Loading video...

Video Failed to Load

Go Home

బయటపడ్డ బాబోరి బాగోతం

10,354 views • 5 months ago •via X (Twitter)

0 Comments

No comments available

Comments from the original post will appear here

Related Videos

TeluguScribe Big Expose 84 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొట్టేసి, పట్టా భూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట్-భూంపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలో వడ్డెర, దళిత కులాలకు సంబంధించిన వ్యక్తుల 84 ఎకరాలు కొట్టేసిన రఘునందన్ రావు అసైన్డ్ భూములను అక్రమంగా కొట్టేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్లియర్ పట్టా చేయించుకున్న వైనం భూభారతిలో అసైన్డ్ భూములు పట్టాగా మారడంతో, కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయని రఘునందన్ రావు 84 ఎకరాల చుట్టూ కంచె వేసి, అక్కడికి ఎవరు వెళ్లకుండా బౌన్సర్లతో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రఘునందన్ రావు న్యాయవాది వట్టెం రామకృష్ణ కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడ్డ రఘునందన్ అక్రమ భూముల బాగోతం ఈ బాగోతం బయట పెడితే మీడియా సంస్థలకు నోటీసులు పంపుతానంటూ, కేసులు వేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న రఘునందన్ రావు (1/n)

Telugu Scribe

176,403 views • 1 year ago