#పోలవరం

mana_Prakasam's profile picture

#వెలిగొండలో ఎవరి పాత్ర ఏంటో చూడండి.. 👇 #పోలవరం కి పర్యావరణ అనుమతులు & పరిపాలన అనుమతులు తెచ్చిన YSR గొప్ప అయితే ..వెలిగొండ DPR ..పర్యావరణ అనుమతులు..పరిపాలన అనుమతులు తెచ్చాడు చంద్రబాబు.. వైస్సార్ హయం లో ౩౦౦కోట్ల పనులు జరిగాయి, రోశయ్య & కిరణ్ కుమార్ హయాంలో మేజర్ వర్క్స్ జరిగాయి..2013లో 3,069.91 hectares forest land diversion‌కు అప్రూవల్ వచ్చింది..ఆ తరువాత చంద్రబాబు హయాంలో 14 -19 మధ్యన సుమారు 1500 కోట్లకు పైగా నిధులు కేటాయించి టన్నెల్ వర్కులు జరిపించాడు..మధ్యలో జగన్ హయాంలో 750 కోట్లు మాత్రమే ఖర్చుచేసాడు.. 2024 -26 లో తిరిగి చంద్రబాబు హయంలో సుమారు 1800 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ కెనాల్స్ నుంచి మధ్యలో ఇరుక్కుపోయిన టన్నెల్ mechine బయటికి తీసి మిగతా టన్నెల్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి..నిర్వాసితులకు పరిహారం ఇచ్చాడు.. మొత్తగా 3800 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు ఏమి చేయలేదు అనేటోళ్లు సిగ్గుపడండి. #VeligondaProject #Veligonda #Prakasam #PrakasamDistrict #APPolitics #ChandrababuNaidu #NaraChandrababuNaidu #TDP #DevelopmentPolitics #APIrrigation

మన ప్రకాశం

23,364 次观看 • 6 天前

mana_Prakasam's profile picture

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు speech.. 👌👌🥵🥵🔥🔥🔥🔥🔥 నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే మేము నీళ్ళే కావాలంటాం. కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణకి ఉపయోగించినప్పుడు దిగువన #పోలవరం నుండి ఆంధ్రాకు ఉపయోగిస్తే తప్పేంటి? తెలంగాణ నేతల వివాదాలు మన రాష్ట్రంలో చోప్పించి, వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకం. గోదావరిలో వృధాగా సంవత్సరానికి 3 వేల టీఎంసీలు, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్న నీటిలో, 200 టీఎంసీలు, వాడుకుంటే వాళ్లకు అభ్యంతరం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 మే 5వ తేదీ ఆమోదముద్ర వేసింది మీరే. అదే నెల 20వ తేదీ NGT స్టే ఆర్డర్ తెచ్చింది జగనే. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశాడు. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు ఐదేళ్ల తన హయాంలో జగన్ కేటాయించింది కేవలం 2000 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు 8 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. రాయలసీమ మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు గాని, ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ వరకు, మడకశిర బ్రాంచి 493కి. మీ.అమరాపురం చెరువు వరకు కృష్ణమ్మ నీటిని తీసుకు వెళ్లిన ఘనత చంద్రబాబుదే. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయి అబద్దాలకు, అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. మీ అవినీతి కరపత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మేస్థితిలో లేరు.

మన ప్రకాశం

31,658 次观看 • 8 个月前

没有更多内容可加载