Sreenivas14C's banner
Sreenivas14C's profile picture

Sreenivas14C

@Sreenivas14C1,758 subscribers

|| @ncbn Devotee || #TDPTwitter ||

Shorts

ఒక వ్యక్తిని గుద్దేసి చంపిన తన కొడుకు స్థానంలో వేరొక అమాయకుడిని ఇరికించి తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన సీదిరి అప్పల్రాజు . #SeediriAppalaraju

ఒక వ్యక్తిని గుద్దేసి చంపిన తన కొడుకు స్థానంలో వేరొక అమాయకుడిని ఇరికించి తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన సీదిరి అప్పల్రాజు . #SeediriAppalaraju

51,152 views

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు నీచానికి దిగజారిన వైసీపీ.. బాబాయ్ వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అన్న వాళ్ళు ఇటువంటి క్రియేట్ చేయడంలో వింత ఏముంది రా.. 💦💦 YS Jagan Mohan Reddy Tirumala Tirupati Devasthanams TV5 News Murthy Journalist ఇటువంటి ఫేక్ వీడియో క్రియేట్ చేసిన నాకో*కులను వదలకండి Andhra Pradesh Police

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు నీచానికి దిగజారిన వైసీపీ.. బాబాయ్ వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అన్న వాళ్ళు ఇటువంటి క్రియేట్ చేయడంలో వింత ఏముంది రా.. 💦💦 YS Jagan Mohan Reddy Tirumala Tirupati Devasthanams TV5 News Murthy Journalist ఇటువంటి ఫేక్ వీడియో క్రియేట్ చేసిన నాకో*కులను వదలకండి Andhra Pradesh Police

152,616 views

6 లక్షల లంచం ఇచ్చి అంజయ్య క్యాబినెట్ లో మంత్రి పదవి కొట్టేసిన 420 మహామేత YS .. 😂😂😂 ఇటువంటి సన్నాసి గురించి ఏవేవో కథలు మింగుతారు Paytm బ్యాచ్

6 లక్షల లంచం ఇచ్చి అంజయ్య క్యాబినెట్ లో మంత్రి పదవి కొట్టేసిన 420 మహామేత YS .. 😂😂😂 ఇటువంటి సన్నాసి గురించి ఏవేవో కథలు మింగుతారు Paytm బ్యాచ్

44,652 views

Videos

Sreenivas14C's profile picture

హైదరాబాదుకు ధీటుగా ఇక్కడ ఒక్కొక్కటిగా పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయి. ​ఇప్పటికే ఎయిమ్స్ (AIIMS) సేవలు ప్రారంభమై, రోజూ నాలుగు వేల మందికి పైగా రోగులకు అత్యంత చౌకగా, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తోంది. ​విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆసుపత్రులు వస్తుండగా... నిడమర్రులో భారీ ఎత్తున కిమ్స్, బసవతారకం వంటి ఆసుపత్రులు త్వరలోనే శంకుస్థాపనల నుండి ప్రారంభోత్సవాల వరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా అత్యాధునిక వైద్య పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేసి తీర్చిదిద్దారు. ​తాజాగా ఈరోజు గుంటూరులో 'లలిత ఆసుపత్రి'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి విప్పార్చిన కళ్లతో చూస్తున్న దృశ్యం అబ్బురంగా అనిపించింది. నిజంగానే చిన్నపిల్లలు దేవుళ్లతో సమం అంటారు కదా! ​ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే మరో ఐదేళ్లలో 'మెడికల్ టూరిజం' కూడా సాకారమవుతుందనే నమ్మకం ఏర్పడుతోంది. గత రెండేళ్లలో ఇక్కడ చాలా సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. #ChandrababuNaidu #AndhraPradesh

