PulseNewsBreaking's banner
PulseNewsBreaking's profile picture

PulseNewsBreaking

@pulsenewsbreak6,688 subscribers

Back Up Account: https://t.co/qMRaavdWtO

Shorts

‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!

‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!

513,633 görüntüleme

117 కాదు.. 1+1+7=9 వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు అవును.. 1+1+7=9 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వస్తాయి రేవంత్ రెడ్డికి మా నిరుద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే - సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్ రవికుమార్

117 కాదు.. 1+1+7=9 వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు అవును.. 1+1+7=9 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వస్తాయి రేవంత్ రెడ్డికి మా నిరుద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే - సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్ రవికుమార్

101,630 görüntüleme

పట్టపగలే యువతిని.. కొడవలితో నరికి చంపిన యువకుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో బీసీ రోడ్ వద్ద ఉన్న KSRTC బస్టాండ్‌లో ఘటన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న లావణ్య (21).. తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది ఆమెను వెంటాడి.. బస్టాండ్‌లో అడ్డుకొని.. కొడవలితో ఆమెపై దాడి చేసిన చేతన్(22) అనే యువకుడు కొడవలితో పలుమార్లు దాడి చేసి.. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని అక్కడి నుంచి చేతన్ పరార్ హంతకుడు లావణ్య దూరపు బంధువని.. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడని పోలీసుల అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు

పట్టపగలే యువతిని.. కొడవలితో నరికి చంపిన యువకుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో బీసీ రోడ్ వద్ద ఉన్న KSRTC బస్టాండ్‌లో ఘటన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న లావణ్య (21).. తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది ఆమెను వెంటాడి.. బస్టాండ్‌లో అడ్డుకొని.. కొడవలితో ఆమెపై దాడి చేసిన చేతన్(22) అనే యువకుడు కొడవలితో పలుమార్లు దాడి చేసి.. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని అక్కడి నుంచి చేతన్ పరార్ హంతకుడు లావణ్య దూరపు బంధువని.. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడని పోలీసుల అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు

35,791 görüntüleme

పోక్సో కేసు.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల వంతు! డబ్బులకు ఆశపడి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు మద్దతుగా.. బాధిత మైనర్ బాలికపై అసత్య ప్రచారం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు మైనర్ బాలిక ఫోటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంతో పాటు విక్టిమ్ షేమ్ చేసినందుకు.. వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు

పోక్సో కేసు.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల వంతు! డబ్బులకు ఆశపడి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు మద్దతుగా.. బాధిత మైనర్ బాలికపై అసత్య ప్రచారం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు మైనర్ బాలిక ఫోటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంతో పాటు విక్టిమ్ షేమ్ చేసినందుకు.. వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు

97,959 görüntüleme

బండి భగీరథ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు.. నేను చూసా నేను పోయిన రెండు రోజుల తర్వాత అతను సరేండర్ అయ్యిండు - బక్క జడ్సన్

బండి భగీరథ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు.. నేను చూసా నేను పోయిన రెండు రోజుల తర్వాత అతను సరేండర్ అయ్యిండు - బక్క జడ్సన్

52,456 görüntüleme

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న CI మల్లయ్య అరాచకాలు తనకున్న ఖాకీ పదవిని అడ్డం పెట్టుకుని.. పల్నాడులో రెండేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న మల్లయ్య మహిళల్ని బెదిరించి.. బ్రాహ్మణపల్లిలోని తన ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి.. వారిపై బలవంతంగా అత్యాచారం రెండు రోజుల క్రితమే ఒక మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో CI పరార్ ఈ క్రమంలోనే బయటపడ్డ ఒక షాకింగ్ వీడియో.. చాలా మంది మహిళల్ని వేధించినట్టు బయటపడ్డ సంచలన నిజాలు ప్రస్తుతం పరారీలో ఉన్న CI మల్లయ్య కోసం.. రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు

