్రతి ఒక్కరి గుండెలను తాకుతోంది. హోదాను పక్కనపెట్టి, క్యాడర్‌ను నెత్తిన పెట్టుకునే ఇలాంటి అరుదైన నాయకత్వ లక్షణాలే లోకేష్‌ను ఒక రియల్ హీరోగా నిలబెడుతున్నాయి. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత

MyTDP

11,768 views • 28 days ago

MyTDPOfficial's profile picture

మార్ఫింగ్ వీడియో లతో తప్పుడు ప్రచారం చేయడం Jagananna Connects కి అలవాటు అయ్యింది. కుప్పంలో ని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ ఆలయ అర్చకులు అందచేసిన తీర్థ ప్రసాదాలు భక్తిప్రపత్తులతో స్వీకరించారు. ఈ వీడియో ను కట్ చేసి సీఎం గారు ప్రసాదం తీసుకున్నట్లు నటించారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో ఈ వీడియో లో చూడండి. దేవుని సన్నిధి లో జరిగిన వాస్తవాలను వక్రీకరించే హీన స్థితికి వైసీపీ చేరింది. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh

MyTDP

12,688 views • 1 month ago