Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

వామ్మో ఏందిరా ఈ స్కామ్ ఇట్లా చేశారు! Another DSC Scam Expose!

29,523 görüntüleme • 10 gün önce •via X (Twitter)

0 Yorum

Yorum bulunmuyor

Orijinal gönderinin yorumları burada görünecek

Benzer Videolar

Exposing YS Jagan Mohan Reddy's ₹5 బానిస Vijay Kesari .. APPSC Scam లో మూడు సార్లు అదే నేరం చేశారు .. Digital Evaluation , Haailand Drama & 3rd Manual Evaluation in Vijayawada .. 84 రోజులు Haailand రిసార్ట్ లో చరిత్రలో ఎప్పుడు చూడని నేరం జరిగితే .. SIT Report చూపించకుండా ..! ₹5 కోసం జగన్ బూట్లు నాకే ఈ ఫేక్ విజయ్ రెడ్డి కోర్టు కేసుల్లో ఏదో ఒక 2025 అడిషనల్ పిటిషన్ లో నాలుగు లైన్లు చూపించి .. గొడ్డలి పార్టీ గొప్పది అంటాడు .. చదువుకుని కడుపులో విషం నింపుకుని ఇలా బరితెగించి అబద్ధాలు చెప్పడానికి సిగ్గుందా విజయ్ రెడ్డి .. ₹5 కోసం 5 ఏళ్ళు ఒక్క ఉద్యోగం ఇవ్వలేని నేరస్థుడికి బానిసత్వం చేయడం ఈ రాష్ట్రం అంతా చూస్తుంది .. Haailand లో జరిగిన కుట్ర పై SIT Report ( B -26 , B - 27 , B - 39 , B - 40 , B - 41 ). #AvaasaJFiles #JFiles #APPSCScam #YSRCPNeverAgain #AndhraPradesh

iTDP Official

11,661 görüntüleme • 23 gün önce

గౌరవనీయులైన DGP TELANGANA POLICE గారూ! మీకు నిబద్ధత గలిగిన అధికారిగా పేరున్నది. తెలంగాణలో పౌరుల హక్కులను కాలరాసే ప్రయత్నాలు మీ ఆధ్వర్యంలోని పోలీస్ శాఖ చేస్తుండటం చాలా బాధాకరం. ఇవ్వాళ ఉదయం Gowtham Pothagoni ఇంటి మీద సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు విరుచుకుపడి ఇంట్లో వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తూ సోదాలు ఎందుకు జరిపారు? వారంట్, యూనిఫారం లేకుండా ఇట్లా ఇండ్ల మీదికి పోవద్దు అనే నిబంధన కూడా మీ పోలీసులు పాటించరా? కనీసం ఆయన మీద పెట్టిన కేసేమిటో కూడా చెప్పకుండా ఈ దౌర్జన్యం ఏమిటి? సరిగ్గా వారాంతం అయిన శుక్రవారం రోజునే ఎందుకు మీ పోలీసులు గౌతమ్ ఇంటి మీద దాడి చేశారు? ప్రజల హక్కులు కాలరాసేలా, కోర్టు నుండి ఉపశమనం పొందకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు కుట్రలో మీరెందుకు భాగస్వాములు అవుతున్నారు?

