
PulseNewsBreaking
@pulsenewsbreak • 7,986 subscribers
Back Up Account: https://t.co/qMRaavdWtO
Shorts
Videos

'అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు' ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తాను తప్పు చేశానని.. దీనికి నా చావే పనిష్మెంట్ అని సూసైడ్ నోట్ లో రాసిన మాధురి ఈశ్వర్ సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి ఆరోపణ ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి తీవ్ర మనస్తాపం తన పరువు పోయిందని, ఆ తప్పు వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని మాధురి ఆవేదన తనకు బ్రతకాలనే ఆశ లేదని పేర్కొని.. ఉరి వేసుకుని మాధురి సూసైడ్ అటెంప్ట్ డోర్ బద్దలుకొట్టి.. ఫ్యాన్ కి వేలాడుతున్న మాధురిని కాపాడిన కుటుంబ సభ్యులు
PulseNewsBreaking243,691 görüntüleme • 7 gün önce

మాదాపూర్ యాక్సిడెంట్ కేసు.. జనసేన ఎంపీ కొడుకు పారిపోయే ప్రయత్నం! ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా.. లైఫ్స్టైల్ స్టోర్లో పని చేసే భారతి ముఖి(26)ని ఢీకొట్టిన కారు యువతిని ఢీకొట్టి జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ పారిపోతుండగా.. అడ్డుకున్న స్థానికులు ఈ ఘటనలో భారతి తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం.. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందన్న వైద్యులు అయితే.. ఆగస్టు 16న ప్రమాదం జరిగితే, ఇప్పటిదాకా సంజుష్ని అరెస్ట్ చేయని పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ సీసీటీవీ ఫుటేజ్ను బయట పెట్టిన అధికారులు దీంతో.. సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసి, ఎంపీ కొడుకైన సంజుష్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అని జనం నిలదీత
PulseNewsBreaking265,444 görüntüleme • 23 gün önce

‘జనసేన ఎంపీ కొడుకు సంజుష్ని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. సంజుష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరణ ఇచ్చిన డీసీపీ రితిరాజ్ ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి.. సంజుష్కు ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్షలు నిర్వహించాం అయితే.. ఆ టెస్టులో ఫలితాలు ‘నెగెటివ్’గా వచ్చాయి సంజుష్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం కారుని స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ కోసం పంపాం.. MVI నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం సంజుష్పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశాం అయితే.. ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏవీ కనిపించలేదు అందుకే.. అతడిని విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ BNSS సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చాం చట్టపరమైన నిబంధనలు, కేసు పరిస్థితులు, సాక్ష్యాల ఆధారంగానే.. అరెస్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.. MVI నివేదికతో ఇతర సంబంధిత ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం ఆ ఆధారాల ప్రకారం జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ని అరెస్ట్ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటాం పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడిని అరెస్ట్ నుంచి తప్పించారని ఆరోపించడం తగదని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్
PulseNewsBreaking256,979 görüntüleme • 23 gün önce

నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు IAS అధికారిణి రాజీనామా? ఆమె పేరు దివ్య మిట్టల్.. దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో లండన్లో ఉద్యోగం వదిలేసి భారత్కు వచ్చారు ఐఏఎస్ అయిన తర్వాత.. 2023లో మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఆమె బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలోనే ‘లహురియా దేహ్’ గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదని దివ్య మిట్టల్ తెలుసుకున్నారు 1,500 మంది జనాభా ఉండే ఆ గ్రామంలో 75 ఏళ్ల నుంచి తాగునీటి సౌకర్యమే లేదు గ్రామస్థులు కేవలం వాటర్ ట్యాంకర్లు లేదా దూరంలో ఉండే జలాశయాలపైనే ఆధారపడి ఉంటున్నారు దీంతో.. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని దివ్య మిట్టల్ నిర్ణయించుకున్నారు భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ వాటర్ లైన్ వేయడం అసాధ్యమని ఇంజనీర్లు చెప్పినా.. ‘వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్’ని డిజైన్ చేయించారు ఎట్టకేలకు.. ‘జల్ జీవన్ మిషన్’ మిషన్ కింద ఆ గ్రామస్తులకు తాగునీరు అందించారు దాంతో గ్రామస్తులు కృతజ్ఞతగా.. ఆమెపై పూలవర్షం కురిపించి, ధన్యవాదాలు తెలుపుకున్నారు కానీ.. ప్రోటోకాల్ ప్రకారం నీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆమెపై పగ పెంచుకున్నాడు ఆ ఎమ్మెల్యే నేరుగా సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫిర్యాదు చేయడంతో.. దివ్య మిట్టల్ను వెంటనే బదిలీ చేశారు ఆపై ఎక్కడా పోస్టింగ్ వేయకుండా.. కొన్ని నెలల పాటు దివ్య మిట్లల్ను వెయిటింగ్ లిస్ట్లోనే పెట్టారు యోగి ప్రభుత్వం తనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వదని గ్రహించి.. దివ్య మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు దీంతో.. రామరాజ్యం అంటే ఇదేనా? అంటూ యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజలు మరో విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో దివ్య మిట్టల్ వేయించిన తాగునీటి నల్లాలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని సమాచారం
PulseNewsBreaking113,049 görüntüleme • 11 gün önce

‘నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష విరమించేది లేదు’ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ.. నిరాహార దీక్షలో కూర్చున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి భావన కూతురు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే.. నోటీసు ఇవ్వకుండా టెర్మినేట్ చేశారని ఆరోపణలు టెక్ మహీంద్రా వాళ్లు తనని మెంటల్ టార్చర్ చేసినందుకే ఇలా రోడ్డు మీదకొచ్చి పోరాటం చేస్తున్నానన్న భావన * అన్యాయమైన తొలగింపును ఉపసంహరించుకోవాలి, ఈ అంశంపై యూనియన్ ఏర్పాటు చేయాలి * ఆఫీస్లో మానసిక వేధింపులు ఆపాలి * Mutual Notice Period * పని వేళలు ముగిశాక టాస్కులు ఇవ్వకూడదు * లేబర్ కమిషన్లో కంపెనీలపై నమోదైన కేసుల్ని 45 రోజుల్లోనే పరిష్కరించాలి * ఐటీ ఉద్యోగులకు మానవతా విలువులతో కూడిన సెలవు విధానాలు అమలు చేయాలి ఈ డిమాండ్లు నెరవేరే దాకా తాను నిరాహార దీక్ష విరమించేదే లేదని తేల్చి చెప్పిన భావన
PulseNewsBreaking247,534 görüntüleme • 28 gün önce

టీచర్ భయానికి బాలుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన హోంవర్క్ చేయలేదని LKG విద్యార్థి ప్రణయ్ తేజ్(6)ను మందలించిన టీచర్ పనిష్మెంట్ పేరిట బట్టలు విప్పబోతుండగా.. గుక్క పెట్టి ఏడ్చిన ప్రణయ్ తేజ్ ఆపై చెంప మీద కొట్టగా.. ఏడుస్తూ టీచర్పైనే కుప్పకూలిపోయిన బాలుడు సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన ఫ్యామిలీ విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన
PulseNewsBreaking207,320 görüntüleme • 24 gün önce

న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు ఈ అంశంపై ఇంటి ఓనర్కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్ను ఆయన మందలించాడు నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్ పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి
PulseNewsBreaking595,593 görüntüleme • 2 ay önce

‘మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో ప్రాణహాని ఉంది’ సీఎం రేవంత్ రెడ్డి తమని ఆదుకోవాలంటూ.. అమీర్పేట్లోని ఏసియన్ హాస్టల్ నిర్వాహకుల ఆవేదన రూ.2 కోట్ల అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించి.. హాస్టల్ భవనం అద్దెకిచ్చి.. ఇప్పుడు ఖాళీ చేయాలని హింసిస్తున్నారని ఆరోపణలు ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారని.. 3 రోజుల నుంచి రౌడీలతో హాస్టల్కి వచ్చి అందరినీ భయపెడుతున్నారన్న నిర్వాహకులు బొంతు రామ్మోహన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేసిన హాస్టల్ నిర్వాహకులు
PulseNewsBreaking1,000,658 görüntüleme • 3 ay önce