Sensitive content

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న CI మల్లయ్య అరాచకాలు తనకున్న ఖాకీ పదవిని అడ్డం పెట్టుకుని.. పల్నాడులో రెండేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న మల్లయ్య మహిళల్ని బెదిరించి.. బ్రాహ్మణపల్లిలోని తన ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి.. వారిపై బలవంతంగా అత్యాచారం రెండు రోజుల క్రితమే ఒక మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో CI పరార్ ఈ క్రమంలోనే బయటపడ్డ ఒక షాకింగ్ వీడియో.. చాలా మంది మహిళల్ని వేధించినట్టు బయటపడ్డ సంచలన నిజాలు ప్రస్తుతం పరారీలో ఉన్న CI మల్లయ్య కోసం.. రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు

63,380 görüntüleme

కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ప‌ది నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ చేసిన జ‌నం నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ అందిన‌కాడికి సంచుల్లో బాటిల్స్ ఎత్తుకెళ్లిన జ‌నాలు డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిన జ‌నం

కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ప‌ది నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ చేసిన జ‌నం నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ అందిన‌కాడికి సంచుల్లో బాటిల్స్ ఎత్తుకెళ్లిన జ‌నాలు డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిన జ‌నం

83,854 görüntüleme

రీల్ కాదు.. రియల్ హీరో ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన ఓ ముస్లిం వ్యక్తి తుపాకుల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరో #PahalgamTerroristAttack

రీల్ కాదు.. రియల్ హీరో ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన ఓ ముస్లిం వ్యక్తి తుపాకుల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరో #PahalgamTerroristAttack

225,412 görüntüleme

కొత్త‌గా కొన్న మొబైల్ పోయింద‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ మెద‌క్ జిల్లా నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో ఘటన మేస్త్రి పని చేస్తూ కొన్ని రోజుల క్రితం EMIలో ఫోన్ కొన్న సుధాకర్(40) 3 రోజుల క్రితం మొబైల్ పోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పొగుట్టుకున్న ఫోన్ కి కూడా EMI కట్టాల్సి వస్తుందన్న కారణంతో.. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య

కొత్త‌గా కొన్న మొబైల్ పోయింద‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ మెద‌క్ జిల్లా నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో ఘటన మేస్త్రి పని చేస్తూ కొన్ని రోజుల క్రితం EMIలో ఫోన్ కొన్న సుధాకర్(40) 3 రోజుల క్రితం మొబైల్ పోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పొగుట్టుకున్న ఫోన్ కి కూడా EMI కట్టాల్సి వస్తుందన్న కారణంతో.. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య

21,264 görüntüleme

కంటతడి పెట్టించే చిన్నారి వీడియో యుద్ధాలు చేయొద్దంటూ కన్నీళ్లు కారుస్తూ.. ప్రపంచ దేశాలని వేడుకుంటున్న చిన్నారి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి యుద్ధాలు చేయొద్దని చిన్నారి వీడియో బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని కన్నీరు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు.. ఓ చిన్నారి తీసిన వీడియో ఇది! ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ.. ఇటు ఇరాన్‌పై కూడా బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

కంటతడి పెట్టించే చిన్నారి వీడియో యుద్ధాలు చేయొద్దంటూ కన్నీళ్లు కారుస్తూ.. ప్రపంచ దేశాలని వేడుకుంటున్న చిన్నారి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి యుద్ధాలు చేయొద్దని చిన్నారి వీడియో బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని కన్నీరు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు.. ఓ చిన్నారి తీసిన వీడియో ఇది! ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ.. ఇటు ఇరాన్‌పై కూడా బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

52,600 görüntüleme

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే! యమునా నదిని బీజేపీ సర్కార్ శుభ్రం చేసిందని చూపించేందుకు.. బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి ప్రయత్నం ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపుతూ.. ఇదిగోండి నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయోనంటూ ఎమ్మెల్యే బిల్డప్ తీరా చూస్తే.. అప్పటికే వాటర్ బాటిల్‌లో శుభ్రమైన నీళ్లు ఉండటం అతని వీడియోలోనే కనిపించిన వైనం దీంతో బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు.. అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటంటూ నిలదీత నిజంగానే యమునా నీళ్లు శుభ్రంగా ఉంటే.. అవి తాగి చూపించాలని నెట్టింట్లో డిమాండ్ చేస్తున్న జనం #RaviNegi #YamunaRiver #BJP Ravinder Singh Negi BJP BJP Delhi

