Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

బత్తాయిలను అర్సుకున్న జవాన్

13,859 görüntüleme • 1 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాకోరులు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులు మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా? N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara అని ఆవేదన వ్యక్తం చేసిన జవాన్ రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో పారా మిలిటరీ జవాన్ మోహన్ భూమితో పాటు 45 మంది భూమిని అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్న మండల రెవెన్యూ తహసీల్దార్.. పట్టించుకోని పోలీసులు దీనిపై హైకోర్టులో పిల్ వేసిన జవాన్ సోదరుడు మోహన్.. కేసు కోర్టులో ఉన్నా కబ్జా భూమిపై పెత్తనం చెలాయిస్తున్న కబ్జాకోరులు దీనిపై వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara

Telugu Scribe

290,833 görüntüleme • 1 yıl önce