Telangana Awaaz's banner
Telangana Awaaz's profile picture

Telangana Awaaz

@telanganaawaaz6,736 subscribers

Welcome to Telangana Awaaz: Your platform for genuine voices and unbiased news, bringing you the true pulse of Telangana.

Shorts

గృహప్రవేశం రోజే ఆశలు ఆవిరి చేసిన హైడ్రా ఆనందంగా కట్టుకున్న ఇల్లు నేలమట్టం అమీన్ పూర్ లో ఇంటిని కూల్చేసిన హైడ్రా..

గృహప్రవేశం రోజే ఆశలు ఆవిరి చేసిన హైడ్రా ఆనందంగా కట్టుకున్న ఇల్లు నేలమట్టం అమీన్ పూర్ లో ఇంటిని కూల్చేసిన హైడ్రా..

226,865 Aufrufe

బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్ ప్రయాణికులు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకొచ్చిన TGSRTC సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైన ఆన్లైన్ టికెటింగ్ ఇక సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం ఇక నుంచి యూ పీ ఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టం లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన ఆర్టీసీ త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయంటున్న ఆర్టీసీ.. TGSRTC V.C. Sajjanar, IPS

బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్ ప్రయాణికులు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకొచ్చిన TGSRTC సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైన ఆన్లైన్ టికెటింగ్ ఇక సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం ఇక నుంచి యూ పీ ఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టం లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన ఆర్టీసీ త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయంటున్న ఆర్టీసీ.. TGSRTC V.C. Sajjanar, IPS

62,216 Aufrufe

Videos

telanganaawaaz's profile picture

గిరిజన బిడ్డలు తలచుకుంటే.. లీడర్లను గడ్డపారలతో చెక్కేస్తరు! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి గిరిజన మహిళ హెచ్చరిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌‌‌ కారణంగా శైలజ అనే విద్యార్థిని మృతి చెందడం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వీడియో గురుకుల విద్యార్థి చనిపోతే కనీసం సీఎంకు స్పందించే తీరిక లేదా? గిరిజన స్కూళ్లు, గురుకులాల్లో ఇబ్బందులు, ఫుడ్ పాయిజన్ గురించి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఎందుకు మట్లాడటం లేదు? చనిపోయింది గిరిజన విద్యార్థి కాబట్టే స్పందించట్లేదా? ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించడమేనా? ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా గుర్తుపెట్టుకోండి! గిరిజనులు డెవలప్ కాకూడదనే ఇలా అణచివేస్తున్నారా? గిరిజన, విద్యా, హోం శాఖలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రే ఈ మరణాలకు బాధ్యులు. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు! Telangana CMO Revanth Reddy

Telangana Awaaz

12,921 Aufrufe • vor 1 Jahr

Keine weiteren Inhalte verfügbar