正在加载视频...

视频加载失败

తెలుగు వీడియోస్. లింక్ ప్రొఫైల్ లో ఉంది

26,568 次观看 • 3 个月前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

లోక్ సభ జీరో అవర్ లో మాట్లాడిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉంది. అది శంషాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కెపాసిటీ ఏటా 40 లక్షల ప్రయాణికులు మాత్రమే 2025-26 లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల ప్యాసింజర్స్ ప్రయాణం చేశారు తెలంగాణ లో ఒకటే ఎయిర్ పోర్ట్ ఉంది ఆంధ్రా లో ఎనిమిది ఉన్నాయి అంటున్నారు కానీ మోదీ సర్కారు వచ్చాక మామునూరు, ఆదిలాబాద్ ల లో విమానాశ్రయాలు మంజూరు చేశారు తెలంగాణ సర్కారు వెంటనే భూసేకరణ జరిపి నూతన విమానాశ్రయాల నిర్మాణం కోసం మద్దతు ఇవ్వాలి తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే జరగాలని కోరుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయం లో కూడా రెండవ టెర్మినల్ కూడా వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి.

Raghunandan Rao Madhavaneni

54,232 次观看 • 3 个月前

పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి N. Chandrababu Naidu గారిని ఎందుకు పిలుస్తారు తెలుసా..? అక్కడ కూడా తెలుగు ప్రజలు ఉన్నారు… అక్కడ కూడా ఆయనకు గుర్తింపు ఉంది… అభివృద్ధి, విజన్, అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం ఉంది… అందుకే పిలుస్తారు 🔥 చంద్రబాబు గారు ఢిల్లీ లో ప్రచారం చేస్తే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీహార్ లో కూడా అదే ఇపుడు తమిళనాడు లో కూడా ఎన్డీయే కి మంచి సీట్లు వచ్చాయి. మరి Y. S. Jagan Mohan Reddy ని ఎందుకు పిలవరు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి 🙂 జగన్ పార్టీ ఒక ఏక లింగం పార్టీ ఎవరూ పిలవరు శరద్ పవర్ బయటికి పో ముందు అని పబ్లిక్ గానే అన్నాడు. తమిళనాడు మన తెలుగు ప్రజల లెక్కలు చూడండి

SBS

25,261 次观看 • 2 个月前