PulseNewsBreaking's banner
PulseNewsBreaking's profile picture

PulseNewsBreaking

@pulsenewsbreak7,986 subscribers

Back Up Account: https://t.co/qMRaavdWtO

Shorts

‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!

‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!

516,322 görüntüleme

చెవి నొప్పిగా ఉందని వెళ్తే.. చెయ్యి తొలగించారు బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసిన ఘటన చెవి నొప్పిగా ఉండటంతో.. చికిత్స కోసం మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌కి వెళ్లిన రేఖ(20) అనే యువతి అయితే.. చికిత్స టైంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు దాంతో ఆమె చెయ్యి ఆకుపచ్చ రంగులోకి మారగా.. తీవ్ర నొప్పితో రేఖ విలవిలలాడింది మొదట్లో.. అదేం పెద్ద సమస్య కాదని చెప్పి వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు కానీ నొప్పి భరించలేక.. పలు ఆసుపత్రులకు తిరిగి, చివరికి ‘మేదాంత’ హాస్పిల్‌కి వెళ్లింది ప్రాణాలతో ఉండాలంటే చెయ్యి తొలగించాల్సిందేనని రేఖకు వైద్యులు తేల్చి చెప్పారు అందుకు ఆమె అంగీకరించడంతో.. మోచేతి పైభాగం వరకు చెయ్యి తొలగించారు ఈ ఘటన కారణంగా.. తనకొచ్చిన పెళ్లి సంబంధం కూడా రద్దు అయ్యింది మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌ వైద్యుల నిర్లక్ష్యానికి తన జీవితం నాశనమైందంటూ రేఖ కన్నీరుమున్నీరు

చెవి నొప్పిగా ఉందని వెళ్తే.. చెయ్యి తొలగించారు బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసిన ఘటన చెవి నొప్పిగా ఉండటంతో.. చికిత్స కోసం మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌కి వెళ్లిన రేఖ(20) అనే యువతి అయితే.. చికిత్స టైంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు దాంతో ఆమె చెయ్యి ఆకుపచ్చ రంగులోకి మారగా.. తీవ్ర నొప్పితో రేఖ విలవిలలాడింది మొదట్లో.. అదేం పెద్ద సమస్య కాదని చెప్పి వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు కానీ నొప్పి భరించలేక.. పలు ఆసుపత్రులకు తిరిగి, చివరికి ‘మేదాంత’ హాస్పిల్‌కి వెళ్లింది ప్రాణాలతో ఉండాలంటే చెయ్యి తొలగించాల్సిందేనని రేఖకు వైద్యులు తేల్చి చెప్పారు అందుకు ఆమె అంగీకరించడంతో.. మోచేతి పైభాగం వరకు చెయ్యి తొలగించారు ఈ ఘటన కారణంగా.. తనకొచ్చిన పెళ్లి సంబంధం కూడా రద్దు అయ్యింది మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌ వైద్యుల నిర్లక్ష్యానికి తన జీవితం నాశనమైందంటూ రేఖ కన్నీరుమున్నీరు

223,340 görüntüleme

117 కాదు.. 1+1+7=9 వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు అవును.. 1+1+7=9 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వస్తాయి రేవంత్ రెడ్డికి మా నిరుద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే - సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్ రవికుమార్

117 కాదు.. 1+1+7=9 వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు అవును.. 1+1+7=9 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వస్తాయి రేవంత్ రెడ్డికి మా నిరుద్యోగులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే - సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్ రవికుమార్

101,721 görüntüleme

నెల్లూరులో ACB ఆకస్మిక తనిఖీలు కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై ACB దాడులు వాహనాలను నిలిపి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తింపు బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ కారులో రూ.2.48 లక్షల నగదు గుర్తింపు కారు, నగదు స్వాధీనం చేసుకున్న ACB అధికారులు గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ

నెల్లూరులో ACB ఆకస్మిక తనిఖీలు కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై ACB దాడులు వాహనాలను నిలిపి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తింపు బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ కారులో రూ.2.48 లక్షల నగదు గుర్తింపు కారు, నగదు స్వాధీనం చేసుకున్న ACB అధికారులు గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ