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే! యమునా నదిని బీజేపీ సర్కార్ శుభ్రం చేసిందని చూపించేందుకు.. బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి ప్రయత్నం ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపుతూ.. ఇదిగోండి నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయోనంటూ ఎమ్మెల్యే బిల్డప్ తీరా చూస్తే.. అప్పటికే వాటర్ బాటిల్‌లో శుభ్రమైన నీళ్లు ఉండటం అతని వీడియోలోనే కనిపించిన వైనం దీంతో బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు.. అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటంటూ నిలదీత నిజంగానే యమునా నీళ్లు శుభ్రంగా ఉంటే.. అవి తాగి చూపించాలని నెట్టింట్లో డిమాండ్ చేస్తున్న జనం #RaviNegi #YamunaRiver #BJP Ravinder Singh Negi BJP BJP Delhi

77,973 görüntüleme

రాంగ్ రూట్‌లో వెళ్లి.. ఆటోను ఢీకొన్న ఓ బైక్ అడ్డగోలుగా బైక్ నడుపుతూ.. ఒక్కసారిగా రాంగ్ రూట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి కార్లను దాటుకొని ముందుకెళ్లిపోయి.. వేగంగా వెళ్లి ఆటోని ఢీకొన్న వైనం బైక్‌ని తప్పుకోబోతుండగా.. బైకర్ వేగంగా గుద్దడంతో బోల్తా పడిన ఆటో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. కారులోని డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మద్యం మత్తులో నడపడం వల్లే.. ఈ రోడ్డు ప్రమాదం బెంగళూరులోని సీవీ రామన్ నగర్‌లో చోటు చేసుకున్న ఘటన #AutoBikeAccident #Bengaluru #Karntaka

రాంగ్ రూట్‌లో వెళ్లి.. ఆటోను ఢీకొన్న ఓ బైక్ అడ్డగోలుగా బైక్ నడుపుతూ.. ఒక్కసారిగా రాంగ్ రూట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి కార్లను దాటుకొని ముందుకెళ్లిపోయి.. వేగంగా వెళ్లి ఆటోని ఢీకొన్న వైనం బైక్‌ని తప్పుకోబోతుండగా.. బైకర్ వేగంగా గుద్దడంతో బోల్తా పడిన ఆటో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. కారులోని డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మద్యం మత్తులో నడపడం వల్లే.. ఈ రోడ్డు ప్రమాదం బెంగళూరులోని సీవీ రామన్ నగర్‌లో చోటు చేసుకున్న ఘటన #AutoBikeAccident #Bengaluru #Karntaka

61,258 görüntüleme

అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు గంగలో కలిపిన పీఎం మోదీ కేవలం తన ఫోటో మోజు తీర్చుకోవడం కోసం.. AI సుమ్మిట్ లో టెక్ దిగ్గజాల చేతులు పట్టుకుని, బలవంతంగా వారి చేతులు కూడా పైకిత్తించిన ప్రధాని ఈ విషయంపై స్పందిస్తూ.. 'మోదీ నా చెయ్యి పట్టి లాగి ఒక్కసారిగా పైకెత్తారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నామో తెలీక తికమకకు గురయ్యా' అంటూ ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్మాన్ హేళన దాంతో.. ఆయనతో ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఫక్కున నవ్వేసిన వైనం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో తన ఫోటో మోజులో మోదీ ఇంటర్నేషనల్ లెవెల్ లో దేశం పరువు తీశాడంటూ.. నెటిజన్స్ కామెంట్స్

అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు గంగలో కలిపిన పీఎం మోదీ కేవలం తన ఫోటో మోజు తీర్చుకోవడం కోసం.. AI సుమ్మిట్ లో టెక్ దిగ్గజాల చేతులు పట్టుకుని, బలవంతంగా వారి చేతులు కూడా పైకిత్తించిన ప్రధాని ఈ విషయంపై స్పందిస్తూ.. 'మోదీ నా చెయ్యి పట్టి లాగి ఒక్కసారిగా పైకెత్తారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నామో తెలీక తికమకకు గురయ్యా' అంటూ ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్మాన్ హేళన దాంతో.. ఆయనతో ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఫక్కున నవ్వేసిన వైనం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో తన ఫోటో మోజులో మోదీ ఇంటర్నేషనల్ లెవెల్ లో దేశం పరువు తీశాడంటూ.. నెటిజన్స్ కామెంట్స్

