Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

తన రాజకీయ మరణ శాసనాన్ని తానే రాసుకున్న మాగుంట!☝️

19,012 görüntüleme • 2 gün önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

నిజాన్ని నిర్భయంగా పలికే అరుదైన రాజకీయ నాయకులలో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు గారి మరణం తెలుగు రాజకీయాల్లో తీరని లోటు. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపనలోనూ, ఆ పార్టీ తొలి ప్రభుత్వం ఏర్పాటులోనూ ఆయన పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తన కుమారుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో ఉన్నా, అలాగే ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడిగా భావించబడినా, నాదెండ్ల భాస్కరరావు గారు మాత్రం తన రాజకీయ అభిప్రాయాల్లో ఎలాంటి రాజీ పడకుండా, చంద్రబాబు నాయుడు గారి పట్ల తన వ్యతిరేక వైఖరిని నిరంతరం కొనసాగించడం ఆయన వ్యక్తిత్వ దృఢత్వానికి నిదర్శనం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన రాజకీయ సిద్ధాంతాలను, నమ్మకాలను మార్చుకోకుండా నిబద్ధతతో నిలిచిన నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నాదెండ్ల భాస్కరరావు గారు తన బయోగ్రఫి "నా జీవిత ప్రస్థానం"లో 1984 రాజకీయ సంక్షోభం, ఎన్టీఆర్ ప్రభుత్వ పతనం, తన 31 రోజుల ముఖ్యమంత్రి పదవికి కారణాలపై తన వెర్షన్‌ను వివరించారు. ఎన్టీఆర్‌తో విభేదాలు, చంద్రబాబు పాత్రపై ఆరోపణలు ప్రస్తావిస్తూ, తన రాజకీయ ప్రయాణాన్ని సమర్థించుకున్నారు. ఈ పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శించింది, ఆయన ఆత్మశాంతి కోసం ఈ విషయాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందపించింది. తెలుగు రాజకీయాల్లో ఒక యుగానికి ముగింపు పలికిన ఈ సందర్భంగా, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.

Bolisetty Satyanarayana

11,052 görüntüleme • 4 ay önce