15,101 görüntüleme

పోక్సో కేసు.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల వంతు! డబ్బులకు ఆశపడి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు మద్దతుగా.. బాధిత మైనర్ బాలికపై అసత్య ప్రచారం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు మైనర్ బాలిక ఫోటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంతో పాటు విక్టిమ్ షేమ్ చేసినందుకు.. వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు

పోక్సో కేసు.. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల వంతు! డబ్బులకు ఆశపడి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు మద్దతుగా.. బాధిత మైనర్ బాలికపై అసత్య ప్రచారం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు మైనర్ బాలిక ఫోటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంతో పాటు విక్టిమ్ షేమ్ చేసినందుకు.. వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసిన పోలీసులు

97,959 görüntüleme

నాకు నిజంగానే విదేశాల నుంచి ఫండ్స్ వస్తే.. అది అమిత్ షా వైఫల్యమే అవుతుంది అప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలి అమిత్ షా అపర చాణక్యుడు అయినా.. విదేశాల నుంచి ఫండింగ్ ఎలా వస్తోంది? - సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే

నాకు నిజంగానే విదేశాల నుంచి ఫండ్స్ వస్తే.. అది అమిత్ షా వైఫల్యమే అవుతుంది అప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలి అమిత్ షా అపర చాణక్యుడు అయినా.. విదేశాల నుంచి ఫండింగ్ ఎలా వస్తోంది? - సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే

34,237 görüntüleme

రీల్ కాదు.. రియల్ హీరో ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన ఓ ముస్లిం వ్యక్తి తుపాకుల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరో #PahalgamTerroristAttack

రీల్ కాదు.. రియల్ హీరో ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన ఓ ముస్లిం వ్యక్తి తుపాకుల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరో #PahalgamTerroristAttack

225,421 görüntüleme

పట్టపగలే యువతిని.. కొడవలితో నరికి చంపిన యువకుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో బీసీ రోడ్ వద్ద ఉన్న KSRTC బస్టాండ్‌లో ఘటన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న లావణ్య (21).. తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది ఆమెను వెంటాడి.. బస్టాండ్‌లో అడ్డుకొని.. కొడవలితో ఆమెపై దాడి చేసిన చేతన్(22) అనే యువకుడు కొడవలితో పలుమార్లు దాడి చేసి.. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని అక్కడి నుంచి చేతన్ పరార్ హంతకుడు లావణ్య దూరపు బంధువని.. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడని పోలీసుల అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు

పట్టపగలే యువతిని.. కొడవలితో నరికి చంపిన యువకుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో బీసీ రోడ్ వద్ద ఉన్న KSRTC బస్టాండ్‌లో ఘటన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న లావణ్య (21).. తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరింది ఆమెను వెంటాడి.. బస్టాండ్‌లో అడ్డుకొని.. కొడవలితో ఆమెపై దాడి చేసిన చేతన్(22) అనే యువకుడు కొడవలితో పలుమార్లు దాడి చేసి.. చనిపోయిందనుకొని నిర్ధారించుకొని అక్కడి నుంచి చేతన్ పరార్ హంతకుడు లావణ్య దూరపు బంధువని.. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడని పోలీసుల అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు

35,791 görüntüleme

‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన RSS లీడర్ టీజీ మోహన్‌దాస్ అరెస్ట్ ఢిల్లీ నిరసన సమయంలో.. మహిళలకు రేప్ అంటే ఇష్టమని, దాన్ని ఎంజాయ్ చేసే అమ్మాయిలూ ఉన్నారంటూ మోహన్‌దాస్ అనుచిత వ్యాఖ్యలు తనకు అధికారం ఉండుంటే.. నిరసనకారులపై కర్ఫ్యూ విధించేవాడినని, మాట వినకపోతే కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చేవాడినని కామెంట్స్ ఈ వ్యాఖ్యలు సమాజంలో ప్రశాంతతకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని.. కేరళలో ఆయనపై కేసు నమోదు మట్టంచేరి సమీపంలోని కూవప్పాడమ్‌లో ఇంట్లో నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన RSS లీడర్ టీజీ మోహన్‌దాస్ అరెస్ట్ ఢిల్లీ నిరసన సమయంలో.. మహిళలకు రేప్ అంటే ఇష్టమని, దాన్ని ఎంజాయ్ చేసే అమ్మాయిలూ ఉన్నారంటూ మోహన్‌దాస్ అనుచిత వ్యాఖ్యలు తనకు అధికారం ఉండుంటే.. నిరసనకారులపై కర్ఫ్యూ విధించేవాడినని, మాట వినకపోతే కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చేవాడినని కామెంట్స్ ఈ వ్యాఖ్యలు సమాజంలో ప్రశాంతతకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని.. కేరళలో ఆయనపై కేసు నమోదు మట్టంచేరి సమీపంలోని కూవప్పాడమ్‌లో ఇంట్లో నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