Konatham Dileep

119,603 görüntüleme • 1 yıl önce

లోకేష్ ను వైసీపీ ఎందుకు టార్గెట్ చేసింది? 16,347 మంది వెనుక ఒక మనిషి 3 ఏళ్ల కష్టం ఉంది. ఆయనే నారా లోకేష్! లోకేష్ పడిన కష్టం ఏంటో తెలుసా? యువగళం పాదయాత్రలో వేలాది మంది నిరుద్యోగులు కళ్ళల్లో నీళ్ళతో "అన్నా, DSC లేదు అన్నా, 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం" అని మొరపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట - "నేను వస్తే మెగా DSC ఇస్తా!" అధికారంలోకి వచ్చాక - • రోజుల తరబడి అధికారులతో సమీక్షలు. • 6 ఏళ్లుగా పేరుకుపోయిన ఫైళ్లను క్లియర్ చేయడం. • పేపర్ లీక్ జరగకుండా ఉండేందుకు దేశంలోనే అత్యంత సెక్యూర్ అయిన TCS iON ప్లాట్‌ఫామ్ ని తీసుకురావడం. • కేవలం 148 రోజుల్లో నోటిఫికేషన్ నుండి పరీక్ష, రిజల్ట్స్, వెరిఫికేషన్ వరకు పూర్తి చేయడం. ఇది కష్టం కాకపోతే ఏంటి? ఇది ఒక మంత్రి పని తీరు కాదు, బాధ్యతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం! ఫలితం ఏంటి? 16,347 ఇళ్లల్లో రోజూ పండగ. ఒక ఉద్యోగం అంటే ఒక తరం బాగుపడటం. ఆ 16 వేల కుటుంబాలు జీవితాంతం లోకేష్ గారిని గుండెల్లో పెట్టుకుంటాయి. అదే వైసీపీకి నచ్చడం లేదు. అదే వాళ్ళ నిజస్వరూపం! వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే - 1. అభివృద్ధిని ఓర్వలేరు: వైజాగ్ డేటా సెంటర్, వెలిగొండ, భోగాపురం ఎయిర్ పోర్ట్, పోలవరం కాలువ లాంటి చారిత్రాత్మక పనులు జరుగుతుంటే ఒక్క మంచి మాట అనలేరు. ఎందుకంటే వాళ్ళ 5 ఏళ్లలో ఒక్కటీ చేయలేదు. 2. యువత నమ్మకాన్ని భరించలేరు: "లోకేష్ అంటే ఉద్యోగాల మంత్రి" అనే ముద్ర యువతలో పడిపోతోంది. ఆ ముద్రను చెరిపేయడానికి, ఆ 16 వేల మంది ఆనందంలో బురద జల్లడానికి "DSC స్కామ్" అనే ఫేక్ కథను సృష్టించారు. 3. వాళ్ళ ఆయుధం ఎప్పుడూ అబద్ధమే: ◦ స్కామ్ జరిగిందంటారు - ప్రూఫ్ అడిగితే ఇవ్వరు. ◦ Big TV ని బ్లాక్ చేశారంటారు - Meta కి AP పోలీసులు పంపిన మెయిల్ కాపీ అడిగితే చూపించరు. నిజానికి Big TV ఛానల్ అన్ని చోట్లా లైవ్ లోనే ఉంది. ◦ CBI విచారణ అంటారు - పక్కా ఆధారాలతో కోర్టుకి మాత్రం వెళ్లరు. ఎందుకంటే వెళ్తే గతంలోలాగే హైకోర్టు "PIL ని రాజకీయ డ్రామాకి వాడకండి" అని తిడుతుందని భయం. ఇదీ వైసీపీ నిజస్వరూపం - సొంత హయాంలో ఉద్యోగం ఇవ్వలేరు, ఇతరులు ఇస్తే ఓర్వలేరు! విద్యాశాఖ స్పష్టంగా చెప్పింది - "ఎలాంటి అక్రమాలు లేవు, వచ్చినవన్నీ హారిజాంటల్ రిజర్వేషన్ మీద అపార్థాలు మాత్రమే" అని. కాబట్టి యువత ఆలోచించాలి - 6 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వని వాళ్ళు చెప్పేది కరెక్టా? 148 రోజుల్లో ఉద్యోగం ఇచ్చి వెలుగులు నింపిన లోకేష్ కరెక్టా అని. వైసీపీ చాలా ప్లాన్డ్ గా ఈ తంతు అంత రాజకీయానికి ఉపయోగిస్తుంది కానీ కోర్టుకి మాత్రం వెళ్ళదు నిలబడదు కాబట్టి.ఒకవేళ ఒకటో రెండో వెరిఫికేషన్ ఫాల్ట్స్ ఉంటే సంబంధిత అధికారుల మీద చర్య ఉంటుంది కానీ DSC మొత్తం స్కాం అనటం అంటే వాళ్ళు ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారో గమనించండి.

