
Telugu Scribe
@TeluguScribe • 116,430 subscribers
By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change
Shorts
Videos

నిన్ను చంపేస్తా.. ఈ పోలీసులు, ప్రభుత్వం నన్నేం పీకలేరు హత్యకు ముందే భార్యను చంపేస్తానని, తనను ఎవరేం చేయలేరని బెదిరించిన రాజ్ కుమార్ యూట్యూబర్ వైష్ణవిని భర్త హత్య చేస్తే పోలీసులు, ఈ ప్రభుత్వం ఏం చేశారు.. నన్నూ ఏం చేయలేరు అంటూ భయపెట్టిన రాజ్ కుమార్ Video Credits - Rtv
Telugu Scribe358,634 просмотров • 7 дней назад

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మెట్రో రైలును 400 కిలోమీటర్లు పొడిగిస్తాము కేవలం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్, బీజేపీ మెట్రో పేరిట డ్రామాలు ఆడుతున్నాయి ఆనాడు మేము అడిగినప్పుడు లక్డీకాపూల్ నుండి BHEL మెట్రోకు బీజేపీ అనుమతి ఇవ్వలేదు అవసరం లేని 14 వేల కోట్ల L&T అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద రుద్దుతుంది బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ఈ రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీ ఇలాగే డ్రామా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మెట్రో ప్రాజెక్టు మళ్లీ పరుగులు పెడుతుంది – కేటీఆర్
Telugu Scribe142,214 просмотров • 3 дней назад

2024 ఎన్నికల్లో తగ్గాం.. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గం 2024 సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమిని బలపర్చడానికి వెనక్కి తగ్గి నాలుగు సీట్లు తక్కువ తీసుకున్నాం కానీ ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో అలాంటి ఫార్ములా ఉండదు.. అలా తగ్గం - మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్
Telugu Scribe74,242 просмотров • 1 день назад

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే తానే తీసుకొచ్చి పోలీసులకు సరెండర్ చేసి అప్పగించాడు - నారా లోకేష్
Telugu Scribe140,752 просмотров • 3 дней назад

పోక్సో బాధితురాలికి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు మీ నాన్నను ఎలా చంపేశారో, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్ అయితే బాధితులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంతో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఆరుగురి ప్రాణాలు పోయేవి కావని కుటుంబసభ్యుల ఆరోపణ ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే అని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
Telugu Scribe283,666 просмотров • 8 дней назад

మాకు దోమలు, పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీ లాగా అవుతుంది రూల్ నంబర్లు వేసి మాతో బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారు. ఇదేంటని అడిగితే వేధిస్తున్నారు మేం పిల్లలం. తలా 20 రూపాయలు ఇస్తే బాత్రూంలు క్లీన్ చేయిస్తాం, లేదంటే మీరే చేసుకోండి అని ప్రిన్సిపాల్ మేడం అంటుంది సంవత్సరం నుండి సరిగ్గా నీళ్లు రావట్లేదు. అడిగితే మార్కులు కట్ చేసి ఫెయిల్ చేస్తామని భయపెడుతున్నారు - మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలికల ఆవేదన
Telugu Scribe89,180 просмотров • 2 дней назад

కేసీఆర్ ప్రారంభించిన 34 నెలల తర్వాత మోటార్లు ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో దేవాదుల, నార్లాపూర్ రిజర్వాయర్ల మోటార్లు ఆన్ చేసిన ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ వద్ద ఒక మోటర్ ద్వారా నీటి లిఫ్ట్ ప్రారంభించిన అధికారులు 2023 ఎన్నికలకు 3 నెలల ముందు వెట్ రన్ చేసి ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్
Telugu Scribe130,275 просмотров • 4 дней назад

ఆరుగురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపిన రాజ్ కుమార్ పోక్సో కేసులో బెయిల్ మీద విడుదల అయిన అనంతరం బాధిత బాలికను, ఆమె తల్లిని, నానమ్మతో పాటు, తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హతమార్చిన నిందితుడు తాను కూడా చనిపోతున్నానని, ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు నిందితుడి తల్లిదండ్రుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
Telugu Scribe226,208 просмотров • 8 дней назад