21,618 görüntüleme

కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ప‌ది నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ చేసిన జ‌నం నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ అందిన‌కాడికి సంచుల్లో బాటిల్స్ ఎత్తుకెళ్లిన జ‌నాలు డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిన జ‌నం

కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా ప‌ది నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ చేసిన జ‌నం నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ అందిన‌కాడికి సంచుల్లో బాటిల్స్ ఎత్తుకెళ్లిన జ‌నాలు డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిన జ‌నం

83,894 görüntüleme

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న CI మల్లయ్య అరాచకాలు తనకున్న ఖాకీ పదవిని అడ్డం పెట్టుకుని.. పల్నాడులో రెండేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న మల్లయ్య మహిళల్ని బెదిరించి.. బ్రాహ్మణపల్లిలోని తన ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి.. వారిపై బలవంతంగా అత్యాచారం రెండు రోజుల క్రితమే ఒక మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో CI పరార్ ఈ క్రమంలోనే బయటపడ్డ ఒక షాకింగ్ వీడియో.. చాలా మంది మహిళల్ని వేధించినట్టు బయటపడ్డ సంచలన నిజాలు ప్రస్తుతం పరారీలో ఉన్న CI మల్లయ్య కోసం.. రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు

Sensitive content

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న CI మల్లయ్య అరాచకాలు తనకున్న ఖాకీ పదవిని అడ్డం పెట్టుకుని.. పల్నాడులో రెండేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న మల్లయ్య మహిళల్ని బెదిరించి.. బ్రాహ్మణపల్లిలోని తన ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లి.. వారిపై బలవంతంగా అత్యాచారం రెండు రోజుల క్రితమే ఒక మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో CI పరార్ ఈ క్రమంలోనే బయటపడ్డ ఒక షాకింగ్ వీడియో.. చాలా మంది మహిళల్ని వేధించినట్టు బయటపడ్డ సంచలన నిజాలు ప్రస్తుతం పరారీలో ఉన్న CI మల్లయ్య కోసం.. రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు

63,380 görüntüleme

బండి భగీరథ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు.. నేను చూసా నేను పోయిన రెండు రోజుల తర్వాత అతను సరేండర్ అయ్యిండు - బక్క జడ్సన్

బండి భగీరథ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు.. నేను చూసా నేను పోయిన రెండు రోజుల తర్వాత అతను సరేండర్ అయ్యిండు - బక్క జడ్సన్

52,502 görüntüleme

కంటతడి పెట్టించే చిన్నారి వీడియో యుద్ధాలు చేయొద్దంటూ కన్నీళ్లు కారుస్తూ.. ప్రపంచ దేశాలని వేడుకుంటున్న చిన్నారి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి యుద్ధాలు చేయొద్దని చిన్నారి వీడియో బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని కన్నీరు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు.. ఓ చిన్నారి తీసిన వీడియో ఇది! ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ.. ఇటు ఇరాన్‌పై కూడా బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

కంటతడి పెట్టించే చిన్నారి వీడియో యుద్ధాలు చేయొద్దంటూ కన్నీళ్లు కారుస్తూ.. ప్రపంచ దేశాలని వేడుకుంటున్న చిన్నారి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి యుద్ధాలు చేయొద్దని చిన్నారి వీడియో బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని కన్నీరు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు.. ఓ చిన్నారి తీసిన వీడియో ఇది! ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ.. ఇటు ఇరాన్‌పై కూడా బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

52,600 görüntüleme

కొత్త‌గా కొన్న మొబైల్ పోయింద‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ మెద‌క్ జిల్లా నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో ఘటన మేస్త్రి పని చేస్తూ కొన్ని రోజుల క్రితం EMIలో ఫోన్ కొన్న సుధాకర్(40) 3 రోజుల క్రితం మొబైల్ పోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పొగుట్టుకున్న ఫోన్ కి కూడా EMI కట్టాల్సి వస్తుందన్న కారణంతో.. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య