సీఎంని ప్రశ్నించిందని.. జర్నలిస్ట్ని కొట్టిన పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన సంచలన ఘటన సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించడానికి ప్రయత్నించిన ‘4PM’ న్యూస్కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు ఆ జర్నలిస్ట్పై దాడికి పాల్పడ్డారు అనంతరం ఆమె పేరులో ఖాన్ ఉందని తెలిసి.. పోలీసులు మరింత రెచ్చిపోయి వాతలు పడేలా కొట్టారు షాహీన్తో ఉన్న మరో మహిళను కూడా ఘోరంగా కొట్టడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వైనం సీఎంని ప్రశ్నించడం తప్పా..? జర్నలిస్టుగా వాళ్లు తమ బాధ్యతని నిర్వర్తించడం నేరమా..? అని జనాగ్రహం తనకు ఎదురైనా ఈ అన్యాయాన్ని వివరిస్తూ.. కన్నీటిపర్యంతమైన జర్నలిస్ట్ షాహీన్ ఖాన్ తాను ముస్లింనని తెలిసి.. తమ మనసులో ఉన్న విషాన్ని చిమ్ముతూ మరింత దారుణంగా కొట్టారని ఆవేదన ప్రధాని మోదీ చెప్పిన రామరాజ్యం ఇదేనా..? అంటూ ప్రశ్నిస్తు్న్న జనం
PulseNewsBreaking73,524 görüntüleme • 10 gün önce

‘ఐదేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్ కాబట్టి.. సంజుష్ని అరెస్ట్ చేయలేదు’ మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో.. జనసేన ఎంపీ కొడుకు సంజుష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ సంజుష్కు ఆరోజే తాము ‘డ్రంక్ & డ్రైవ్’ పరీక్ష నిర్వహించామని.. ఫలితాలు నెగెటివ్గా వచ్చాయని తెలిపిన డీసీపీ రితిరాజ్ అతని కారుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ కోసం పంపామని.. MVI నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి సంజుష్పై గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశామన్న డీసీపీ అందుకే సంజుష్ను అరెస్ట్ చేయలేదని.. అసలు అతడ్ని అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపించలేదని వెల్లడి డ్రంక్ & డ్రైవ్ నిర్వహించాక.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి పంపాని చెప్పుకొచ్చిన డీసీపీ రితిరాజ్
PulseNewsBreaking138,298 görüntüleme • 23 gün önce

‘సార్.. నా భార్య ఆసుపత్రిలో ఉంది’ ఒక్క ఆర్డర్ ఇచ్చేసి వస్తాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా.. జెప్టో రైడర్కు బైక్ ఇవ్వని ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో ఓ జెప్టో డెలివరీ ఏజెంట్ ఒక ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్లాడు ఆర్డర్ తీసుకొని బయటకు వచ్చేలోపు.. నో పార్కింగ్ జోన్లో వాహనం పెట్టాడని ఎత్తుకెళ్లారు ఇది గమనించిన జెప్టో రైడర్ వెంటనే పోలీస్ వాహనం వద్దకు వెళ్లి.. బండి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు భార్య ఆసుపత్రిలో ఉంది, ఒక్క ఆర్డర్ డెలివరీ చేయనివ్వండి అని వేడుకున్నా.. వాహనం ఇవ్వలేదు అక్కడితో ఆగకుండా.. బూతులు తిడుతూ, అతనిపై దాడి చేసేందుకు ఓ పోలీస్ అధికారి ప్రయత్నించాడు దాంతో చేసేదేమీ లేక.. బాధను దిగమించుకుంటూ జెప్టో రైడర్ వెనుదిరిగాడు
PulseNewsBreaking94,282 görüntüleme • 16 gün önce

