Загрузка видео...

Не удалось загрузить видео

На главную

#Peddi Ram Charan బేగంపేట ఎయిర్ పోర్ట్ లో

57,429 просмотров • 3 месяцев назад •via X (Twitter)

Комментарии: 0

Нет доступных комментариев

Здесь появятся комментарии из оригинального поста

Похожие видео

లోక్ సభ జీరో అవర్ లో మాట్లాడిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉంది. అది శంషాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కెపాసిటీ ఏటా 40 లక్షల ప్రయాణికులు మాత్రమే 2025-26 లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల ప్యాసింజర్స్ ప్రయాణం చేశారు తెలంగాణ లో ఒకటే ఎయిర్ పోర్ట్ ఉంది ఆంధ్రా లో ఎనిమిది ఉన్నాయి అంటున్నారు కానీ మోదీ సర్కారు వచ్చాక మామునూరు, ఆదిలాబాద్ ల లో విమానాశ్రయాలు మంజూరు చేశారు తెలంగాణ సర్కారు వెంటనే భూసేకరణ జరిపి నూతన విమానాశ్రయాల నిర్మాణం కోసం మద్దతు ఇవ్వాలి తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే జరగాలని కోరుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయం లో కూడా రెండవ టెర్మినల్ కూడా వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి.

Raghunandan Rao Madhavaneni

54,232 просмотров • 4 месяцев назад