కొత్త‌గా కొన్న మొబైల్ పోయింద‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ మెద‌క్ జిల్లా నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో ఘటన మేస్త్రి పని చేస్తూ కొన్ని రోజుల క్రితం EMIలో ఫోన్ కొన్న సుధాకర్(40) 3 రోజుల క్రితం మొబైల్ పోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పొగుట్టుకున్న ఫోన్ కి కూడా EMI కట్టాల్సి వస్తుందన్న కారణంతో.. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య

21,294 görüntüleme

అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు గంగలో కలిపిన పీఎం మోదీ కేవలం తన ఫోటో మోజు తీర్చుకోవడం కోసం.. AI సుమ్మిట్ లో టెక్ దిగ్గజాల చేతులు పట్టుకుని, బలవంతంగా వారి చేతులు కూడా పైకిత్తించిన ప్రధాని ఈ విషయంపై స్పందిస్తూ.. 'మోదీ నా చెయ్యి పట్టి లాగి ఒక్కసారిగా పైకెత్తారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నామో తెలీక తికమకకు గురయ్యా' అంటూ ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్మాన్ హేళన దాంతో.. ఆయనతో ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఫక్కున నవ్వేసిన వైనం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో తన ఫోటో మోజులో మోదీ ఇంటర్నేషనల్ లెవెల్ లో దేశం పరువు తీశాడంటూ.. నెటిజన్స్ కామెంట్స్

అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు గంగలో కలిపిన పీఎం మోదీ కేవలం తన ఫోటో మోజు తీర్చుకోవడం కోసం.. AI సుమ్మిట్ లో టెక్ దిగ్గజాల చేతులు పట్టుకుని, బలవంతంగా వారి చేతులు కూడా పైకిత్తించిన ప్రధాని ఈ విషయంపై స్పందిస్తూ.. 'మోదీ నా చెయ్యి పట్టి లాగి ఒక్కసారిగా పైకెత్తారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నామో తెలీక తికమకకు గురయ్యా' అంటూ ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్మాన్ హేళన దాంతో.. ఆయనతో ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఫక్కున నవ్వేసిన వైనం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో తన ఫోటో మోజులో మోదీ ఇంటర్నేషనల్ లెవెల్ లో దేశం పరువు తీశాడంటూ.. నెటిజన్స్ కామెంట్స్

35,022 görüntüleme

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం హన్మకొండ జిల్లా, కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పేకాట కేసు నుంచి విముక్తి కల్పిస్తానని చెప్పి.. నిందితుడికి లంచం డిమాండ్ చేసిన శ్రీకాంత్ స్టేషన్ ముందున్న హోటల్‌లో రూ.15 వేలు తీసుకుంటుండగా.. పట్టుకున్న ఏసీబీ అధికారులు

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం హన్మకొండ జిల్లా, కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పేకాట కేసు నుంచి విముక్తి కల్పిస్తానని చెప్పి.. నిందితుడికి లంచం డిమాండ్ చేసిన శ్రీకాంత్ స్టేషన్ ముందున్న హోటల్‌లో రూ.15 వేలు తీసుకుంటుండగా.. పట్టుకున్న ఏసీబీ అధికారులు

25,794 görüntüleme

కాంగ్రెస్ vs కాంగ్రెస్ ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డుపై సీనియర్ నాయకుల్ని చితకబాదిన కాంగ్రెస్ నేతలు ఓ సీటుని లంచం కోసం అమ్మేసినందుకే ఇలా గొడవలకి దిగారని సమాచారం అసమర్థుడైన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు బీహార్‌లోని బిక్రమ్ అసెంబ్లీ స్థానాన్ని.. రూ.5 కోట్లకి రాష్ట్రాధ్యక్షుడు రాజేష్ రామ్, ఇంఛార్జ్ కృష్ణ అమ్మారని ఆరోపణలు దీంతో.. పాట్నా ఎయిర్‌పోర్టు వద్ద వారిని చితక్కొట్టిన ఆశావహుల అనుచరులు #Congress #BiharElections #RajeshRam #KrishnaAllavaru Congress