SBS

21,388 görüntüleme • 10 gün önce

N Chandrababu Naidu గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? #DSC2025 ప్రశ్నాపత్రం లీక్‌, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. • నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి. • ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్‌ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. • మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. N Chandrababu Naidu గారూ… మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్‌ Gen Z గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. English Version-

YS Jagan Mohan Reddy

92,383 görüntüleme • 1 ay önce

The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears because of the manipulation and deception by the N Chandrababu Naidu Government. Andhra Pradesh never witnessed such a disastrous recruitment process before. For the recruitment process for 16,000 DSC posts, every safeguard that protected transparency was dismantled, every institutional check was weakened, through a carefully laid out a scheme of fraud for purposes of converting the DSC recruitment into a money-spinning scam. Never before in the history of Andhra Pradesh has a recruitment process been marred by irregularities at such scale. DSC represents hopes and aspirations of lakhs of unemployed youth. Malpractices and corruption in the DSC recruitment process executed by the department, whose Minister-in-charge is Nara Lokesh, are extremely condemnable and the situation warrants a CBI inquiry. The corruption ridden DSC recruitment process is a multi layered scam and the following are the key aspects of it. 1. Chandrababu's government dismantled long-standing institutional safeguards. The entire conspiracy began with preparation of question papers (handled by SCERT) and the conduct of the examination (handled by the DSC Convenor). These responsibilities were traditionally separated to preserve confidentiality. This process was completely compromised when the separation of responsibilities was done away with. Chandrababu government sidelined the DSC Convenor and entrusted both crucial responsibilities to the Director of SCERT, thereby undermining the transparency of DSC examination and deliberately paving the way for irregularities. This arrangement created a convenient mechanism as the first step for the Mega Scam. 2. Making matters worse, the highly confidential tasks of question paper preparation and its upload were entrusted to outsourcing employees, creating a system vulnerable to abuse while conveniently providing potential scapegoats if design were to get exposed. The case of an outsourcing employee securing top rank in DSC in the very examination process he was associated with is a classic example of the consequences of the irregularity. This is direct proof of the paper leak scam. The sequence of events that follow generate further suspicion about the fragility of the system enabling paper leak and other irregularities. Why was that individual not provided the job despite him securing first rank? Why were the individual's ID and data removed from the merit list subsequently? Why wasn't he invited for the certificate verification? Are these not the reasons cited by that individual when he approached the Court? An outsourcing employee working in SCERT and intimately involved in question paper preparation, securing 1st rank, speaks volumes about the paper leak. For purposes of ascertaining the depth of the paper leak issue an inquiry by CBI is necessary. (supporting doc refer 1-5 slides in the attachment - extracts of candidate rankings, changes made to the merit list, Candidate's letter to the department and Court filing) 3. The total lack of transparency with respect to declaration of results is also absolutely worrisome, with merit lists and merit-cum-roster lists not being placed on the notice boards of collectors' offices, as was the prevailing practice. Instead, the process was centralized with only online display and messaging. This resulted in candidates facing significant hardship owing uncertainty, with them running from pillar to post with nobody to redresses their grievances, not at the district collector level and not at head office level.The cruelest aspect of the entire DSC examination is that, several candidates who received call letters on 1:1 basis and whose certificates were successfully verified, did not find their name in final selection list. Strict adherence to Rule 20 of Scheme of Selection Rules 2025 necessitated preparation of merit-cum-roster list after taking into consideration, marks, ranks, cutoff and all forms of reservations in place, be it vertical or horizontal, be it under meritorious sportspersons quota, be it under persons with benchmark disabilities quota, and so forth. Under the rule position, successful verification of certificates after this step must only result in the candidate's name being placed in final selection list, however, such has not been the fate of several call letter recipients. (Supporting doc refer 6-7 slides in the attachment - Rule 20 of Scheme of Selection Rules, 2025). 4. The most revealing aspect of the entire scandal is the manner in which the sports quota was dealt with. The shameless manner in which, the policies were altered to enable recklessness in the recruitment process is indeed very distressing. Injustice was done not only to meritorious candidates but also to genuine sportspersons who have worked hard for their achievements. Doing away with the existing policy mandating qualification in examination as provided in G.O. No. 74 dated 9th August, 2012, through a new sports policy introduced vide G.O. no. 8 dated 10th December, 2024 and bringing it into implementation through G.O. No. 4 and G.O. No. 47, Chandrababu and his son had already prepared what can only be described as a "policy blueprint for a scam." For the first time in history, sports quota candidates were exempted from appearing for the DSC examination, creating a backdoor entry through which they were brought into the system. Once the recruitment process was complete, the policy was reverted to what it was earlier, through G.O. No. 23, G.O. No. 25 and G.O. No. 56, thereby superseding G.O. No. 4 and G.O. No. 47, citing difficulties that have arisen and several representations and grievances received from sportspersons. So, once the purpose was served and the recruitment was completed without sportspersons having to appear in the written examination, the backdoor that enabled the system being compromised was shut and the Government also cold-heartedly admitted that the policy change caused difficulties and resulted in several grievances. (Supporting docs refer 8-13 slides in the attachment - extracts from G.O. No. 74 conveying original policy, G.O. No. 4 & 47 conveying modification, G.O. No. 23, 25 & 56 conveying policy reversal again after the recruitment is complete)To utter disgust of the entire State, a video of a negotiation for a teacher post between an aspirant and another person has come to light and thereafter, callously, the authorities merely registered a token case, granted station bail without even arresting the accused. No meaningful investigation was conducted. (Supporting evidence - video clip and extract from the FIR, wherein even after knowing the telephone number, the police avoid mentioning the name of the individual and merely refer to him as the suspect.) In the most insensitive and wholly unscrupulous manner, the TDP Government has made a mockery of the aspirations of lakhs of candidates. The scandal is deeply rooted and dangerously conceived by the people at the helm of the present State Government including the Chief Minister Mr. Chandrababu Naidu and the Education Minister, Nara Lokesh. The investigating agencies in the State report to the perpetrators and therefore, to unearth facts the need for an enquiry by an independent agency such as CBI is warranted. Details attached -

