Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

డాక్టర్ సుధాకర్ గారి విజయం 🥹

403,561 görüntüleme • 2 yıl önce •via X (Twitter)

9 Yorum

K K K✨ ✨ ✨░K░I░S░H░O░R░E░🌴🌴🌴🎋 profil fotoğrafı
K K K✨ ✨ ✨░K░I░S░H░O░R░E░🌴🌴🌴🎋2 yıl önce

The day he died I felt very bad No humanity 😭 Today his soul in rest in peace

neeraj koyyani JSP profil fotoğrafı
neeraj koyyani JSP2 yıl önce

ప్రతి దళితుడి విజయం ఇది Rip sir

James (Physio) ♐ profil fotoğrafı
James (Physio) ♐2 yıl önce

ఈ విజయం జగన్ వల్ల చనిపోయిన వాళ్లకి అంకితం 🙏

Susheela profil fotoğrafı
Susheela2 yıl önce

Today with these results his family got 50% justice.. 🙏 this case should come out n the culprits should be pushed by law.

Dr.మహిష్మ.కె profil fotoğrafı
Dr.మహిష్మ.కె2 yıl önce

🙏🏽🙏🏽🙏🏽

SRINU@45rohit#PSPK#JAI JANASENA✊ profil fotoğrafı
SRINU@45rohit#PSPK#JAI JANASENA✊2 yıl önce

@ysjagan Niku nijam ga ithani yedupu gattiga tagilindhi

33000___Feet profil fotoğrafı
33000___Feet2 yıl önce

Really admire the courage of this man. People of Andhra remember this.

Viswanath Sudharshan profil fotoğrafı
Viswanath Sudharshan2 yıl önce

Aa docter chavuki kaaranam iena prathi policu prathi politician anthaku antha anubhavistaaru....edi matram pakka....oka doctor ni ala chesinanduku

rambler-critique profil fotoğrafı
rambler-critique2 yıl önce

ఈ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఎలా చేశారు ఇలా ఒక మంచి మనిషిని , ఛీ. నాశనమైపోతారు

Benzer Videolar

ఒక దళిత్ డాక్టర్ కి అన్యాయం గా పిచ్చి ఎక్కే ఇంజెక్షన్స్ ఇచ్చి..అప్పటి mla మీ కాక డ్రగ్ కేసు లో కాపాడిన పూరిజగన్నాథ్ స్వయానా తమ్ముడు గణేష్ ముఖ్య పాత్ర అని..నేత్తి నోరు కొట్టుకున్న సుధాకర్ కానీ ఆయన అమ్మ కి కానీ కనీసం న్యాయం చెయ్యమని అడిగావా..ఆయన లోన్ డబ్బులు కూడా లాక్కునా పోలీసులని సస్పెండ్ చెయ్యమనీ అడిగావా…నువ్వు నీతులు చెబుతుంటే దళిత సమాజం సిగ్గు తో చచ్చిపోతుంది… మేము ఆ దళితుడు డాక్టర్ సుధాకర్ కోసం ఎప్పుడు ఇప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాము…దళితుల మీద ప్రేమ ఉంటే చెయ్యి పోరాటం.. డాక్టర్ సుధాకర్ చావు..పిచ్చి మందులు ఇచ్చి చంపేసిన విదానామ్ మీద చెయ్యి నిజాలు తెలియచెయ్యమని..అలానే న్యాయం చెయ్యామని 🔥🔥🔥🔥