కాంగ్రెస్ vs కాంగ్రెస్ ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డుపై సీనియర్ నాయకుల్ని చితకబాదిన కాంగ్రెస్ నేతలు ఓ సీటుని లంచం కోసం అమ్మేసినందుకే ఇలా గొడవలకి దిగారని సమాచారం అసమర్థుడైన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు బీహార్‌లోని బిక్రమ్ అసెంబ్లీ స్థానాన్ని.. రూ.5 కోట్లకి రాష్ట్రాధ్యక్షుడు రాజేష్ రామ్, ఇంఛార్జ్ కృష్ణ అమ్మారని ఆరోపణలు దీంతో.. పాట్నా ఎయిర్‌పోర్టు వద్ద వారిని చితక్కొట్టిన ఆశావహుల అనుచరులు #Congress #BiharElections #RajeshRam #KrishnaAllavaru Congress

20,888 görüntüleme

Videos

pulsenewsbreak's profile picture

'అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు' ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తాను తప్పు చేశానని.. దీనికి నా చావే పనిష్మెంట్ అని సూసైడ్ నోట్ లో రాసిన మాధురి ఈశ్వర్ సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి ఆరోపణ ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి తీవ్ర మనస్తాపం తన పరువు పోయిందని, ఆ తప్పు వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని మాధురి ఆవేదన తనకు బ్రతకాలనే ఆశ లేదని పేర్కొని.. ఉరి వేసుకుని మాధురి సూసైడ్ అటెంప్ట్ డోర్ బద్దలుకొట్టి.. ఫ్యాన్ కి వేలాడుతున్న మాధురిని కాపాడిన కుటుంబ సభ్యులు

PulseNewsBreaking

243,691 görüntüleme • 7 gün önce

pulsenewsbreak's profile picture

మాదాపూర్ యాక్సిడెంట్ కేసు.. జనసేన ఎంపీ కొడుకు పారిపోయే ప్రయత్నం! ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా.. లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేసే భారతి ముఖి(26)ని ఢీకొట్టిన కారు యువతిని ఢీకొట్టి జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ పారిపోతుండగా.. అడ్డుకున్న స్థానికులు ఈ ఘటనలో భారతి తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం.. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందన్న వైద్యులు అయితే.. ఆగస్టు 16న ప్రమాదం జరిగితే, ఇప్పటిదాకా సంజుష్‌ని అరెస్ట్ చేయని పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ సీసీటీవీ ఫుటేజ్‌ను బయట పెట్టిన అధికారులు దీంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేసి, ఎంపీ కొడుకైన సంజుష్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అని జనం నిలదీత

PulseNewsBreaking

265,444 görüntüleme • 23 gün önce

pulsenewsbreak's profile picture

‘జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. సంజుష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరణ ఇచ్చిన డీసీపీ రితిరాజ్ ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి.. సంజుష్‌కు ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్షలు నిర్వహించాం అయితే.. ఆ టెస్టులో ఫలితాలు ‘నెగెటివ్’గా వచ్చాయి సంజుష్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం కారుని స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీ కోసం పంపాం.. MVI నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం సంజుష్‌పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశాం అయితే.. ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏవీ కనిపించలేదు అందుకే.. అతడిని విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ BNSS సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చాం చట్టపరమైన నిబంధనలు, కేసు పరిస్థితులు, సాక్ష్యాల ఆధారంగానే.. అరెస్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.. MVI నివేదికతో ఇతర సంబంధిత ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం ఆ ఆధారాల ప్రకారం జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్‌ని అరెస్ట్ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటాం పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడిని అరెస్ట్ నుంచి తప్పించారని ఆరోపించడం తగదని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్

