Sensitive content

This media may contain sensitive content.

Загрузка видео...

Не удалось загрузить видео

На главную

మధురానుభూతి

22,004 просмотров • 2 лет назад •via X (Twitter)

Комментарии: 0

Нет доступных комментариев

Здесь появятся комментарии из оригинального поста

Похожие видео

న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. అర్థరాత్రి అల్లరి మూక ఓ ఫ్యామిలీపై దాడి అనంతపురంలోని హమాలీ కాలనీలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా రాజేష్, ఉమా మహేశ్వరి అనే దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే.. ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నాడు ఈ అంశంపై ఇంటి ఓనర్‌కు దంపతులు ఫిర్యాదు చేయగా.. తబ్రేజ్‌ను ఆయన మందలించాడు నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ.. 20 మందిని వెంటేసుకొని ఇంటిపై దాడికి పాల్పడ్డ తబ్రేజ్ పిల్లలున్నారు.. రాత్రి టైంలో న్యూసెన్స్ వద్దని చెప్పినా.. ఉమామహేశ్వరిపై ఎటాక్ చేసిన దుండగులు చివరికి భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరించి.. తలుపులు మూసివేయడంతో వెళ్లిపోయిన తబ్రేజ్ గ్యాంగ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు.. పెట్రోల్ విసిరి ఎటాక్ కూడా చేశారని ఆవేదన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, వాళ్లు చంపుతామని బెదిరిస్తున్నారన్న దంపతులు పోలీసులే తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కన్నీరుమున్నీరవుతూ కోరిన రాజేష్, ఉమామహేశ్వరి

PulseNewsBreaking

552,924 просмотров • 1 день назад