Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

Chaired a review meeting today on the pending issues regarding the reorganisation of police stations across Hyderabad, Cyberabad, Malkajgiri and Future City Commissionerates. Directed that jurisdictional restructuring be carried out strictly as per Government Orders, factoring in municipal, revenue and court boundaries. Emphasised long-term planning, urban expansion, population growth...

46,941 Aufrufe • vor 1 Monat •via X (Twitter)

0 Kommentare

Keine Kommentare verfügbar

Kommentare vom Original-Post werden hier angezeigt

Ähnliche Videos

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని ICCC నుంచి పరిశీలించాను. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించాను. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్‌ స్టేషన్లను ఐసీసీసీ నుండి రియల్‌టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నికకు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 150 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నాం. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున కోరుతున్నాం. Hyderabad City Police CP Hyderabad City Police

V.C. Sajjanar, IPS

89,451 Aufrufe • vor 9 Monaten

6000 ఇందిరమ్మ ఇళ్ల కోసం కంటోన్మెంట్‌లో రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలని కలిసి, కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఈ భూమి చారిత్రాత్మకంగా "పోరంబోకు సర్కారీ" ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, 1955 నుండి ఉన్న రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు, అలాగే పలు న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను నిరంతరం సమర్థించాయి 8 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది మరియు దశాబ్దాలుగా న్యాయపరమైన, పరిపాలనా ప్రక్రియలకు లోబడి ఉంది ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల వాదనలను కోర్టులు మరియు రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించారు 2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించారు అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు, చుట్టూ ప్రహరీ నిర్మించబడినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది దాదాపు రూ.800 కోట్ల విలువైన ప్రజా ఆస్తి, ప్రభుత్వ హక్కులు పదేపదే గుర్తించబడినప్పటికీ, ఎలా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లింది భూమి హక్కులు, సరిహద్దులు, స్వాధీనం మరియు ప్రస్తుత స్థితిపై తక్షణ విచారణ చేపట్టాలి రెవెన్యూ, సర్వే మరియు న్యాయపరమైన చారిత్రక రికార్డులను పరిశీలించాలి రెవెన్యూ, సర్వే మరియు న్యాయ శాఖలతో సంయుక్త ధృవీకరణ నిర్వహించాలని కలెక్టర్‌ను కోరిన మొన్నే క్రిషాంక్

Telugu Scribe

28,589 Aufrufe • vor 2 Monaten

ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక అడుగు వేసింది. వారికి మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా ప్రాజెక్ట్ సేఫ్ స్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ కింద రూపొందించిన 'సురక్ష నివాస్ 1.0' మార్గదర్శకాల బ్రోచర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్(Commissioner GHMC) గారితో కలిసి ఆవిష్కరించాను. అనంతరం కమిషనరేట్ పరిధిలోని హాస్టళ్లు, పీజీల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశాను. Hyderabad City Police CP Hyderabad City Police Office of V.C. Sajjanar, IPS Hyderabad City Security Council #HyderabadCityPolice #WomenSafety #ProjectSafeStay #SurakshaNivas #Hyderabad

V.C. Sajjanar, IPS

10,365 Aufrufe • vor 1 Monat

Chaired a high-level review meeting today at the DGP Office on the implementation of our Safe City Project, with the 4 commissioners of police and the 3 Municipal Commissioners and Transport Commissioner .As Hyderabad grows rapidly, so must our approach to urban safety. The Safe City Project is our commitment to building a safer, smarter city for women, children, senior citizens, pedestrians and every resident powered by technology and coordinated action. We reviewed progress on several fronts today which are Technology-driven policing, to maximise use of HD CCTV surveillance, Integrated Command & Control Centres in all commissionerates , Intelligent Traffic Management Systems, AI and smart monitoring for stronger crime prevention and faster emergency response. 12 Mobile She Toilets are already functional across the city We decided to have 12 more so that each of 12 zones in the 3 municipal corporations have two each . 2,306 cameras operational under Phase-I, with 862 more underway in Phase-II. Instructed all cameras be kept fully functional at all times. Pelican Signals (Pedestrian signals) to be active now at 77 locations which will be attempted to be utilised by using traffic volunteers to help pedestrians cross over . GHMC will maintain all the 404 traffic signals and improve pedestrian infrastructure in congestion-prone areas. For public awareness, directed continued use of our mobile campaign vehicles to educate citizens on safety, traffic rules, cybercrime and anti-drug initiatives. The Safe City Project reflects what coordinated effort between Police, GHMC and government departments can achieve a safer, smarter Hyderabad for all. #TelanganaPolice

DGP TELANGANA POLICE

63,042 Aufrufe • vor 1 Monat