PulseNewsBreaking

256,979 görüntüleme • 23 gün önce

pulsenewsbreak's profile picture

నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు IAS అధికారిణి రాజీనామా? ఆమె పేరు దివ్య మిట్టల్.. దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో లండన్‌లో ఉద్యోగం వదిలేసి భారత్‌కు వచ్చారు ఐఏఎస్ అయిన తర్వాత.. 2023లో మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఆమె బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలోనే ‘లహురియా దేహ్’ గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదని దివ్య మిట్టల్ తెలుసుకున్నారు 1,500 మంది జనాభా ఉండే ఆ గ్రామంలో 75 ఏళ్ల నుంచి తాగునీటి సౌకర్యమే లేదు గ్రామస్థులు కేవలం వాటర్ ట్యాంకర్లు లేదా దూరంలో ఉండే జలాశయాలపైనే ఆధారపడి ఉంటున్నారు దీంతో.. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని దివ్య మిట్టల్ నిర్ణయించుకున్నారు భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ వాటర్ లైన్ వేయడం అసాధ్యమని ఇంజనీర్లు చెప్పినా.. ‘వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్’ని డిజైన్ చేయించారు ఎట్టకేలకు.. ‘జల్ జీవన్ మిషన్’ మిషన్ కింద ఆ గ్రామస్తులకు తాగునీరు అందించారు దాంతో గ్రామస్తులు కృతజ్ఞతగా.. ఆమెపై పూలవర్షం కురిపించి, ధన్యవాదాలు తెలుపుకున్నారు కానీ.. ప్రోటోకాల్ ప్రకారం నీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆమెపై పగ పెంచుకున్నాడు ఆ ఎమ్మెల్యే నేరుగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేయడంతో.. దివ్య మిట్టల్‌ను వెంటనే బదిలీ చేశారు ఆపై ఎక్కడా పోస్టింగ్ వేయకుండా.. కొన్ని నెలల పాటు దివ్య మిట్లల్‌ను వెయిటింగ్ లిస్ట్‌లోనే పెట్టారు యోగి ప్రభుత్వం తనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వదని గ్రహించి.. దివ్య మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు దీంతో.. రామరాజ్యం అంటే ఇదేనా? అంటూ యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజలు మరో విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో దివ్య మిట్టల్ వేయించిన తాగునీటి నల్లాలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని సమాచారం

PulseNewsBreaking

113,049 görüntüleme • 11 gün önce

pulsenewsbreak's profile picture

‘నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష విరమించేది లేదు’ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ.. నిరాహార దీక్షలో కూర్చున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భావన కూతురు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే.. నోటీసు ఇవ్వకుండా టెర్మినేట్ చేశారని ఆరోపణలు టెక్ మహీంద్రా వాళ్లు తనని మెంటల్ టార్చర్ చేసినందుకే ఇలా రోడ్డు మీదకొచ్చి పోరాటం చేస్తున్నానన్న భావన * అన్యాయమైన తొలగింపును ఉపసంహరించుకోవాలి, ఈ అంశంపై యూనియన్ ఏర్పాటు చేయాలి * ఆఫీస్‌లో మానసిక వేధింపులు ఆపాలి * Mutual Notice Period * పని వేళలు ముగిశాక టాస్కులు ఇవ్వకూడదు * లేబర్ కమిషన్‌లో కంపెనీలపై నమోదైన కేసుల్ని 45 రోజుల్లోనే పరిష్కరించాలి * ఐటీ ఉద్యోగులకు మానవతా విలువులతో కూడిన సెలవు విధానాలు అమలు చేయాలి ఈ డిమాండ్లు నెరవేరే దాకా తాను నిరాహార దీక్ష విరమించేదే లేదని తేల్చి చెప్పిన భావన

PulseNewsBreaking

247,534 görüntüleme • 28 gün önce

pulsenewsbreak's profile picture

న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్ పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి

PulseNewsBreaking

595,593 görüntüleme • 2 ay önce

pulsenewsbreak's profile picture

సీఎంని ప్రశ్నించిందని.. జర్నలిస్ట్‌ని కొట్టిన పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన సంచలన ఘటన సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించడానికి ప్రయత్నించిన ‘4PM’ న్యూస్‌కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారు అనంతరం ఆమె పేరులో ఖాన్ ఉందని తెలిసి.. పోలీసులు మరింత రెచ్చిపోయి వాతలు పడేలా కొట్టారు షాహీన్‌తో ఉన్న మరో మహిళను కూడా ఘోరంగా కొట్టడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వైనం సీఎంని ప్రశ్నించడం తప్పా..? జర్నలిస్టుగా వాళ్లు తమ బాధ్యతని నిర్వర్తించడం నేరమా..? అని జనాగ్రహం తనకు ఎదురైనా ఈ అన్యాయాన్ని వివరిస్తూ.. కన్నీటిపర్యంతమైన జర్నలిస్ట్ షాహీన్ ఖాన్ తాను ముస్లింనని తెలిసి.. తమ మనసులో ఉన్న విషాన్ని చిమ్ముతూ మరింత దారుణంగా కొట్టారని ఆవేదన ప్రధాని మోదీ చెప్పిన రామరాజ్యం ఇదేనా..? అంటూ ప్రశ్నిస్తు్న్న జనం

