Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

మీరు వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహం తీసేసుకోండి…😂

12,099 görüntüleme • 6 ay önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి గాడు పోయి ఆంధ్రా నాయకుడు జగన్ ని ఎందుకు కలిసాడు ? మీ డ్రామాలు మాకు తెలీవు అనుకున్నారా Mana ToliVelugu Tv ? ముఖ్యంగా మీరు తెలంగాణ కోసం పని చేసే జర్నలిస్టులు అనుకుని మీ వీడియోలు చూసే తెలంగాణ ప్రజలు ఈ పొట్టోడు ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని తిట్టాడు, వీడికి ఏం అవసరం అని ఆలోచించి ఉండరు అనుకున్నారా ? జర్నలిస్టులం అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్న కొందరు చిల్లర గాళ్ళు తప్పా మీ వెనుక ఒక్క సామాన్య తెలంగాణ వ్యక్తి ఉన్నాడా ? ఉండరు ఎందుకంటే మీ పొట్ట కూటి కోసం రాజకీయ పార్టీల సంకలు నాకే మిమ్మల్ని మీ ప్రాపగాండా వీడియోలను చూసి చూసి వాళ్ళకి అర్థమైపోయింది పుష్కర కాలం నుండి. ఇక బంద్ చెయ్యండి మీకే మంచిది.

Twood Trolls ™

37,273 görüntüleme • 2 ay önce

నిన్న రామన్న రాజేంద్రనగర్ లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా ఒక సిగ్నల్ దగ్గర తన కారు ఆగినప్పుడు లక్ష్మి అనే మహిళ కేటీఆర్ ను గుర్తుపట్టి వచ్చి “నువ్వు మల్లా రావాలే. నువ్వు రాకపోతే సూడు మల్లా నా పేరు మార్చుకుంటా” అని నిండు మనసుతో ఆశీర్వదించింది. వెళ్తూ వెళ్తూ లక్ష్మి అన్న ఒక్క మాట నా దృష్టిని ఆకర్షించింది. “నువ్వేమియ్యకున్నా పర్వాలేదు. కానీ నువ్వు రావాలే” ఆ మాటలో గొప్ప నిగూఢార్థం కనిపించింది నాకు. తెలంగాణ సగటు మనిషి ఆత్మ ఆవిష్కృతం అయ్యింది ఆ ఒక్క వాక్యంలో. లక్ష్మి కూరగాయలు అమ్ముకునే ఒక పేద మహిళ. తాను నిండు మనసుతో కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటోంది. దానికి ప్రతిఫలంగా ఏమీ ఆశించడం లేదు ఆమె. ఆమె పెద్దగా చదువుకోలేదు కావచ్చు. ఆమెకు చాలామంది మేధావులకు ఉన్నంత లోకజ్ఞానం కూడా లేకపోవచ్చు. కేసీఆర్ పాలన వల్ల ఆమెకు నేరుగా ఏమన్నా లబ్ధి చేకూరిందో లేదో కూడా తెలియదు కానీ ఆ తల్లికి తెలుసు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ చల్లగా ఉంటుందని. రెండున్నరేళ్ల రేవంత్ అరాచక పాలనలో రాష్ట్రం రావణకాష్టం అయ్యింది అని. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని. అందుకే ఆమె నిండు మనసుతో మీరు మళ్లీ రావాలని కేటీఆర్ ను ఆశీర్వదించింది. రాజేందర్ నగర్ లో పార్టీ మీటింగ్ సమీపానికి చేరాక కల్పన అనే యువతి రామన్నను చూసి పరుగున కారు దగ్గరికి వచ్చింది. ఆమెకు రామన్నను చూసిన ఉద్వేగంలో మాటలు రావడంలేదు. కళ్ళ నుండి ఆనంద భాష్పాలు. “మీరు తప్పకుండా మల్లా రావాలే” అని పిడికిలి బిగించి “జై తెలంగాణ” అని బిగ్గరగా నినాదాలు ఇచ్చింది. కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణలో అత్యధికులు స్వయంగా చూసారు, అనుభవించారు. లక్ష్మి, కల్పన సామాన్య తెలంగాణ ఆడబిడ్డలు. వాళ్లకు తేలిగ్గానే అర్థం అయ్యింది కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది అని. వ్యక్తిగత ద్వేషంతో కొందరు గోరంతలు కొండంతలు చేసి, అర్ధసత్యాలు, అభూతకల్పనలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహిని గద్దెనెక్కించారు. కానీ, తెలంగాణ ప్రజలకు కొద్ది రోజుల్లోనే జరిగిన మోసం అర్థమైంది. ఎన్నికలు ఎప్పడు వచ్చినా కేసీఆర్ ను మళ్లీ తెచ్చుకునేందుకు సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ! BRS Party KTR

Konatham Dileep

11,646 görüntüleme • 2 ay önce

డియర్ DGP TELANGANA POLICE గారూ! మీరు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తెలంగాణ పోలీస్ శాఖ ఘోరమైన తప్పిదం చేసింది. గత వారం ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైలులో ఉన్న సోదరుడు క్రిశాంక్ ను ఇవ్వాళ ఇంకొక అక్రమ కేసులో (353/2025, నిర్మల్ పోలీస్ స్టేషన్) పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరుగుతున్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మిస్ ఇంగ్లాండ్ ను వేధించారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 14 జూలై 2025 నాడు ఇదే కేసుపై నేను వేసిన పిటిషన్ విచారిస్తూ సదరు ఎఫ్ఐఆర్ లో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ మీ పోలీసులు చట్టవిరుద్ధంగా క్రిశాంక్ ను పీటీ వారెంట్ వేసి నిర్మల్ కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారు? అయినా సోషల్ మీడియా కేసుల్లో యాంత్రిక అరెస్టులు, రిమాండ్ చేయొద్దు అని హైకోర్టు, సుప్రీమ్ కోర్టు తెలంగాణ పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా మీ శాఖ ఎందుకు ఈ విధంగా చేస్తున్నది? హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే పర్యవసానాలు మీకు తెలియవు అనుకోను. రాజకీయ వత్తిడికి లోనై మీ పోలీసు శాఖ చేసే ప్రతి చట్టవిరుద్ధమైన చర్యకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మరచిపోకండి వెంటనే Dr.Krishank మీద వేధింపులు ఆపండి!

Konatham Dileep

17,091 görüntüleme • 3 ay önce