#pawankalyantransformsaproads

ఎన్హెచ్-216 నుండి గోగన్నమఠం వరకు ₹8.80 కోట్ల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఈ రహదారి ద్వారా పాశర్లపూడి లంక, లూటుకుర్రు, అదుర్రు, గోగన్నమఠం గ్రామాల సుమారు 15,000 మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. #PawanKalyanTransformsAPRoads Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan
Trend PSPK11,173 次观看 • 1 个月前







