Loading video...

Video Failed to Load

Go Home

హరే కృష్ణ 🪷❣️✨🙏🏻

12,681 views • 15 days ago •via X (Twitter)

1 Comments

Yogii's profile picture
Yogii15 days ago

Hare Krishna 🙏

Related Videos

చనిపోయేముందు ఒక్క క్షణం అయినా, రాముడి క్యారెక్టర్ లో "స్థిత ప్రజ్ఞత" కొంచెంలో కొంచెమైనా ఎప్పటికైనా వస్తుంది అనే ఆశతో..... నీకు "పట్టాభిషేకం" అన్నప్పుడు ఎలా ఉన్నారో, 14 ఏళ్ళు "అరణ్యవాసం" అన్నప్పుడు కూడా "ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేకుండా, అంత స్థిమితంగా రాముడు ఎలా ఉన్నారు"?? నిజంగా ఆ స్థితికి వచ్చేస్తే ఎంత బాగుంటుంది🙌🙌🙌 మాట ఇచ్చిన తండ్రి మీద కోపం లేదు💕 ఆ మాట చెప్పిన తల్లి మీద ద్వేషం లేదు,😘 రాజ్యాన్ని పాలించబోతున్న తమ్ముడు (భరతుడు) మీద అసూయ లేదు🥺 పైగా వాళ్ళ మీద కోపాన్ని పెంచుకున్న ఇంకో తమ్ముడు (లక్ష్మణుడు) కి అలా కోపంగా ఉండొద్దు అని చెప్పిన శ్రీ రామచంద్రుడికి ప్రేమతో🛐🛐🛐 ఏం జరిగినా,ఎంత నష్టం కలిగినా, ఎంత నిందించినా, సర్వస్వం కోల్పోయినా స్థిమితంగా ఉండు.... "హరే రామ హరే రామ, రామ రామ హరే హరే"!! "హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే"!!

Krishna Murali

25,854 views • 8 months ago

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారి సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధులను అందించాయి. ✅ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, Aurobindo Pharma Limited - Official కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం సీఎస్‌ఆర్‌ నిధుల కింద దివీస్ సంస్థ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్లకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫౌండేషన్‌కు అందజేశారు. ✅ప్రభుత్వ పాఠశాలల్లో #HareKrishnaMovement చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కోసం సీఎస్ఆర్ నిధులను అందించిన దివీస్‌, అరబిందో సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. ✅ఆ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన చోట సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా, రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ✅రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని ముఖ్యమంత్రి గారన్నారు. ✅ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ గారు, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ గారు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు గారు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. #Telangana #MidDayMeal #BreakfastScheme #AkshayaPatra #DivisLaboratories #AurobindoPharma

Telangana CMO

12,052 views • 1 month ago