Swathi Reddy

17,322 görüntüleme • 1 yıl önce

తెలుగుదేశం కుట్రలకు నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ బలి!! అది ఆగస్టు 2019 నర్సీపట్నం ఏరియా అసుపత్రిలో మత్తుడాక్టర్ గా పనిచేస్తున్నసుధాకర్, అదే అసుపత్రిలో గైనకాలజిప్ట్ గా ఉన్న డాక్టర్ గౌతమితో శాఖాపరమైన వివాదాలు ఉండటం వలన ఆ కోపం ప్రసవానికి వచ్చిన ఆరుగురు గర్భిణీ స్త్రీలపై వివక్షను చూపి వారికి ఆపరేషన్ కు ఏనస్తీషియా (మత్తు) ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని అనకాపల్లి నుంచి వెంటనే వేరే మత్తు డాక్టర్ వచ్చి గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగే విధంగా ఏర్పాటు చేశారు. మత్తు డాక్టర్ తీరు మొదటి నుండి వివాదాస్పదంగా ఉండటం గతంలో కూడా అనకాపల్లిలో పనిచేస్తునప్పుడు డ్యూటీకి సమయానికి రాకపోవడంతో ప్రశ్నించిన ఏరియా ఆసుపత్రి సూపర్టెంట్ పై దాడి చేసి పోలీసు కేసులో ఉండటంతో సుధాకర్ వ్యవహారశైలిని తప్పుపడుతూ శాసన సభ్యులు ఉమా శంఖర్ తీవ్రంగా మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న మత్తు డాక్టర్ సుధాకర్ స్థానిక శాసనసభ్యులైన ఉమాశంఖర్ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. ఇక ప్రపంచానికి మహమ్మరిలా పట్టుకున్న కరోనాతో అన్ని దేశాలు పోరాడుతున్న వేళ ముఖ్యమంత్రిగా జగన్ గారు కూడా తమ శక్తికి మించి ప్రజలకి తోడుగా నిలబడి ఉన్న సమయంలో గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులు ఉమా శంఖర్, అలాగే జగన్ గారి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా చేసి తమ అక్కస్సు తీర్చుకుందాం అనే ఆలోచనతో స్థానిక టీడిపీ నేత అయ్యన్నపాత్రుడి సహకారంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ లో భాగంగా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు మాస్కులు కోరత అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తు పోలీసులని ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీంతో స్థానిక శాసన సభ్యులు... సుధాకర్, తెలుగుదేశం నేతలు కలిసి చేసిన కుట్ర కోణాన్ని బయట పెటేలా వాస్తవాలని ప్రజలకు తెలిసేలా మత్తు డాక్టర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సుమారు గంట సేపు అయ్యన్న పాతృడితో రహస్యంగా కలిసిన సీసీ ఫుటేజ్ ని బయట పెట్టారు. ఈ వ్యవహారం పై కలక్టర్ విచారణకు ఆదేశించి కుట్ర కోణం బయటపడటంతో డాక్టర్ సుధాకర్ ని విధులనుండి సస్పెండ్ చేశారు. ఇక సుధాకర్ సస్పెండ్ తో రంగంలోకి దిగిన తెలుగుదేశం. కుల రాజకీయాలకి తెరలేపుతు గర్భిణీ స్త్రీలు అని కుడా కనికరం చూపకుండా వారిని గాలికొదిలేసిన మత్తు డాక్టర్ దళితుడు అంటూ సెంటిమెంట్ పాలిటిక్స్ కి తెరలేపారు. ఇది ఇలా ఉండగా సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ ముస్లిం, క్రైస్తవ సమాజాన్ని పట్టుకుని పబ్లిక్ గా ముస్లిం, క్రైస్తవలు ఉగ్రవాదులు అంటూ రోడ్ మీద హల్చల్ చేసి ఒక సారి వార్తల్లోకి ఎక్కారు. మరోసారి మత్తుడాక్టర్ కుమారుడు లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు పోర్ట్ పోలీసులు బైక్ సీజ్ చేస్తే సుధాకర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నానా హంగామా చేసి కలకలం రేపారు. మరోసారి విశాఖాలో కారులో వెలుతు మధ్యం మత్తులో బైక్ ను ఢీకొట్టి ప్రమాదానికి పాల్పడటమే కాకుండా స్థానికులని తనకి కరోనా ఉందని వస్తే తమకి అంటిస్తానని బెదిరించడంతో పోలీసులు వచ్చి మత్తు డాక్టర్ ను అరెస్టు చేశారు. ఈ అరెస్టుని కూడా తెలుగుదేశం తమ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేసింది. మత్తు డాక్టర్ గా వార్తల్లో నిలిచిన సుధాకర్ ఈ ఘటనలు జరిగిన ఏడాది తరువాత గుండెపోటుతో మరణించారు. మరణానికి ముందే ఒకానోక సంధర్భంలో మత్తు డాక్టర్ సుధాకరే అయ్యన్న పాత్రూడు తనని కుక్కలా వాడుకున్నాడని ఆవేదన చెందుతున్న వీడియో సైతం సోషల్ మీడియా మాద్యమాల్లో వైరల్ అయింది. ఒక సామాన్యమైన డాక్టర్ ఉద్రేక మనస్తత్వాన్ని తమ రాజకీయాలకి వాడుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లబ్దిపొందాలనే ఆలోచన చేసి చివరికీ ఆ వ్యక్తి చేత తప్పులు మీద తప్పులు చేసేలా వెనకనుంచి పోత్సహించి ఆఖరికి తెలుగుదేశం సాధించింది ఏంటి? తెలుగుదేశాన్ని నమ్మిన మత్తు డాక్టర్ సుధాకర్ ఏమి సాధించాడు.. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు తెలుగుదేశం మానుకోవాలి. అలాగే తెలుగుదేశం మాటలు నమ్మి వారి ఆటలో పావుగా మారకండి... సామాన్యులు తస్మాత్ జాగ్రత్త....

Surya YSRCP

16,947 görüntüleme • 1 yıl önce