ఎల్బీనగర్లో కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్ కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గం ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్ను బూతులు తిట్టిన శివ చరణ్ రెడ్డి ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గం ఇరు వర్గాల మధ్య తోపులాట.. కర్రలు, రాళ్లతో దాడి
Telugu Scribe147,375 просмотров • 5 дней назад

నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది.. వాళ్ళు బాగుపడ్డారు - చంద్రబాబు
Telugu Scribe144,097 просмотров • 5 дней назад

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి కుటుంబం బలవన్మరణం ఘటనలో విస్తుపోయే విషయాలు బావ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బావమరిది హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తూ, తన బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చిన బావ శ్రీహరి వాటిని తిరిగి ఇవ్వాలని శ్రీహరి కోరడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఇద్దరికి సూపారీ ఇచ్చి.. జూన్ 15న పెంచలకోనకు కారులో తీసుకెళ్లిన బావమరిది హరికృష్ణ తిరిగి వస్తుండగా అప్పటికే దారిలో మాటు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వీరి కారును ఆపి, శ్రీహరికి కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య.. గుండెపోటుతో చనిపోయాడని తెలిపిన హరికృష్ణ మృతుడి శరీరంపై గాయాలు ఉన్నా ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు దీంతో తన భర్త హత్యకు గురయ్యాడని ఎస్పీకి జూలై 6న ఫిర్యాదు చేసిన శ్రీహరి భార్య లావణ్య.. బయటపడ్డ పోలీసుల అవినీతి హత్యను పక్కదారి పట్టించేందుకు రూ.75 లక్షలకు కుదిరిన భారీ డీల్.. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ.25 లక్షలు తీసుకున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి కిందిస్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, ఇతరులకు రూ.50 లక్షలు పంచిన హరికృష్ణ కేసును పక్కదారి పట్టించినందుకు సీఐతో పాటు స్టేషన్లో ఉన్న 23 మందిపై బదిలీ వేటు.. సీఐను వీఆర్కు పంపి, సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన ఎస్పీ ఇదిలా ఉండగా పరారీలో ఉన్న హరికృష్ణ మంగళవారం రైలు కిందపడి కుటుంబంతో సహా ఆత్మహత్య
Telugu Scribe108,395 просмотров • 4 дней назад

డెలివరీ బాయ్పై దాడి వివాదం పై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ తప్పుడు అడ్రస్లో ఇచ్చివెళ్లి.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అంతేకాకుండా మద్యం మత్తులో మా అమ్మని కూడా దుర్భాషలాడాడు నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్గా పనిచేసి ఈ స్థాయికి వచ్చాను - అఖిల్ రాజ్
Telugu Scribe415,789 просмотров • 18 дней назад

తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలి కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై రేవంత్ రెడ్డి బూతుల పర్వం రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు వీళ్ళని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు - సీఎం రేవంత్ రెడ్డి
Telugu Scribe129,085 просмотров • 7 дней назад
0:29
Sensitive content
This media may contain sensitive content.

విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన కొల్లాపూర్లో ఓ విద్యార్థిపై లైంగికంగా, మానసికంగా దాడికి పాల్పడ్డ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ అయితే 2025లో PG పూర్తి చేసిన తనకు TC ఇవ్వాలని ప్రిన్సిపల్ను కోరగా, ఇంటికి వస్తే ఇస్తానని చెప్పడంతో ప్రిన్సిపల్ ఇంటికి తన ఫ్రెండ్తో కలిసి వెళ్లిన విద్యార్థి రాత్రి 10 గంటలకు తన ఇంటికి విద్యార్థిని పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడ్డ ప్రిన్సిపల్ చిత్రహింసలకు గురి చేస్తుండడంతో ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి.. నగ్నంగా పారిపోయిన ప్రిన్సిపల్ రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన బాధిత విద్యార్థి తక్షణమే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్
Telugu Scribe186,128 просмотров • 11 дней назад