PulseNewsBreaking

73,524 görüntüleme • 10 gün önce

pulsenewsbreak's profile picture

‘ఐదేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్ కాబట్టి.. సంజుష్‌ని అరెస్ట్ చేయలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ సంజుష్‌కు ఆరోజే తాము ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్ష నిర్వహించామని.. ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపిన డీసీపీ రితిరాజ్ అతని కారుని మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీ కోసం పంపామని.. MVI నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి సంజుష్‌పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశామన్న డీసీపీ అందుకే సంజుష్‌ను అరెస్ట్ చేయలేదని.. అసలు అతడ్ని అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపించలేదని వెల్లడి డ్రంక్ & డ్రైవ్ నిర్వహించాక.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి పంపాని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్

PulseNewsBreaking

138,298 görüntüleme • 23 gün önce

pulsenewsbreak's profile picture

‘సార్.. నా భార్య ఆసుపత్రిలో ఉంది’ ఒక్క ఆర్డర్ ఇచ్చేసి వస్తాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా.. జెప్టో రైడర్‌కు బైక్ ఇవ్వని ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ ఏజెంట్ ఒక ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్లాడు ఆర్డర్ తీసుకొని బయటకు వచ్చేలోపు.. నో పార్కింగ్ జోన్‌లో వాహనం పెట్టాడని ఎత్తుకెళ్లారు ఇది గమనించిన జెప్టో రైడర్ వెంటనే పోలీస్ వాహనం వద్దకు వెళ్లి.. బండి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు భార్య ఆసుపత్రిలో ఉంది, ఒక్క ఆర్డర్ డెలివరీ చేయనివ్వండి అని వేడుకున్నా.. వాహనం ఇవ్వలేదు అక్కడితో ఆగకుండా.. బూతులు తిడుతూ, అతనిపై దాడి చేసేందుకు ఓ పోలీస్ అధికారి ప్రయత్నించాడు దాంతో చేసేదేమీ లేక.. బాధను దిగమించుకుంటూ జెప్టో రైడర్ వెనుదిరిగాడు

PulseNewsBreaking

94,282 görüntüleme • 16 gün önce

pulsenewsbreak's profile picture

‘నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?’ తన భర్తను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి చేసిన వివాహిత తనకు భార్య భవాని, ఆమె ప్రియుడు సైదులుతో ప్రాణహాని ఉందని పోలీసులకు భర్త రాజేశ్వరరావు ఫిర్యాదు 2016లో రాజేశ్వరరావు, భవానీకి వివాహం.. వీరికి ఇద్దరు కుమార్తెలు అయితే.. కొరియర్ బాయ్‌తో భవాని వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనని చంపాలని ప్లాన్ చేసిందని భర్త ఫిర్యాదు తాను ఇంట్లో లేనప్పుడు.. కొరియర్ బాయ్ సైదులు ఇంటికి రావడం, పోవడం జరుగుతున్నాయని వెల్లడి ప్రియుడితో రోడ్డు ప్రమాదం చేయించి.. తనను చంపాలని భార్య ప్లాన్ చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌తో తెలిసిందన్న భర్త తనకు.. ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు రాజేశ్వరరావు వెల్లడి అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు

PulseNewsBreaking

210,018 görüntüleme • 1 ay önce

‘మాధురి నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేసింది’ ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌తో తన భర్త ఈశ్వర్ సాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య అర్థరాత్రి సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండగా వారిని పట్టుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ భార్య నీకు నా భర్తే దొరికాడా? అంటూ మాధురిపై చెయ్యి చేసుకున్న ఈశ్వర్ భార్య తన భర్త మంచోడేనని.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంటూ ఆవేదన ఈశ్వర్‌తో పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తన భర్త కనీసం మందు కూడా తాగడని వెల్లడి ఆ అమ్మాయికి బ్రేకప్ అయితే తానే ఓదార్చానని.. తన పక్కనే ఉంటూ మోసం చేసిందని ఆవేదన ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగం
6:05

Sensitive content

This media may contain sensitive content.

