Loading video...

Video Failed to Load

Go Home

గెలిపించినవాడే ఊసాడు.

52,358 views • 3 months ago •via X (Twitter)

0 Comments

No comments available

Comments from the original post will appear here

Related Videos

అనేక మంది శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావంతో వాతావరణ శాఖ వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయింది.. రక్తం పాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.. కాళేశ్వరం కూలడానికి కారణం brs.. ఊరూరూ తిరిగి brs కుట్రలు ప్రజలకు తెలియజేస్తాం.. Ndsa తుది నివేదిక ప్రకారం నీళ్లు నింపమని చెప్తే మేం వెంటనే నింపుతాం.. మేము ఇంజనీర్లం కాదు ..ఇంజనీర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తాం.. ప్రాజెక్ట్ ఉపయోగంలోకి రావాలంటే ఏమి చేయాలో నిపుణులు చెబితే వెంటనే అమలు చేస్తాం.. గత రెండు సంవత్సరాలు గా మాట్లాడని brs పార్టీ మౌనంగా ఉండి ఇప్పుడు కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారు.. Brs నేతలు కావాలని మేడిగడ్డ ,కన్నెపల్లి రాజకీయం చేస్తున్నారు.. సాంకేతిక నిపుణులతో నేషనల్ డామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఎల్ నినో ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరుపున సూచనలు చేస్తున్నాం.. కరువును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.. శంకర పరివారం లో ఆవు, పాము ,నెమలి ఉంటాయి అన్ని వ్యక్తిగతంగా వైరుధ్యం ఉన్న అక్కడ కలిసి ఉంటాయి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కోట్లడాలి.. రాజకీయ పార్టీలుగా అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఎదుర్కోవాలి మేము డెమోక్రటిక్ గా ప్రభుత్వం లో ఉన్న భాగస్వాయులం.. Ndsa నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది బండి సంజయ్ ndsa తుది నివేదిక ఇవ్వమని చెప్పండి వారు చెప్పిన ప్రకారం డామ్ లో నీళ్ళు నింపుతాం.. నింపిన తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.. తెలంగాణ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పేట్టుకొని నిపుణులతో నివేదిక స్పష్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. గత రెండు సంవత్సరాలు గేట్లు వేయనప్పుడు ఎవరు మాట్లాడలేదు.. కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు లేనిది ఉన్నట్టు బట్ట కాల్చి మీద వేయవద్దు.. రక్తం పాకెట్ లతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. బాధ్యతగా ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వండి..

Ponnam Prabhakar

12,960 views • 27 days ago

విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా? ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో “క్రిమినల్ వేస్ట్” అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్న సామెత గుర్తుకొస్తోంది. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరం. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైంది? రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? నీ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్. నీ జాబ్ క్యాలెండర్ బోగస్. నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన హామీలు బోగస్. మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోంది. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పిహెచ్డి వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. Revanth Reddy నిరుద్యోగులు మీపై జాలి అడగడం లేదు.మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారు. ఉద్యోగం అడగడం నేరం కాదు. ప్రశ్నించడం నేరం కాదు.ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. #CongressFailedTelangana #CongressBetrayedTelangana

Harish Rao Thanneeru

17,361 views • 2 days ago

ధర్మేంద్ర ప్రధాన్‌ను దించినట్లే.. ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం విద్యార్థుల ఆగ్రహం సద్దుమణగలేదు.. అవసరమైతే ఇంకా పెద్ద ఉద్యమం చేస్తాం నరేంద్ర మోదీ వీడియోలు బాగా చేస్తున్నాడు.. ప్రధాని పదవిని వదిలి ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వొచ్చు నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలి.. వారిపై పోలీసులు పెల్లెట్ తుపాకులు వాడడానికి అనుమతులిచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్నే మార్చేస్తుంది - CJP ఫౌండర్ అభిజిత్ దిప్కే

Telugu Scribe

577,581 views • 11 days ago