Sensitive content

This media may contain sensitive content.

Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

నాలుకలు చిరేస్తం జాగ్రత !

185,840 görüntüleme • 1 yıl önce •via X (Twitter)

9 Yorum

Ram Chowdary profil fotoğrafı
Ram Chowdary1 yıl önce

Sudden ga chusi username moddagudu ani pettadenti ankunna 😂

Babu Pambala profil fotoğrafı
Babu Pambala1 yıl önce

ఎవరికి నాలుకలు చిరిన్నారో ప్రజలు అందుకే ఫామహోజ్ కి అంకితం అయిండు

Solar Heavy profil fotoğrafı
Solar Heavy1 yıl önce

take the journey

Surya profil fotoğrafı
Surya1 yıl önce

Miku e gokudu pichi antila pinkis🤣😅😂

JP profil fotoğrafı
JP1 yıl önce

మందు తాగుదాం 😀

Satya rai profil fotoğrafı
Satya rai1 yıl önce

Old video🤣🤣🤣🤣

Harsha profil fotoğrafı
Harsha1 yıl önce

🔥

MSK profil fotoğrafı
MSK1 yıl önce

Nenu Inka natanam star video anukuni wait chesa

Krishna Kumar profil fotoğrafı
Krishna Kumar1 yıl önce

Haaaaaaa idheee ra joke antey sabash beta

Benzer Videolar

పంది కొడుకులు మన గాంధీనగర్, ఐడీపీఎల్ కాలనీ #శివాలయంలోకి వచ్చి పరమ పవిత్రమైన శివ లింగం పానవట్టాన్ని వాడి పాపిష్టి కాళ్ళతో అవమానిస్తే ఇంకా వాడిని పట్టుకుని కాల్చి పడేయకుండా ఆధారాల కోసం అన్వేషిస్తూ... ఏ హిందూ దీనిపై పోస్టు పెడతాడా వాడిపై కేస్ పెట్టాలని వ్యవస్థలు కాచుక్కూచున్నాయి.. అయినా పందులు ఏం అరాచకం చేసినా దానిలో కూడా మత సామరస్యాన్ని వెతికే సెక్యులర్ డాగ్స్ ఇప్పుడు నోట్లో అమేధ్యం పెట్టుకున్నారు రా.??.. బయటికొచ్చి నిజాలు మాట్లాడితే మీ తలలు వెయ్యి వక్కలు ఐపోతాయని ఎవరైనా శాపం ఏమైనా ఇచ్చారా ఏమిరా పాపిష్టి కుక్కల్లారా... #శివ_నింద చేసినా... #శివాపరాధం చేసినా... వాడి నాలుకలు కాదు తలకాయలు తెగే రోజు వస్తె తప్ప ఈ పందులు మారవు... థూ మీ బతుకులు చెడా... ఏమయ్యా పెద్ద హిందూ రేవంత్ రెడ్డి ఇదేనా మీ పాలన..?? Credits:Lalithkumar

𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్

110,671 görüntüleme • 1 yıl önce

పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు కోసం న్యాయం చేస్తానన్నావు. అది నిరూపించుకోకపోతే REEL HERO అంటారు. సుగాలి ప్రీతి కేసు న్యాయం చేస్తే REAL HERO అంటారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి అన్నావు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు. 2019-24 వరకు నా కూతుర్ని ఎన్నికలు కోసం వాడుకున్న మోసం చేశాడు. గన్నవరంలో నేను పవన్ కళ్యాణ్ పై కేసు పెడతాను. సుగాలి ప్రీతి కేసు కోసం పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సంతకం పెడతానన్నాడు. ఆ PEN కర్నూలు లో ఎక్కడో పడిపోయింది. పోలీసులు వెతికి తెచ్చి PEN పవన్ కళ్యాణ్ కి ఇస్తే సంతకం చేస్తాడు. - సుగాలి ప్రీతి తల్లి పార్వతి

𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠

18,744 görüntüleme • 2 ay önce

బుర్ర మీద ఉన్న బత్తాయిలు పక్కకు పెట్టీ ఆలోచించండి ‘సెక్యులర్’ అనే పదం లేదు కాబట్టి డా. బి.ఆర్. అంబేద్కర్ గారు లౌకిక రాజ్యాంగాన్ని రాయలేదని ఎవరో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు! 1976లో 42వ సవరణ ద్వారా 'సెక్యులర్' పదాన్ని చేర్చిన మాట నిజమే, కానీ మన రాజ్యాంగం మొదటి నుంచే లౌకికత్వంతో కూడినది. * ఆర్టికల్స్ 25-28: మత స్వేచ్ఛను ఇస్తాయి. * ఆర్టికల్స్ 14-16: సమానత్వాన్ని అందిస్తాయి. * ఆర్టికల్స్ 29-30: మైనారిటీ హక్కులను కాపాడతాయి. ఇవన్నీ 1950 నుంచే ఉన్నాయి. అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యాంగం మత స్వేచ్ఛను కాపాడుతుందని చెప్పారు. 'హిందూ రాజ్' వస్తే దేశానికి పెను ప్రమాదమని కూడా హెచ్చరించారు. దయచేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను చదవండి. మీ రాజ్యాంగ విజ్ఞానాన్ని WhatsApp Forwards ల నుండి నేర్చుకోవడం ఆపేయండి! 🙏

AVM

48,721 görüntüleme • 1 ay önce

.N Chandrababu Naidu గారూ… గిరిజన వర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులమీద ఇంతటి క్రౌర్యమా? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిమీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతునొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైయస్సార్‌సీపీ నాయకులను గృహ నిర్బంధాలకు పాల్పడతారా? వారు చేసిన తప్పేమిటి? విశాఖపట్నం మారికవలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. మారిక వలస స్కూల్‌ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైయస్సార్‌గారి హయాంలోనే ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కారామయ్యగారి సలహాలు, సూచనలతో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్‌ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్‌ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు. మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్‌ కోచింగ్‌, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్‌ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, మరియు వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా, బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖలాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హతలేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందలమంది విద్యార్థులను కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు. భారీగా విద్యార్థులు ఉన్న మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? చంద్రబాబుగారు మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్‌నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన ``స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌``లను నిర్వీర్యంచేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకులపట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి.

YS Jagan Mohan Reddy

110,016 görüntüleme • 2 gün önce