
Yash
@YashTDP_ • 14,201 subscribers
Proud Indian | Entrepreneur | Political Activist
Shorts
Videos

మేము ఒక్కరిమే అనడం లేదు YS Jagan Mohan Reddy ప్రజలు కూడా అంటున్నారు 😌
Yash158,804 views • 20 days ago

"హైదరాబాద్ నుండి చికాగోకు... మధుర జ్ఞాపకాలను మోసుకుని బయలుదేరింది ఒక సాధారణ తెలుగు కుటుంబం". క్యాథే పసిఫిక్ విమానంలో ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ హాంగ్కాంగ్ గడ్డ మీద కాలు పెట్టిన మరుక్షణం, వారి గుండెలు ఆగిపోయేంత పని జరిగింది. నలుగురి పాస్పోర్టులు ఉన్న బ్యాగ్ మాయం!. ఒక్క క్షణంలో ఆనందం భయంగా మారింది. తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన, ఇద్దరు చిన్నారుల కళ్ళల్లో అయోమయం. ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు — తదుపరి విమానం ఎక్కడానికి వీల్లేదు, తిరిగి బయటకు వెళ్లడానికీ అనుమతి లేదు. మరో దేశం, ఒక గుర్తింపు లేని అనిశ్చిత స్థితిలో వారు ఇరుక్కుపోయారు. అపరిచిత దేశం. తెలియని భాష. ఆసరా లేని రాత్రులు. ఎయిర్పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ప్రకటనల శబ్దాలే జోలపాటలుగా ఆ కుటుంబం మూడు రోజులు గడిపింది. అలసట, భయం — అన్నీ కలగలిసిన ఆ క్షణాల్లో వారికి ఒక్కటే ప్రశ్న: "మా గొంతు ఎవరికైనా వినిపిస్తుందా?" నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆపదలో స్పందించే ఆయనకు ట్యాగ్ చేస్తూ సాయం కోసం ఒక ట్వీట్ పంపింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు — ఆ ఒక్క ట్వీట్ ఒక పెద్ద యంత్రాంగాన్ని కదిలిస్తుందని. ఆమె నమ్మకం వమ్ముకాలేదు. నిమిషాల వ్యవధిలోనే స్పందన వచ్చింది. ఆయన వెంటనే విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి చేరవేశారు. అక్కడి నుండి కేంద్ర విదేశాంగ శాఖ కదం తొక్కింది, హాంగ్కాంగ్లోని భారత రాయబార కార్యాలయానికి తక్షణ ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ నుండి కథ మలుపు తిరిగింది. ఆ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకురావడానికి అనుమతి సాధించారు. ఆపై అత్యవసర ప్రాతిపదికన కొత్త పాస్పోర్టులు జారీ చేసి, వారి ప్రయాణానికి తిరిగి మార్గం సుగమం చేశారు. మూడు రోజుల ఆందోళన తర్వాత, ఆఖరికి ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆ తల్లి మాటల్లోనే చెప్పాలంటే: "ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించిన తీరు అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వాల పట్ల మా నమ్మకం మరింత పెరిగింది." ఈ కథలో అందరి హృదయాలను తాకిన విషయం మాత్రం వేరే. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఏమీ తెలియని అమాయకత్వంతో చిరునవ్వుతో అన్న మాట — "థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్!" సాంకేతికత అందించిన సోషల్ మీడియా వేదిక ఒక్కటే సరిపోదు, దానికి స్పందించే నాయకుల చిత్తశుద్ధి, దౌత్య వ్యవస్థ వేగం తోడైనప్పుడే ఇలాంటి కథలు సుఖాంతమవుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా కదిలితే, ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి భారతీయుడికీ మాతృభూమి అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
Yash44,591 views • 11 days ago

అందరికీ నకిలీ డాటర్ మహామేత జయంతి శుభాకాంక్షలు🇸🇱 😂 Wait for the end 🤣 YSR Congress Party
Yash31,710 views • 13 days ago

ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్కు ప్రమాదం జరిగిందని ఓ స్థానిక నాయకుడు ఫోన్ చేసి చెప్పగా, “ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ చేయించండి. డబ్బులు నేను సమకూరుస్తాను” అని చెప్పే నాయకులు చాలా అరుదుగా ఉంటారు..!! ఇలాంటి నాయకులను మనం గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజలు చల్లగా, సంతోషంగా ఉంటారు. హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే Palla Srinivasa Rao గారు 👏
Yash87,605 views • 1 month ago

2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన గుండాలలో ప్రముఖుడు పానుగంటి చైతన్య. నేడు అమరావతి రైతులపై దాడి చేసిన వైసీపీ గుండాల బ్యాచ్లో కూడా పానుగంటి చైతన్య ఉన్నాడు. గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ.. YSR Congress Party YS Jagan Mohan Reddy
Yash45,011 views • 23 days ago

ఇడుపులపాయలో పెర్ఫార్మెన్స్ ఇరగదీసిన కోడిక*త్తి కమల్ హాసన్.. YS Jagan Mohan Reddy
Yash26,948 views • 13 days ago

అన్న నటనకు 11 ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే.. 😂 YS Jagan Mohan Reddy
Yash22,866 views • 17 days ago

ఐఐటీ సీటు వచ్చినా వదులుకునే రేంజ్.. దుబాయ్లో సీటు వచ్చినా వెళ్లేంత క్రేజ్.. అదే బిట్స్ పిలానీ! భారతదేశం గర్వపడే విద్యాసంస్థ — ఇప్పుడు మన గడ్డపై! జొమాటో పుట్టింది ఇక్కడే.. స్విగ్గీ పుట్టింది ఇక్కడే.. బిగ్బాస్కెట్, గ్రో.. అన్నీ ఇక్కడే! ఆ 'ఇక్కడే' — ఇప్పుడు మన అమరావతి అవుతోంది! బిట్స్ అంటే ఏమిటో తెలుసా? 100% మెరిట్కే ప్రవేశాలు - కోటాలు లేవు 0% అటెండెన్స్ — స్వేచ్ఛగా నేర్చుకో ₹20–30 లక్షలు — సగటు జీతమే! గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ — క్యాంపస్కే వస్తాయి 7–8 నెలలు ఇండస్ట్రీలో పని — చదువులో భాగంగానే! ఇది కాలేజీ కాదు — కోటీశ్వరులను తయారుచేసే కర్మాగారం! అమరావతి క్యాంపస్ డిజైన్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి! వెంకటాపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్ (E3) 70 ఎకరాల విశాలమైన క్యాంపస్ 10,000 మంది విద్యార్థుల సామర్థ్యం 36.36 లక్షల చ.అ. నిర్మాణం — 3 దశల్లో మొదటి దశకే ₹1,250 కోట్లు మొత్తం ₹4,500 కోట్ల పెట్టుబడి 2027 నుండే అడ్మిషన్లు అమరావతికి అర్థం మారిపోతోంది మొన్న — రాజధాని నగరం నిన్న — క్వాంటం వ్యాలీ ఈరోజు — బిట్స్ పిలానీ క్యాంపస్ రేపు? భారతదేశపు 'స్టార్టప్ కేపిటల్'! అమరావతి కట్టుకుంటున్నది రాళ్ళతో మాత్రమే కాదు — భవిష్యత్తును నిర్మించే మేధావులతో! N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party
Yash82,100 views • 2 months ago

అవన్నీ సొంత వాళ్ళని చంపుకునే వాళ్ళకి ఏం అర్థం అవుతాయి... YSR Congress Party
Yash69,346 views • 2 months ago

ముహుర్తం ఎన్ని గంటలకు గణేష్ గారు,ఆ ఆది దంపతులు ఎప్పుడు వస్తే అప్పుడే ముహుర్తం😍😍 అన్నట్లుగానే అతిరథమహారధులు అందరు వచ్చిన కూడా చంద్రబాబు నాయుడు గారు,భువనేశ్వరి గారు వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా తన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకలు జరిపిన సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు🥰🥰😍😍.... BANDLA GANESH. N Chandrababu Naidu
Yash76,228 views • 2 months ago