
Sreenivas14C
@Sreenivas14C • 1,758 subscribers
|| @ncbn Devotee || #TDPTwitter ||
Shorts
Videos

వామ్మో ఇదేందిరా ఇది..😂😂 జగన్ జే-బ్రాండ్స్ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న వల్లభనేని వంశీ.. మావిగన్ లేదు వాడి పిండా కూడు లేదు అంటూ, మందులో అసలు నిజాలు చెప్పేస్తూ, జగన్ ని పచ్చి బూతులు తిడుతున్నాడు.. మందు ఎక్కువై అన్నం కూడా తినలేని స్థితిలో, పక్కన ఉన్న వాళ్ళు తినిపించే పరిస్థితి.. #AndhraPradesh
Sreenivas14C196,083 görüntüleme • 4 ay önce

పతివ్రత పరమాన్నం వండితే.... తెల్లారేదాకా చల్లారలేదు....అనే సామెత ఒకటి ఉంది. మొగుడు అచ్చోసిన ఆంబోతులా కరకట్ట మీద వీరంగం ఆడినప్పుడు ఒరేయ్ జోకర్ సన్నాసి వాళ్ళు మన ఇంటిమీదకు వస్తే మేము ఎంత బాధపడతామో, వాళ్ళ ఇంట్లో ఆడవారు కూడా అలా బాధపడతారు అని ఆనాడే వాడికి కాస్త గడ్డి పెట్టి ఉంటే... ఈరోజు ఈ కార్తీకదీపం సీరియల్ యాక్టింగ్ చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదుకదా??? పరమాన్నం కబుర్లు ఆపి....విజయవాడ జిల్లా జైలు దగ్గర నిలబడు. నెక్స్ట్ సీన్ అక్కడే షూటింగ్. #JogiRamesh #AndhraPradesh
Sreenivas14C307,846 görüntüleme • 9 ay önce

జనం లేని జగన్ పర్యటన .. మొహం చాటేసిన విశాఖ ప్రజలు 😅😅 #PsychoFekuJagan
Sreenivas14C29,468 görüntüleme • 2 ay önce

హైదరాబాదుకు ధీటుగా ఇక్కడ ఒక్కొక్కటిగా పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్ (AIIMS) సేవలు ప్రారంభమై, రోజూ నాలుగు వేల మందికి పైగా రోగులకు అత్యంత చౌకగా, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తోంది. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆసుపత్రులు వస్తుండగా... నిడమర్రులో భారీ ఎత్తున కిమ్స్, బసవతారకం వంటి ఆసుపత్రులు త్వరలోనే శంకుస్థాపనల నుండి ప్రారంభోత్సవాల వరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా అత్యాధునిక వైద్య పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేసి తీర్చిదిద్దారు. తాజాగా ఈరోజు గుంటూరులో 'లలిత ఆసుపత్రి'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి విప్పార్చిన కళ్లతో చూస్తున్న దృశ్యం అబ్బురంగా అనిపించింది. నిజంగానే చిన్నపిల్లలు దేవుళ్లతో సమం అంటారు కదా! ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే మరో ఐదేళ్లలో 'మెడికల్ టూరిజం' కూడా సాకారమవుతుందనే నమ్మకం ఏర్పడుతోంది. గత రెండేళ్లలో ఇక్కడ చాలా సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. #ChandrababuNaidu #AndhraPradesh
Sreenivas14C31,177 görüntüleme • 2 ay önce

