Vijayasai Reddy V's banner
Vijayasai Reddy V's profile picture

Vijayasai Reddy V

@VSReddy_MP640,532 subscribers

FCA & Policy Practitioner, Fmr. MP, Fmr. Chairman, Standing Committees on Commerce & Transport, Tourism, Culture. Fmr. Director, Oriental Bank, Fmr Member, TTD.

Shorts

శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తాము.

శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తాము.

96,162 views

Videos

VSReddy_MP's profile picture

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్‌ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు–భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీలు తమ స్టాండ్‌ స్పష్టం చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా, గతంలో ఎంతమంది నాయకులు తమ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం– జగన్‌గారిని ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో– ఇప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌లో నంబర్‌ వన్‌ ఎవరైతే వారు సమాధానం చెప్పాలని కోరుతున్నా. BJP BJP ANDHRA PRADESH Telugu Desam Party Congress JanaSena Party YSR Congress Party CPI (M) Communist Party of India - CPI TV9 Telugu NTV Telugu BIG TV Breaking News tv5telugu Sakshi ETV Andhra Pradesh ABN Telugu Mahaa News RajNewsTelugu TNews Telugu ANI Press Trust of India The Times Of India Hindustan Times Eenadu ANDHRA JYOTHY Sakshi The Hindu The Indian Express The New Indian Express Dainik Jagran Dainik Bhaskar Deccan Chronicle Eenadu Andhra Prabha Official

Vijayasai Reddy V

216,746 views • 3 days ago

VSReddy_MP's profile picture

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అంతర్భాగమైన యానాంలో గౌరవనీయులు శ్రీ మల్లాది కృష్ణ రావు గారు నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి స్మృతి భవనం 21 డిసెంబర్ 2025న ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించాను. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డా.వైఎస్‌ గారు సమయపాలనకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శప్రాయంగా నిలిచారు. సీఎంగా ఉండగా పాలకపక్షమైన తన పార్టీ కాంగ్రెస్‌ను అత్యంత సమర్ధంగా, ప్రజాతంత్ర పంథాలో, అంతర్గత ప్రజాస్వామ్యంతో ముందుకు నడిపించారాయన. డా. వైఎస్‌ గారు మాత్రం ఇలాంటి అక్రమ పద్ధతులకు కక్షపూరిత రాజకీయాలకు తావులేకుండా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా పాలన అందించడమేగాక, అన్ని వర్గాలు, కులాలు, మతాల వారిని సమానంగా చూశారు. అందరి సంక్షేమం, ప్రగతి కోసం ఎనలేని కృషిచేసి తెలుగువారి మనస్సుల్లో “మనసున్న మహారాజు” గా నిలిచిపోయారు.

Vijayasai Reddy V

24,217 views • 9 months ago

No more content to load