Telangana365's banner
Telangana365's profile picture

Telangana365

@Telangana3652,321 subscribers

Telangana | India | Politics | News | Nature |Movies Passionate about promoting our culture and heritage ..

Shorts

కమల్ హాసన్‌ను మించిన నటులు బీఆర్‌ఎస్ వాళ్లు! ఒక్క దెబ్బ కూడా తగలకపోయినా మస్తు డ్రామాలు చేస్తున్నారు. “అగ్గో.. మాకు మూతి పగిలింది, ముక్కు పగిలింది” అంటూ దొంగ డ్రామాలు చేస్తున్నారు. -కేంద్ర మంత్రి బండి సంజయ్

కమల్ హాసన్‌ను మించిన నటులు బీఆర్‌ఎస్ వాళ్లు! ఒక్క దెబ్బ కూడా తగలకపోయినా మస్తు డ్రామాలు చేస్తున్నారు. “అగ్గో.. మాకు మూతి పగిలింది, ముక్కు పగిలింది” అంటూ దొంగ డ్రామాలు చేస్తున్నారు. -కేంద్ర మంత్రి బండి సంజయ్

14,654 次观看

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

98,627 次观看

Telangana Politics 👏

Telangana Politics 👏

71,919 次观看

టెక్ మహేంద్రా సాప్ట్వేర్ కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన సాప్ట్వేర్ ఎంప్లాయ్ .. తనను అకారణంగా జాబ్ లో నుండి తీసివేయడం పట్ల ఆగ్రహం.. తన బిడ్డ అనారోగ్యం తో ఉందని 3రోజుల సెలవు కావాలని పర్మిషన్ కోరుతూ యాజమాన్యానికి మెస్సెజ్.. ఉద్దేశ పూర్వకంగానే తనను జాబ్ లో నుండి తీయువేస్తున్నట్టు ఈ మెయిల్ చేసిన టెక్ మహేంద్రా సంస్థ.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన వైనం.. ఈరోజు కంపెనీ ముందు ధర్నాకి దిగి న్యాయం కావాలని డిమాండ్..

టెక్ మహేంద్రా సాప్ట్వేర్ కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన సాప్ట్వేర్ ఎంప్లాయ్ .. తనను అకారణంగా జాబ్ లో నుండి తీసివేయడం పట్ల ఆగ్రహం.. తన బిడ్డ అనారోగ్యం తో ఉందని 3రోజుల సెలవు కావాలని పర్మిషన్ కోరుతూ యాజమాన్యానికి మెస్సెజ్.. ఉద్దేశ పూర్వకంగానే తనను జాబ్ లో నుండి తీయువేస్తున్నట్టు ఈ మెయిల్ చేసిన టెక్ మహేంద్రా సంస్థ.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన వైనం.. ఈరోజు కంపెనీ ముందు ధర్నాకి దిగి న్యాయం కావాలని డిమాండ్..

19,760 次观看

త్వరలో భద్రాచలం రామ మందిరాన్ని నిర్మించుకుందాం - సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆలయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తయింది. అయోధ్య రామమందిరాన్ని తలపించేలా మన భద్రాచల రామ మందిరాన్ని నిర్మించుకుందాం..! - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

త్వరలో భద్రాచలం రామ మందిరాన్ని నిర్మించుకుందాం - సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆలయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తయింది. అయోధ్య రామమందిరాన్ని తలపించేలా మన భద్రాచల రామ మందిరాన్ని నిర్మించుకుందాం..! - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

66,045 次观看

చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుతో టీడీపీ పాత రోజులు గుర్తు చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..

చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుతో టీడీపీ పాత రోజులు గుర్తు చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..

35,234 次观看

ముందు నుండి అనుమానపడుతున్నదే జరిగినట్టుంది మొన్నటి డ్రగ్స్ పార్టీలో పోలీసుల రాకను గమనించి ఒక పెద్ద నాయకుడు గోడ దూకి పడిపోయాడట.. ఇంతకుముందు జన్వాడలో గృహ ప్రవేశం నుండి గోడ దూకి తప్పించుకుని ఆ నేత కాదు కదా? Video Credits:- ABN

ముందు నుండి అనుమానపడుతున్నదే జరిగినట్టుంది మొన్నటి డ్రగ్స్ పార్టీలో పోలీసుల రాకను గమనించి ఒక పెద్ద నాయకుడు గోడ దూకి పడిపోయాడట.. ఇంతకుముందు జన్వాడలో గృహ ప్రవేశం నుండి గోడ దూకి తప్పించుకుని ఆ నేత కాదు కదా? Video Credits:- ABN

23,923 次观看

పాతబస్తీ మదీనా మార్కెట్ రోడ్డు ఆక్రమించి పెట్టిన దుకాణాలను తొలగించిన GHMC అధికారులు... #Hyderabad

పాతబస్తీ మదీనా మార్కెట్ రోడ్డు ఆక్రమించి పెట్టిన దుకాణాలను తొలగించిన GHMC అధికారులు... #Hyderabad

17,352 次观看

బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా నాపైనే దాడి చేస్తోంది. హరీష్ రావు మీడియా కూడా నన్నే టార్గెట్ చేసి దాడి చేస్తోంది. సంతోష్ రావు సీక్రెట్ మీడియా కూడా నాపైనే దాడులు చేస్తున్నారు. అందరూ కలిసి ముక్కుమ్మడిగా నాపైనే దాడులు చేస్తున్నారు. Video Credits:- ABN

బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా నాపైనే దాడి చేస్తోంది. హరీష్ రావు మీడియా కూడా నన్నే టార్గెట్ చేసి దాడి చేస్తోంది. సంతోష్ రావు సీక్రెట్ మీడియా కూడా నాపైనే దాడులు చేస్తున్నారు. అందరూ కలిసి ముక్కుమ్మడిగా నాపైనే దాడులు చేస్తున్నారు. Video Credits:- ABN

16,081 次观看

Videos

టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్ళి మద్యలోనే వచ్చేశా. -బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ టాక్సిక్ మూవీని ఫ్యామిలీతో చూడకండి... టాక్సిక్ సినిమాలో మొత్తం అశ్లీలత, డ్రగ్స్,నరుకుడూ చంపుడు ఉంది. మా ఫ్రెండ్స్ తో నేను కూడా సినిమాకు పోయినా ... జస్ట్ స్టార్టింగ్ లో చూసి బయటకు వచ్చేసా.... సినిమాలో సమాజానికి మెసెజ్ ఏమీ లేదు,కేవలం అశ్లీలత ఉంది, దీన్ని ద్వారా సమాజానికి ఏమీ మెసెజ్ ఇస్తున్నట్టు? అదే ఇరుముడి రవితేజ సినిమా అయితే ఆధ్యాత్మికత, సమాజం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి.. అలాగే ఛావా సినిమా ఛత్రపతి శివాజీ మహారాజు ధైర్యం సాహసాలు, ధర్మం గురించి,దేశ భక్తి గురించి సమాజానికి మంచి మెసెజ్ ఉంది.. ఇలా ఉండాలి సినిమాలు అంటే... ఎంతసేపు అశ్లీలత, చంపుడు,కొట్టుడు చూపెట్టి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ తో సినిమా తీయొద్దు... డైరెక్టర్స్ కూడా సమాజం గురించి ఆలోచించి సినిమాలు తీయాలి.
3:46

Sensitive content

This media may contain sensitive content.

Telangana365's profile picture

టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్ళి మద్యలోనే వచ్చేశా. -బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ టాక్సిక్ మూవీని ఫ్యామిలీతో చూడకండి... టాక్సిక్ సినిమాలో మొత్తం అశ్లీలత, డ్రగ్స్,నరుకుడూ చంపుడు ఉంది. మా ఫ్రెండ్స్ తో నేను కూడా సినిమాకు పోయినా ... జస్ట్ స్టార్టింగ్ లో చూసి బయటకు వచ్చేసా.... సినిమాలో సమాజానికి మెసెజ్ ఏమీ లేదు,కేవలం అశ్లీలత ఉంది, దీన్ని ద్వారా సమాజానికి ఏమీ మెసెజ్ ఇస్తున్నట్టు? అదే ఇరుముడి రవితేజ సినిమా అయితే ఆధ్యాత్మికత, సమాజం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి.. అలాగే ఛావా సినిమా ఛత్రపతి శివాజీ మహారాజు ధైర్యం సాహసాలు, ధర్మం గురించి,దేశ భక్తి గురించి సమాజానికి మంచి మెసెజ్ ఉంది.. ఇలా ఉండాలి సినిమాలు అంటే... ఎంతసేపు అశ్లీలత, చంపుడు,కొట్టుడు చూపెట్టి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ తో సినిమా తీయొద్దు... డైరెక్టర్స్ కూడా సమాజం గురించి ఆలోచించి సినిమాలు తీయాలి.

Telangana365

21,828 次观看 • 11 天前

Telangana365's profile picture

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telangana365

98,627 次观看 • 2 个月前

Telangana365's profile picture

HUMANITY IS ALIVE ❤️

Telangana365

192,278 次观看 • 7 个月前

Telangana365's profile picture

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం విషయంలో రాజకీయం చేస్తున్న వారికోసం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల్లో కూడా మన తెలంగాణ నేతలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారు. బండి పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. దివనకొండ దామోదర్ రావు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నుండి రాజ్యసభ సభ్యులు కూడా వారు కూడా 2019 నుండి 2021 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టిలో ఉన్నపుడు ఒక మాజీ ఎంపీ గారి సతీమణి కూడా సభ్యులుగా ఉన్నారు. జూపల్లి రామేశ్వర్ రావు కేసీఆర్‌కు, మరి ముఖ్యంగా హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. పలు వ్యాపారాలు కలిసి చేసేంత సన్నిహితులు. వారు కూడా 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం బోర్డులో కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండి సభ్యులు ఉన్నారు. మన తెలంగాణ ప్రజాప్రతినిధుల రికమండేషన్లు కూడా తిరుమలలో నడుస్తున్నాయి... అప్పుడు అక్కడ మన సభ్యులు ఎందుకు అని గొంతులు లేవలేదు? ఒక్క మాట మాట్లాడలేదు? ప్రస్తుతం యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ గారి సోదరుడే కదా, దాని గురించి మాట్లాడారే?

Telangana365

50,027 次观看 • 2 个月前