జగన్ గారి లాగా సంబోధిస్తూ.. అమాయకంగా నవ్విస్తూ.. చివర్లో వెన్నులో వణుకు పుట్టించాడు ఈ అబ్బాయ్! నిన్నటివరకు వైకాపా నేత అంబటి రాంబాబు గారు తెచ్చిన 'కిల్లర్ పిల్ల సాయి’ మిస్టరీతో సోషల్ మీడియాలో పండగ చేసుకున్న వైకాపా శ్రేణులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే, ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఊహించని ట్విస్ట్ పడింది! అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో చూపించిన ఆ ఫోటో ‘పిల్ల సాయి’ది కాదట! "అది మా మేనల్లుడు నవీన్ రెడ్డి ఫోటో" అంటూ అతని మేనమావ శీను రెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. దాంతో ఇప్పుడు ఫోకస్ అంతా ఆ ‘నవీన్ రెడ్డి’ వైపు మళ్లింది. అమాయకపు నవ్వు వెనుక.. ఒక రాక్షసుడు! పైకి ఎంతో సాఫ్ట్గా, అమాయకంగా కనిపించే ఈ నవీన్ రెడ్డి అసలు స్వరూపం ఏంటో తెలియాలంటే.. అతను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆ చివరి వీడియో చూడాల్సిందే. "జగనన్న స్టైల్లో సాత్వికంగా నవ్వుతూనే.. చివర్లో అతడు చూపించిన సైకోయిజం చూస్తే ఎవరికైనా గుండె గుభేల్మనాల్సిందే!" అందుకే అతనికి ‘మ్యాడ్ రెడ్డి’ అనే పేరు కూడా వచ్చేసింది. అయితే, ఈ మ్యాడ్ రెడ్డిని.. బీరు సీసా పగలగొట్టి, దానితో గొంతు కోసి దారుణంగా ఖతం చేశాడు గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి. బహుశా, వైకాపా ఈ ‘సబ్జెక్ట్’ను చేతుల్లోకి తీసుకునే ముందు.. సమ వుజ్జీలైన ఇద్దరి సైకోల ‘హిస్టరీ’ని సరిగ్గా చూసుకోలేదనుకుంటా! 🕊️ విజయవాడలో ఊపిరి పీల్చుకున్న తల్లులు.. రాణీగారి తోటలో అసలైన పండగ! ఎవరు ఎవరిని చంపారు? కోర్టులు, శిక్షలు అనే చట్టపరమైన విషయాలు పక్కన పెడితే.. విజయవాడ నగరంలో మాత్రం ఒక వింతైన సంతోషం కనిపిస్తోంది. ఇద్దరు ప్రమాదకరమైన సైకోల పీడ విరగడైందని తెలిసి లక్షలాది మంది మహిళలు, తల్లులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా మొన్నటి వినాయక చవితి రోజున వైఎస్ జగన్ గారు పర్యటించాల్సి ఉండి (వర్షం వల్ల రద్దయిన) ‘రాణీగారి తోట’, కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో మహిళలు పండగ చేసుకుంటున్నారు. ప్రతిరోజూ గంజాయి బ్యాచ్ల (వీరంతా ఎయిర్పోర్ట్ వెల్కమ్, సెండాఫ్ దేవినేని అవినాష్ అనుచరులు) ఆగడాలతో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ ప్రాంత వాసులకు.. ఈ ‘సైకోల’ అంతంతో ఇన్నాళ్లకు నిజమైన ప్రశాంతత దొరికినట్లయింది. రాజకీయం ఎలా ఉన్నా.. వీధులని భయభ్రాంతులకు గురిచేసే గంజాయి ముఠాల పీడ విరగడైతే చాలనుకునే సామాన్య మహిళల సంతోషం ముందు ఏ శపథాలూ నిలవవు కదా! వైకాపా, అంబటి పుణ్యమా అని ఈ భయానక పిల్ల సైకోల పీడ, దాని తరువాత నెలకొన్న ప్రశాంతత గురించి జనం చర్చించుకునే పరిస్థితి కలిగింది.. #EndOfYCP #AndhraPradesh
Sreenivas14C19,894 görüntüleme • 2 ay önce

ఇలా ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇచ్చేవి కానీ నేడు మంత్రి లోకేష్ అన్న సారధ్యంలో విద్యా వ్యవస్థ ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి మీ భవితను మార్చుకోండి అంటూ చేసిన ఈ వీడియో Simply superb 😍 🔥 #APGovtSchools #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
Sreenivas14C24,252 görüntüleme • 3 ay önce

పలాస నియోజకవర్గం B.నరేష్ అనే విద్యార్థికి 10వ తరగతి లో 575 మార్కులు వచ్చాయి అంట Lokesh Nara అన్న. IIIT సీట్ దరఖాస్తు చేసుకున్నాడు అన్న. బెంతు ఒరియా సామాజిక వర్గానికి చెందిన ఈ అబ్బాయి St కుల ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే పలాస ఆర్డీవో గారు ఇవ్వకపోతే హైకోర్ట్ కి వెళితే రెవిన్యూ అధికారులకు st కుల ధ్రువపత్రం మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోలేదని దయచేసి మీరైనా సహాయం చేయండి అని వేడుకుంటున్నాడు అన్న. సాధ్యాసాధ్యాలు చూసి ఎంతో భవిష్యత్తు కలిగిన ఈ అబ్బాయికి సహాయం చేయండి అన్న. Office of Nara Lokesh
Sreenivas14C37,522 görüntüleme • 1 yıl önce