‘నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?’ తన భర్తను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి చేసిన వివాహిత తనకు భార్య భవాని, ఆమె ప్రియుడు సైదులుతో ప్రాణహాని ఉందని పోలీసులకు భర్త రాజేశ్వరరావు ఫిర్యాదు 2016లో రాజేశ్వరరావు, భవానీకి వివాహం.. వీరికి ఇద్దరు కుమార్తెలు అయితే.. కొరియర్ బాయ్తో భవాని వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనని చంపాలని ప్లాన్ చేసిందని భర్త ఫిర్యాదు తాను ఇంట్లో లేనప్పుడు.. కొరియర్ బాయ్ సైదులు ఇంటికి రావడం, పోవడం జరుగుతున్నాయని వెల్లడి ప్రియుడితో రోడ్డు ప్రమాదం చేయించి.. తనను చంపాలని భార్య ప్లాన్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్తో తెలిసిందన్న భర్త తనకు.. ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు రాజేశ్వరరావు వెల్లడి అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
PulseNewsBreaking210,018 görüntüleme • 1 ay önce
Sensitive content
This media may contain sensitive content.

‘మాధురి నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేసింది’ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్తో తన భర్త ఈశ్వర్ సాయిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య అర్థరాత్రి సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండగా వారిని పట్టుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ భార్య నీకు నా భర్తే దొరికాడా? అంటూ మాధురిపై చెయ్యి చేసుకున్న ఈశ్వర్ భార్య తన భర్త మంచోడేనని.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంటూ ఆవేదన ఈశ్వర్తో పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తన భర్త కనీసం మందు కూడా తాగడని వెల్లడి ఆ అమ్మాయికి బ్రేకప్ అయితే తానే ఓదార్చానని.. తన పక్కనే ఉంటూ మోసం చేసిందని ఆవేదన ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగం
PulseNewsBreaking139,223 görüntüleme • 26 gün önce

కూకట్పల్లి JNTUలో ర్యాగింగ్ కలకలం తెల్లవారుజామున 2 గంటలకు థర్డ్ ఇయర్ విద్యార్థులు.. సెకండ్ ఇయర్ విద్యార్థుల హాస్టల్ వద్దకు వచ్చినట్లు ఫిర్యాదు తలుపులు ఎంత కొట్టినా సెకండ్ ఇయర్ విద్యార్థులు తలుపు తీయలేదని సమాచారం థర్డ్ ఇయర్ విద్యార్థుల తీరుపై సెకండ్ ఇయర్ విద్యార్థుల ఆందోళన శుక్రవారం కాలేజీ ప్రారంభం కాగానే ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులు మంజీర హాస్టల్లో, సెకండ్ ఇయర్ విద్యార్థులు గౌతమి హాస్టల్లో ఉంటున్నట్లు సమాచారం తెల్లవారుజామున 2 గంటలకు అసలు ఏం జరిగింది? అనే అంశంపై జేఎన్టీయూ యాజమాన్యం ఆరా ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేసిన JNTUH ప్రిన్సిపల్ విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిటీ ర్యాగింగ్ జరిగిందా? లేక ఇతర కారణాలతో.. థర్డ్ ఇయర్ విద్యార్థులు హాస్టల్కు వచ్చారా? అనే కోణంలో విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం
PulseNewsBreaking80,722 görüntüleme • 17 gün önce

నా కుమార్తె భారతి ముఖిని ఎంతో కష్టపడి పెంచాను.. చదివించాను డిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్లో సీటు కూడా సంపాదించింది కానీ కొవిడ్ లాక్డౌన్ కారణంగా చదువు కొనసాగించలేకపోయింది ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె హైదరాబాద్కు వెళ్లింది 4-5 ఏళ్లుగా అక్కడే ఉంటూ.. ఇంటికి వచ్చి వెళ్తూ.. డబ్బులు పంపేది మా కుటుంబం భారతి ముఖి మీదే ఆధారపడి బతుకుతున్నాం కానీ.. ఇంతలోనే నా కుమార్తె అనంత లోకాలకు తిరిగి వెళ్లిపోయింది ఇంత చిన్న వయసులోనే నా కూతురి చనిపోతుందని అనుకోలేదు - యాక్సిడెంట్లో చనిపోయిన భారతి తల్లి ఆనందిని ముఖి
PulseNewsBreaking100,006 görüntüleme • 23 gün önce