35,022 görüntüleme

10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ ఇరికించిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అనర్హత వేటు భయంతో తాము కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని ఆ ఎమ్మెల్యేలు చెప్తుంటే.. లేదు లేదు వాళ్లు మా కాంగ్రెస్ పార్టీలోకి చేరారంటూ మరోసారి కుండబద్దలు కొట్టేసిన మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ సర్కార్‌ని కాపాడటం కోసం.. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారని టీపీసీసీ చీఫ్ ఓపెన్ స్టేట్‌మెంట్ #MaheshKumarGoud #TelanganaCongress #AntiDefectionLaw Bomma Maheshkumar goud Courtesy: ANI

10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ ఇరికించిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అనర్హత వేటు భయంతో తాము కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని ఆ ఎమ్మెల్యేలు చెప్తుంటే.. లేదు లేదు వాళ్లు మా కాంగ్రెస్ పార్టీలోకి చేరారంటూ మరోసారి కుండబద్దలు కొట్టేసిన మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ సర్కార్‌ని కాపాడటం కోసం.. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారని టీపీసీసీ చీఫ్ ఓపెన్ స్టేట్‌మెంట్ #MaheshKumarGoud #TelanganaCongress #AntiDefectionLaw Bomma Maheshkumar goud Courtesy: ANI

53,858 görüntüleme

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం హన్మకొండ జిల్లా, కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పేకాట కేసు నుంచి విముక్తి కల్పిస్తానని చెప్పి.. నిందితుడికి లంచం డిమాండ్ చేసిన శ్రీకాంత్ స్టేషన్ ముందున్న హోటల్‌లో రూ.15 వేలు తీసుకుంటుండగా.. పట్టుకున్న ఏసీబీ అధికారులు

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం హన్మకొండ జిల్లా, కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పేకాట కేసు నుంచి విముక్తి కల్పిస్తానని చెప్పి.. నిందితుడికి లంచం డిమాండ్ చేసిన శ్రీకాంత్ స్టేషన్ ముందున్న హోటల్‌లో రూ.15 వేలు తీసుకుంటుండగా.. పట్టుకున్న ఏసీబీ అధికారులు

25,794 görüntüleme

కాంగ్రెస్ vs కాంగ్రెస్ ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డుపై సీనియర్ నాయకుల్ని చితకబాదిన కాంగ్రెస్ నేతలు ఓ సీటుని లంచం కోసం అమ్మేసినందుకే ఇలా గొడవలకి దిగారని సమాచారం అసమర్థుడైన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు బీహార్‌లోని బిక్రమ్ అసెంబ్లీ స్థానాన్ని.. రూ.5 కోట్లకి రాష్ట్రాధ్యక్షుడు రాజేష్ రామ్, ఇంఛార్జ్ కృష్ణ అమ్మారని ఆరోపణలు దీంతో.. పాట్నా ఎయిర్‌పోర్టు వద్ద వారిని చితక్కొట్టిన ఆశావహుల అనుచరులు #Congress #BiharElections #RajeshRam #KrishnaAllavaru Congress

కాంగ్రెస్ vs కాంగ్రెస్ ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డుపై సీనియర్ నాయకుల్ని చితకబాదిన కాంగ్రెస్ నేతలు ఓ సీటుని లంచం కోసం అమ్మేసినందుకే ఇలా గొడవలకి దిగారని సమాచారం అసమర్థుడైన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు బీహార్‌లోని బిక్రమ్ అసెంబ్లీ స్థానాన్ని.. రూ.5 కోట్లకి రాష్ట్రాధ్యక్షుడు రాజేష్ రామ్, ఇంఛార్జ్ కృష్ణ అమ్మారని ఆరోపణలు దీంతో.. పాట్నా ఎయిర్‌పోర్టు వద్ద వారిని చితక్కొట్టిన ఆశావహుల అనుచరులు #Congress #BiharElections #RajeshRam #KrishnaAllavaru Congress