Sreenivas14C

31,177 views • 2 months ago

Sreenivas14C's profile picture

జగన్ గారి లాగా సంబోధిస్తూ.. అమాయకంగా నవ్విస్తూ.. చివర్లో వెన్నులో వణుకు పుట్టించాడు ఈ అబ్బాయ్! నిన్నటివరకు వైకాపా నేత అంబటి రాంబాబు గారు తెచ్చిన 'కిల్లర్ పిల్ల సాయి’ మిస్టరీతో సోషల్ మీడియాలో పండగ చేసుకున్న వైకాపా శ్రేణులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే, ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఊహించని ట్విస్ట్ పడింది! అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో చూపించిన ఆ ఫోటో ‘పిల్ల సాయి’ది కాదట! "అది మా మేనల్లుడు నవీన్ రెడ్డి ఫోటో" అంటూ అతని మేనమావ శీను రెడ్డి సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. దాంతో ఇప్పుడు ఫోకస్ అంతా ఆ ‘నవీన్ రెడ్డి’ వైపు మళ్లింది. అమాయకపు నవ్వు వెనుక.. ఒక రాక్షసుడు! పైకి ఎంతో సాఫ్ట్‌గా, అమాయకంగా కనిపించే ఈ నవీన్ రెడ్డి అసలు స్వరూపం ఏంటో తెలియాలంటే.. అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆ చివరి వీడియో చూడాల్సిందే. "జగనన్న స్టైల్లో సాత్వికంగా నవ్వుతూనే.. చివర్లో అతడు చూపించిన సైకోయిజం చూస్తే ఎవరికైనా గుండె గుభేల్మనాల్సిందే!" అందుకే అతనికి ‘మ్యాడ్ రెడ్డి’ అనే పేరు కూడా వచ్చేసింది. అయితే, ఈ మ్యాడ్ రెడ్డిని.. బీరు సీసా పగలగొట్టి, దానితో గొంతు కోసి దారుణంగా ఖతం చేశాడు గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి. బహుశా, వైకాపా ఈ ‘సబ్జెక్ట్’ను చేతుల్లోకి తీసుకునే ముందు.. సమ వుజ్జీలైన ఇద్దరి సైకోల ‘హిస్టరీ’ని సరిగ్గా చూసుకోలేదనుకుంటా! 🕊️ విజయవాడలో ఊపిరి పీల్చుకున్న తల్లులు.. రాణీగారి తోటలో అసలైన పండగ! ఎవరు ఎవరిని చంపారు? కోర్టులు, శిక్షలు అనే చట్టపరమైన విషయాలు పక్కన పెడితే.. విజయవాడ నగరంలో మాత్రం ఒక వింతైన సంతోషం కనిపిస్తోంది. ఇద్దరు ప్రమాదకరమైన సైకోల పీడ విరగడైందని తెలిసి లక్షలాది మంది మహిళలు, తల్లులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా మొన్నటి వినాయక చవితి రోజున వైఎస్ జగన్ గారు పర్యటించాల్సి ఉండి (వర్షం వల్ల రద్దయిన) ‘రాణీగారి తోట’, కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో మహిళలు పండగ చేసుకుంటున్నారు. ప్రతిరోజూ గంజాయి బ్యాచ్‌ల (వీరంతా ఎయిర్పోర్ట్ వెల్కమ్, సెండాఫ్ దేవినేని అవినాష్ అనుచరులు) ఆగడాలతో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ ప్రాంత వాసులకు.. ఈ ‘సైకోల’ అంతంతో ఇన్నాళ్లకు నిజమైన ప్రశాంతత దొరికినట్లయింది. రాజకీయం ఎలా ఉన్నా.. వీధులని భయభ్రాంతులకు గురిచేసే గంజాయి ముఠాల పీడ విరగడైతే చాలనుకునే సామాన్య మహిళల సంతోషం ముందు ఏ శపథాలూ నిలవవు కదా! వైకాపా, అంబటి పుణ్యమా అని ఈ భయానక పిల్ల సైకోల పీడ, దాని తరువాత నెలకొన్న ప్రశాంతత గురించి జనం చర్చించుకునే పరిస్థితి కలిగింది.. #EndOfYCP #AndhraPradesh

Sreenivas14C

19,894 views • 2 months ago