మూడు రోజుల సిక్ లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం తొలగించారు... టెక్ మహీంద్రాపై మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఘటన దుండిగల్ పోలీసులను ఆశ్రయించిన భావన అకారణంగా విధుల నుంచి తొలగించారని యాజమాన్యంపై ఫిర్యాదు కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు తీసుకున్నా.. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వేధించారు... వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణ అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధులకు హాజరుకావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని ఆవేదన సిక్ లీవ్కు వేతనం ఇవ్వకపోయినా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయిన భావన
PulseNewsBreaking215,789 görüntüleme • 1 ay önce

BIG BREAKING స్కూల్లో క్లోరోక్విన్ మాత్రల పంపిణీ.. ఇద్దరు విద్యార్థులు మృతి భద్రాచలం సరిహద్దులోని ఏపీ రాష్ట్రం పోలవరం జిల్లా ఎటపాక మండలం విసాపురంలో వెలుగు చూసిన ఘటన పాఠశాలలోని 73 మంది విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన స్కూల్ సిబ్బంది ఆ మాత్రలు వేసుకున్నాక ఇద్దరు విద్యార్థులు మృతి.. మరో 20 మందికి అస్వస్థత దాంతో చికిత్స నిమిత్తం వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించిన సిబ్బంది చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం
PulseNewsBreaking49,845 görüntüleme • 12 gün önce

నన్ను చంపేందుకు ఒరాకిల్ కంపెనీ రౌడీ షీటర్లను నియమించింది ఇల్లీగల్ టెర్మినేషన్స్, టాక్సిక్ వర్క్ కల్చర్పై ‘ద ఒరాకిల్ ఫైల్స్’ పేరిట పోరాటం చేస్తున్నందుకే.. నన్ను చంపాలని ప్రయత్నించారు గూండాలను నియమించుకొని.. గన్ను ఎక్కుపెట్టి ఉద్యోగుల్ని భయపెట్టి.. రాజీనామా చేసేలా కంపెనీలు చేస్తున్నాయి కంపెనీ నుంచి వెళ్లకపోతే చంపుతామని బెదిరించడంతో.. ఫ్యామిలీని వదిలిపెట్టి నేను 2 నెలలు ఢిల్లీలో తల దాచుకున్నాను జలియన్ వాలా బాగ్లో డయ్యర్ అనే వ్యక్తి వేలాది మందిని చంపినట్లే.. ఒరాకిల్లో వేలాది మందిని తొలగిస్తున్నారు కార్పొరేట్ కంపెనీల అరాచకాలు ఆగకపోతే.. త్వరలోనే కార్పొరేట్ జనతా పార్టీని ఏర్పాటు చేసి, జంతర్మంతర్లో ధర్నా చేస్తాం - మెరుగు శ్రీధర్, THE ORACLE FILES ఉద్యమకారుడు
PulseNewsBreaking101,121 görüntüleme • 28 gün önce
Sensitive content
This media may contain sensitive content.

అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్లో ఉంటోంది అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన యువతి ఆపై సమీపంలోని గుడికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చీర తీసుకుని వెళ్లి.. కాసేపటికి చెరువులో శవమై తేలిన తేజస్విని ఆరు నెలల నుంచి తనకు, కుమార్తెకు పీడ కలలు వస్తున్నాయని.. కలల్లో రక్తం కనిపించేదని పోలీసులకు చెప్పిన తల్లి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ యువతి చావుకి గల అసలు కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
PulseNewsBreaking199,385 görüntüleme • 1 ay önce