
Telugu Scribe
@TeluguScribe • 120,833 subscribers
By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change
Shorts
Videos

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు
Telugu Scribe1,336,997 Aufrufe • vor 2 Tagen

నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంతోష్ తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందని సెల్ఫీ వీడియో నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబును హత్య చేసిన నిందితుడు సంతోష్ పోలీస్ స్టేషన్లో లొంగుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి.. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు
Telugu Scribe814,886 Aufrufe • vor 2 Tagen

రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Telugu Scribe193,589 Aufrufe • vor 3 Tagen

Sensitive Content..! నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు సంబంధించి మరో వీడియో హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
Telugu Scribe289,912 Aufrufe • vor 4 Tagen

నాకు, నా కుటుంబానికి రంగారెడ్డి జిల్లాలో అక్రమ భూముల విషయంలో సంబంధం ఉందని నిరూపించడానికి మీరు ఎలాంటి ఎంక్వైరీ వేసినా మేము సిద్ధంగా ఉన్నాము కానీ బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పేరుతో పేదల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోము మీరు ఎంత బెదిరించినా వారి తరపున కొట్లాడడం మాత్రం ఆపము – బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Telugu Scribe71,041 Aufrufe • vor 1 Tag
0:44
Sensitive content
This media may contain sensitive content.

టీచర్కు భయపడి కుప్పకూలి ఎల్కేజీ విద్యార్థి మృతి విశాఖపట్నంలో దారుణ ఘటన లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
Telugu Scribe2,114,437 Aufrufe • vor 1 Monat

DJ అనుమతి కోసం వచ్చిన వాళ్ళు కేటీఆర్ సిబ్బందిని చూసి మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారా అన్నారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దాడి యత్నం కేసులో డీసీపీ శిల్పవల్లి వింత వాదన సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఆర్వో, పీఏలపై గూండాల దాడిపై స్పందించిన ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిలపై ఎలాంటి దాడి జరగలేదు స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గణేష్ మండపం వద్ద డీజే పర్మిషన్ కోసం సాయంత్రం పీఎస్కు వచ్చారు డీజేకు అనుమతి ఇవ్వమని సైఫాబాద్ సీఐ వారితో దురుసుగా సమాధానం ఇచ్చారు ఆ యువకుల్లో ఒకరు కేటీఆర్ పీఆర్వోను గుర్తించి, అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వాళ్లని మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడుతారని వాగ్వాదానికి దిగాడు సీఐ అలా మాట్లాడొద్దని వారించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు పీఎస్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలించాము, ఎలాంటి దాడి జరగలేదు - ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి
Telugu Scribe228,965 Aufrufe • vor 5 Tagen

ఆన్లైన్లో కూతురు పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో తమ ఏకైక కుమార్తె హిమబిందు పెళ్లిని ఆన్లైన్లో చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి అమెరికాలో ఉద్యోగం చేస్తూ, అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హిమబిందు శుక్రవారం రాత్రి జరిగిన వీరి వివాహాన్ని ఆన్లైన్లో వీక్షించి, అనంతరం గ్రామంలో అతిథులకు పెళ్లి విందును ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు
Telugu Scribe995,036 Aufrufe • vor 20 Tagen

ఖమ్మంలో మరోసారి పేదల ఇళ్లపై రేవంత్ పంజా పేదల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. రోడ్డెక్కిన బాధితులు శ్రీనివాసనగర్లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన బాధితులు ఇళ్ల కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
Telugu Scribe74,925 Aufrufe • vor 2 Tagen

ఏపీలో చంద్రబాబు DSCలో అవకతవకలు చేసినట్లు నేను చేయలేదు - రేవంత్ రెడ్డి
Telugu Scribe216,228 Aufrufe • vor 6 Tagen

బిగ్ బ్రేకింగ్ న్యూస్ నాగోల్లో మర్డర్ చేసింది మంత్రి తుమ్మల అనుచరుడే ఏ మాత్రం భయం లేకుండా "ప్రభుత్వ వాహనం" అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్య నాగోల్ హత్య కేసులో బయటపడ్డ సంచలన విషయాలు ప్రధాన నిందితుడు జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు జేకే మహేష్.. తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్కు అనుచరుడిగా ఉంటూ, రౌడీ షీటర్గా చలామణి అవుతున్న ప్రధాన నిందితుడు జె.కె. మహేష్ దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నిందితుడు "ప్రభుత్వ వాహనం" అని బోర్డు ఉన్న వాహనంలో వచ్చి హత్య చేసినట్టు నిర్ధారణ కాంగ్రెస్ నాయకుడు మువ్వా విజయ్ బాబుతో కూడా సన్నిహితంగా ఉంటాడని, కాంగ్రెస్ నాయకులతో కలిసి రౌడీ రాజకీయాలు చేస్తాడని సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు
Telugu Scribe102,953 Aufrufe • vor 3 Tagen

ప్రముఖ యూట్యూబర్ నందుస్ వరల్డ్ అరెస్ట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు లండన్లో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ పేరుతో పలువురి నుంచి డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఇప్పటికే ఆమెపై పలు కేసులు సైతం నమోదు నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఈ క్రమంలోనే ఆమెను ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన పోలీసులు నందనను ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్న అధికారులు
Telugu Scribe379,059 Aufrufe • vor 12 Tagen

లోపలేస్తా నా కొడకా తమాషా చేస్తున్నారా కార్కానా సీఐ అనురాధ వీరంగం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఇంటి వద్ద ఆయన సతీమణి సుహాసిని మరియు పనివారి మీద బూతులతో రెచ్చిపోయిన కార్కానా సీఐ అనురాధ నా భర్త ఇంట్లో లేడు, ఇంట్లో చిన్న పాప ఉంది అన్నా వినకుండా ఇంట్లోకి వస్తానంటూ వాగ్వాదం
Telugu Scribe335,425 Aufrufe • vor 11 Tagen