Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

ప్రస్తుతం స్టేడియం వద్ద పరిస్థితి 🔥 #TheyCallHimOG

57,798 görüntüleme • 11 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

రాష్ట్రంలో క్రీడా స్టేడియాల పరిస్థితి అధ్వానంగా మారింది ఇప్పటికే చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి దీనస్థితికి చేరగా, తాజాగా గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం అదే కోవలో చేరబోతున్నది. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియాన్ని ఇప్పటికే కమర్షియల్ ఈవెంట్లకు అడ్డాగా మార్చిన ప్రభుత్వం గచ్చిబౌలిపై నజర్ వేసింది. ఇది వరకే ఎల్బీ స్టేడియంలో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లతో పాటు పలు కమర్షియల్ కార్యక్రమాలకు కిరాయికి ఇస్తున్న ప్రభుత్వం గచ్చిబౌలిని కూడా అదే పరిస్థితికి తీసుకెళుతున్నది. కార్పొరేట్ ఫ్రాంచైజీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ కమర్షియల్ దందాకు తెరలే పింది. నేడు జరిగే ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్-2 కోసం గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం రూపురేఖలే మార్చేసింది. బైక్ స్పోర్ట్స్ ఈవెంట్ కు అనుకూలంగా ఉండేందుకు అథ్లెటిక్స్ ట్రాక్ తో పాటు ఫుట్ బాల్ మైదానాన్ని మొత్తం మట్టితో నింపేసింది. ఇది వరకే అథ్లెటిక్స్ ట్రాక్ పూర్తిగా పగుళ్లు వచ్చి ప్లేయర్లకు ఏ మాత్రం అనుకూలంగా లేకపోగా ఇప్పుడు మట్టి కూడా నింప డంతో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం, సాట్స్ మద్దతుతో జరుగుతున్న ఈ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు నిర్వాహకులకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టే ఈవెంట్లకు సీఎం స్థాయిలో పైరేవీలు జరుగుతుండటం విమర్శలకు తావు ఇస్తున్నది. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా సూపర్ క్రాస్ రేసింగ్ కు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు కమర్షియల్ ఈవెంట్ల పేరుతో స్టేడియాలను దుర్వినియోగం చేయడాన్ని ఇకనైనా ఆపాలని క్రీడాకారులు, అభిమానులు కోరుకుంటున్నారు.

TNews Telugu

16,956 görüntüleme • 8 ay önce