
B R Naidu
@BollineniRNaidu • 12,286 subscribers
Chairman of Tirumala Tirupati Devastanams
Shorts
Videos

తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించిన టీటీడీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు గారికి మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపిన భక్తులు మంచి దర్శనం, వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన భక్తులు #AdminPost #TTD #tirumalahills #tirupatibalaji #TDP #cbn #ChandrababuNaidu
B R Naidu110,627 просмотров • 1 год назад

తిరుమల తొక్కిసలాట దుర్ఘటన పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ #AdminPost #TTDevasthanams #TTD #Tirupati
B R Naidu89,932 просмотров • 1 год назад

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు శుభ ముహూర్తంలో అర్ధరాత్రి దాటాక ప్రారంభమయ్యాయి. ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేశారు. అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. #VaikuntaDwaraDarshan #Tirumala #TTD #LordVenkateswara #BhaktaSeva #SanatanaDharma
B R Naidu30,990 просмотров • 5 месяцев назад

కొండగట్టులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు కర్తకర్మ నిర్వహించడం అభినందనీయం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని లేఖ ద్వారా ప్రతిపాదించగా, ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu ) గారి సూచనల మేరకు టీటీడీ నుంచి ₹35.19 కోట్లు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా కొండగట్టు సమగ్ర అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుంది. #Kondagattu #TempleDevelopment #TTD #DevoteeWelfare #SanatanaDharma
B R Naidu30,364 просмотров • 5 месяцев назад

కియోస్క్ మిషన్లతో సులభతరంగా విరాళాలు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన టీటీడీ ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో అందిన రూ.55 లక్షలు విరాళం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా మిషన్లు ఏర్పాటు ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో అందిన రూ.5 లక్షలు విరాళం ఇవాళ పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ఏర్పాటు చేసిన టీటీడీ మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్న టీటీడీ ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ #AdminPost #TTD #tirumala
B R Naidu50,589 просмотров • 1 год назад

సంక్రాంతిని భక్తులతో జరుపుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పండుగ వేళ భక్తులతో కలిసి భోజనం చేసిన చైర్మన్ బీఆర్ దంపతులు అన్నప్రసాదం రుచి, టీటీడీ సదుపాయాలు ఎలా ఉన్నాయని భక్తులను ఆరా తీసిన చైర్మన్ గతం కంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయంటు సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు #AdminPost #TTD #TTDevasthanams #Tirumala
B R Naidu46,535 просмотров • 1 год назад

శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతులు టీటీడీ పాలకమండలి తీర్మానం, చైర్మన్ బీఆర్ నాయుడు అదేశం మేరకు ప్రారంభమైన పనులు తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు...లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పొటు లు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది...ప్రధానంగా పొటులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బీఆర్ నాయుడు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు. #AdminPost #TTD #tirumala
B R Naidu29,780 просмотров • 1 год назад

సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ప్రారంభమైన టీటీడీ సమావేశం. ఈ సమావేశానికి హాజరైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు,ఈఓ శ్యామలరావు,జేఈవో వెంకన్న చౌదరి వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు గారు అంశాలు : టీటీడీ పూర్తిస్థాయి ప్రక్షాళన, అభివృద్ధి తో పాటు.... తిరుమల పవిత్రత పెంపుదల పై సమీక్ష ఏఐ టెక్నాలజీ తో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాలు కల్పన అన్యమత ఉద్యోగులను ప్రభుత్వశాఖలకు బదిలీ దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మాణం గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారం జరిగిన నిధులు కేటాయింపులు ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీలు తదితర కీలక ఆంశాలపై సీఎం దృష్టికి తీసుకురానున్న టిటిడి చైర్మన్ మరియు అధికారులు #AdminPost #TTD #amaravati #CBN #AndhraPradesh #TirumalaTirupatiDevasthanam
B R Naidu26,231 просмотров • 1 год назад

నేడు అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు * సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలకనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం * అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన భూమిని టీటీడీ స్వీకరించాలని నిర్ణయం * విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం * శ్రీవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా స్వామివారి స్థిరాస్తుల పరిశీలనపై కమిటీ ఏర్పాటు * టీటీడీ లో విధులు నిర్వహించేవారు హిందువులు మాత్రమే అయ్యిఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది * అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు * ఏపీలోని పలు పట్టణాలు, గ్రామాల్లో అర్థాంతరంగా ఆగిపోయి ఉన్న ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయం
B R Naidu18,989 просмотров • 1 год назад

ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడుతూ, తాను ఇటీవల తిరుమలను సందర్శించినప్పుడు అక్కడ జరిగిన మార్పులను, టీటీడీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్శన అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు గారి పనితీరుపై తనకు గొప్ప అభిప్రాయం ఏర్పడిందని పేర్కొన్నారు. బి.ఆర్. నాయుడు గారు ఎనర్జిటిక్, డైనమిక్, మరియు సమర్థవంతమైన నాయకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఆయన నియామకం సరైన సమయంలో తీసుకున్న మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రహ్లాద్ జోషి గారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. #AdminPost #CBN #TTDevasthanams #ttdchairman #DevotionalService
B R Naidu14,605 просмотров • 1 год назад

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతా రామ కళ్యాణం వేడుకల ఏర్పాట్లు నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరుగుతున్నాయి.. జర్మన్ షెడ్ డిజైన్ తో కళ్యాణ వేదికను నిర్మించాం.. సీతారామ కళ్యాణానికి లక్ష మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నాం.. 130 సీసీ కెమెరాల సర్క్యూట్ 7 డ్రోన్లతో భద్రతను సమీక్షిస్తున్నాం.. రాజంపేట మరియు కడప నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని భక్తులకు కల్పిస్తున్నాం.. అన్ని మౌలిక వసతుల రూపకల్పనలో రాజీలేని ఏర్పాటు చేస్తున్నాం.. 2500 మంది టీటీడీ సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నాం ఎన్నడూ లేని విధంగా పుష్పాలంకరణను తీర్చి దిద్దుతున్నాం.. శానిటేషన్ త్రాగునీరు అన్నప్రసాదం, లాంటి వసతులను మునుపెన్నడూ లేని రీతిలో సమకూర్చాము #TTD #tirumala #tirupathi
B R Naidu13,600 просмотров • 1 год назад
Больше нет контента для загрузки