20,888 görüntüleme

Videos

మూత్రం పోశాడని.. వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్ ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో చోటు చేసుకున్న దారుణ ఘటన సెరీన్ సోనీ ప్లే స్కూల్‌తో చదువుతున్న ఐదేళ్ల విద్యార్థి.. జులై 4న వాష్‌రూమ్ వెళ్లేందుకు టీచర్‌ను అనుమతి కోరాడు అందుకు ఉపాధ్యాయురాలు నిరాకరించడంతో.. నియంత్రణ కోల్పోయి ప్యాంట్‌లోనే మూత్రం పోసుకున్నాడు విద్యార్థి దీంతో ఆగ్రహించిన టీచర్.. మరో రూమ్‌కి విద్యార్థిని తీసుకెళ్లి, వేడి కత్తితో అతని ప్రైవేట్ పార్ట్‌ను కాల్చేసింది ఆపై అతని మీద దాడి చేసి.. ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడింది ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలుడు.. ప్రిన్సిపాల్‌ హేమలతని సంప్రదిస్తే, బెదిరించినట్లు పేరెంట్స్ వెల్లడి స్కూల్‌కి వెళ్లి ప్రశ్నించినా సరిగ్గా స్పందించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు
0:46

Sensitive content

This media may contain sensitive content.

pulsenewsbreak's profile picture

మూత్రం పోశాడని.. వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్ ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో చోటు చేసుకున్న దారుణ ఘటన సెరీన్ సోనీ ప్లే స్కూల్‌తో చదువుతున్న ఐదేళ్ల విద్యార్థి.. జులై 4న వాష్‌రూమ్ వెళ్లేందుకు టీచర్‌ను అనుమతి కోరాడు అందుకు ఉపాధ్యాయురాలు నిరాకరించడంతో.. నియంత్రణ కోల్పోయి ప్యాంట్‌లోనే మూత్రం పోసుకున్నాడు విద్యార్థి దీంతో ఆగ్రహించిన టీచర్.. మరో రూమ్‌కి విద్యార్థిని తీసుకెళ్లి, వేడి కత్తితో అతని ప్రైవేట్ పార్ట్‌ను కాల్చేసింది ఆపై అతని మీద దాడి చేసి.. ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడింది ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలుడు.. ప్రిన్సిపాల్‌ హేమలతని సంప్రదిస్తే, బెదిరించినట్లు పేరెంట్స్ వెల్లడి స్కూల్‌కి వెళ్లి ప్రశ్నించినా సరిగ్గా స్పందించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు

PulseNewsBreaking

98,643 görüntüleme • 3 gün önce

pulsenewsbreak's profile picture

మూడు రోజుల సిక్ లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం తొలగించారు... టెక్ మహీంద్రాపై మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఘటన దుండిగల్ పోలీసులను ఆశ్రయించిన భావన అకారణంగా విధుల నుంచి తొలగించారని యాజమాన్యంపై ఫిర్యాదు కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు తీసుకున్నా.. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వేధించారు... వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణ అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధులకు హాజరుకావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని ఆవేద‌న‌ సిక్ లీవ్‌కు వేతనం ఇవ్వకపోయినా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయిన భావ‌న‌

PulseNewsBreaking

214,724 görüntüleme • 7 gün önce

pulsenewsbreak's profile picture

న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్ పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి

PulseNewsBreaking

595,283 görüntüleme • 24 gün önce

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
0:25

Sensitive content

This media may contain sensitive content.

pulsenewsbreak's profile picture

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

PulseNewsBreaking

186,576 görüntüleme • 12 gün önce

pulsenewsbreak's profile picture

గృహప్రవేశంలో రక్తపాతం.. ఇంట్లోకి చొరబడి మూకుమ్మడి దాడి..! మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ ప‌రిధి బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో దారుణ ఘటన నూతన గృహప్రవేశ వేడుకలో ఉన్న కుటుంబంపై 40 నుంచి 50 మంది దుండగుల మూకుమ్మడి దాడి ఇంట్లోకి చొరబడి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులు మహిళలు, చిన్నారులు, వృద్ధులను సైతం వదల్లేదని బాధితుల ఆరోపణ ఆనందంగా సాగాల్సిన గృహప్రవేశ వేడుక రక్తసిక్తం వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువుల్లో పలువురికి తీవ్ర గాయాలు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు

PulseNewsBreaking

196,295 görüntüleme • 1 ay önce

pulsenewsbreak's profile picture

పోలీసోడు కదా అని లిఫ్ట్ ఇస్తే.. రూ.20 వేలు కాజేశాడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఘటన టోల్ ప్లాజా వద్ద డ్రాప్ చేయమని.. ట్రక్ డ్రైవర్‌కు లిఫ్ట్ అడిగిన ఓ సబ్-ఇన్స్‌పెక్టర్ టోల్ ప్లాజా వద్ద దిగిన అనంతరం తన వ్యక్తిగత కారులో వెళ్లిన అధికారి ఇంతలో.. తన వద్ద ఉన్న రూ.20 వేలు మాయం అయ్యాయని గుర్తించిన ట్రక్ డ్రైవర్ 10 కిలోమీటర్లు అధికారిని వెంబడంచి.. చివరికి ఓ చోట అతడ్ని పట్టుకున్న డ్రైవర్ రూ.20 వేలు ఎక్కడ అని నిలదీస్తే.. ఖాకీ పవర్‌తో బెదిరించేందుకు ప్రయత్నం అయినా బెదరకుండా ఎదురొడ్డి.. రూ.20 వేలు జేబులో నుంచి రికవర్ చేసిన డ్రైవర్ పోలీస్ అయ్యుండి ఇలా ఎలా చేస్తావని.. నలుగురిలో తగిన బుద్ధి చెప్పిన ట్రక్ డ్రైవర్

PulseNewsBreaking

81,010 görüntüleme • 23 gün önce

pulsenewsbreak's profile picture

మైనర్‌కు కారు ఇవ్వడమే తప్పు.. ఉల్టా పోలీస్‌నంటూ బెదిరింపులు హైదరాబాద్‌‌లో రద్దీగా ఉండే గంధంగూడ–బైరాగిగూడ రహదారిపై ఓ పోలీస్ అధికారి నిర్వాకం మైనర్ అయిన మనవరాలికి కారు ఇచ్చి.. డ్రైవింగ్ నేర్పిస్తున్నానంటూ నానా రాద్ధాంతం స్థానికులు అడ్డగించి మైనర్‌కు కారెలా ఇస్తావ్? రూల్స్ తెలీదా? అని నిలదీస్తే.. నేను పోలీస్‌ని అంటూ బెదిరించే ప్రయత్నం నా మనవరాలికి కారు నేర్పిస్తున్నానంటూ.. ఏదో గొప్ప పని చేస్తున్నట్టు బిల్డప్పులు కనీసం బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తావ్? ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యులెవరు? అంటూ గుణపాఠం చెప్పిన స్థానికులు ఈ ఘటన కారణంగా రహదారిపై నెలకొన్న భారీ ట్రాఫిక్ జామ్

PulseNewsBreaking

61,972 görüntüleme • 18 gün önce

pulsenewsbreak's profile picture

BIG BREAKING సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల పోలీస్ స్టేషన్ లో జీవన్ రెడ్డి ఫిర్యాదు అయితే.. ఫిర్యాదు స్వీకరించడంలో సీఐ జాప్యం చేయడంతో జీవన్ రెడ్డి నిరసన పోలీస్ స్టేషన్‌కు జీవన్ రెడ్డి చేరుకునేలోపే వెళ్లిపోయిన సీఐ కరుణాకర్ ఫోన్‌లో సంప్రదించగా.. టైం పడుతుందని సీఐ చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం దీంతో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. స్టేషన్ ముందు బైఠాయింపు జీవన్ రెడ్డికి మద్దతుగా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నిరసన ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి చివరకు సిఐ రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన జీవన్ రెడ్డి అప్పుడు కూడా చర్చకు రాలేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన CI కంప్లైంట్ ఇవ్వండి.. చదువుకుంటానని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం సీఐ కరుణాకర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆందోళన

PulseNewsBreaking

46,345 görüntüleme • 16 gün önce