pulsenewsbreak's profile picture

‘మాధురి నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేసింది’ ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌తో తన భర్త ఈశ్వర్ సాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య అర్థరాత్రి సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండగా వారిని పట్టుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ భార్య నీకు నా భర్తే దొరికాడా? అంటూ మాధురిపై చెయ్యి చేసుకున్న ఈశ్వర్ భార్య తన భర్త మంచోడేనని.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంటూ ఆవేదన ఈశ్వర్‌తో పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తన భర్త కనీసం మందు కూడా తాగడని వెల్లడి ఆ అమ్మాయికి బ్రేకప్ అయితే తానే ఓదార్చానని.. తన పక్కనే ఉంటూ మోసం చేసిందని ఆవేదన ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగం

PulseNewsBreaking

139,223 görüntüleme • 26 gün önce

pulsenewsbreak's profile picture

కూకట్‌పల్లి JNTUలో ర్యాగింగ్‌ కలకలం తెల్లవారుజామున 2 గంటలకు థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు.. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థుల హాస్టల్‌ వద్దకు వచ్చినట్లు ఫిర్యాదు తలుపులు ఎంత కొట్టినా సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు తలుపు తీయలేదని సమాచారం థర్డ్‌ ఇయర్‌ విద్యార్థుల తీరుపై సెకండ్‌ ఇయర్‌ విద్యార్థుల ఆందోళన శుక్రవారం కాలేజీ ప్రారంభం కాగానే ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు మంజీర హాస్టల్‌లో, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు గౌతమి హాస్టల్‌లో ఉంటున్నట్లు సమాచారం తెల్లవారుజామున 2 గంటలకు అసలు ఏం జరిగింది? అనే అంశంపై జేఎన్‌టీయూ యాజమాన్యం ఆరా ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేసిన JNTUH ప్రిన్సిపల్‌ విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిటీ ర్యాగింగ్‌ జరిగిందా? లేక ఇతర కారణాలతో.. థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారా? అనే కోణంలో విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం

PulseNewsBreaking

80,722 görüntüleme • 17 gün önce

pulsenewsbreak's profile picture

మూడు రోజుల సిక్ లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం తొలగించారు... టెక్ మహీంద్రాపై మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఘటన దుండిగల్ పోలీసులను ఆశ్రయించిన భావన అకారణంగా విధుల నుంచి తొలగించారని యాజమాన్యంపై ఫిర్యాదు కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు తీసుకున్నా.. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వేధించారు... వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణ అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధులకు హాజరుకావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని ఆవేద‌న‌ సిక్ లీవ్‌కు వేతనం ఇవ్వకపోయినా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయిన భావ‌న‌

PulseNewsBreaking

215,789 görüntüleme • 1 ay önce

pulsenewsbreak's profile picture

నన్ను చంపేందుకు ఒరాకిల్ కంపెనీ రౌడీ షీటర్లను నియమించింది ఇల్లీగల్ టెర్మినేషన్స్, టాక్సిక్ వర్క్ కల్చర్‌పై ‘ద ఒరాకిల్ ఫైల్స్’ పేరిట పోరాటం చేస్తున్నందుకే.. నన్ను చంపాలని ప్రయత్నించారు గూండాలను నియమించుకొని.. గన్ను ఎక్కుపెట్టి ఉద్యోగుల్ని భయపెట్టి.. రాజీనామా చేసేలా కంపెనీలు చేస్తున్నాయి కంపెనీ నుంచి వెళ్లకపోతే చంపుతామని బెదిరించడంతో.. ఫ్యామిలీని వదిలిపెట్టి నేను 2 నెలలు ఢిల్లీలో తల దాచుకున్నాను జలియన్ వాలా బాగ్‌లో డయ్యర్ అనే వ్యక్తి వేలాది మందిని చంపినట్లే.. ఒరాకిల్‌లో వేలాది మందిని తొలగిస్తున్నారు కార్పొరేట్ కంపెనీల అరాచకాలు ఆగకపోతే.. త్వరలోనే కార్పొరేట్ జనతా పార్టీని ఏర్పాటు చేసి, జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం - మెరుగు శ్రీధర్, THE ORACLE FILES ఉద్యమకారుడు

PulseNewsBreaking

101,121 görüntüleme • 28 gün önce

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
0:25

Sensitive content

This media may contain sensitive content.

pulsenewsbreak's profile picture

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

PulseNewsBreaking

199,385 görüntüleme • 1 ay önce