YS Jagan Mohan Reddy

135,310 görüntüleme • 3 ay önce

More skeletons tumble from DSC cupboard YS Jagan reiterates CBI probe, resignation of Lokesh Tadepalli, Sept 10: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy has reiterated the demand for the resignation of Nara Lokesh and ordering a CBI probe into the DSC 2025 which is laden with unprecedented irregularities and jobs were given away on a platter to candidates who did not even write the exams. Speaking to media here on Thursday, YS Jagan Mohan Reddy highlighted case studies on how jobs were given away throwing all caution to winds and violating all set norms and since the DSC was exposed and was blown out, the coalition has stalled the APPSC exams which they planned to recruit in the same modus operandi. Jobs were given to candidates based on participation certificates for tournaments which never took place and termed the DSC as a gem in the list of scams of Chandrababu and many skeletons are tumbling with every passing day from the DSC 2025 cupboard. While Chandrababu has been trying hard to cover up the issue to shield his son, officials were running out of words to defend the allegations and their version that the verification was done seven times before giving the jobs stands out as a joke. Chandrababu and his son mislead the legislature only as a cover up bid. Giving case by case details he cites the examples how jobs were given without writing any exam under sports quota 39 jobs were given in sports quota some of them have provided certificates that they participated in a tournament that never took place in Khammam which was categorically stated by the Judo Association of Telangana while the fake certificates were given by AP Judo Association of which co-brother of Lokesh Bharath is the president The same malpractice was carried out in Softball and Kuna Ravi Kumar happens to be its head. One Yogeshwara Rao and his sister were given jobs under sports quota as a family pack on the basis that they won medals in the Kho-Kho Championship held at Nalgonda but the irony remains that such a competition was never held which was categorically told the Telangana kho kho association. One Basaweshwar Rao claimed that he participated in the 49th Senior Kho-Kho championship held at Gudivada and was given a participation certificate. Though it was a fake certificate officials did not take any action. One Prabhakar of Kurnool district was given a job without writing TET and as per his reservation quota, he should be getting 75 marks but he acquired 65 but could get the job. Officials defended the case by stating that he had written the exam multiple times and they have taken highest mark but the category was jumbled up. There is similar mix up in the case of one Rasool in Kadapa district. We are fighting the issue even in courts as the system is getting rotten with such irregularities and blatant cover up bid. Chandrababu government has tried to repeat the same modus operandi in APPSC exams to fill the posts in Forest Department using the Sports quota handle but had reverted after we exposed the DSC scam. The scam began from giving the responsibility of preparing the question bank and also conduct of exam to the same person and the leakage came out with the outsourcing person getting access to the paper and getting first rank and his name being deleted from merit list. Though there were audio video evidences that the jobs were on the offer, the case was not pursued in the manner it should have been done. The entire exercise has a telling effect on youth who were working hard to write the competitive exams and cockroaches would emerge with such indifference on part of the government, he said adding that when more incidents would see the light they will further expose the government. #MegaDSCScam #YSJaganPressMeet #NaraLokeshMustResign #ScamsterBabu

YSR Congress Party

12,082 görüntüleme • 5 gün önce

నిరుద్యోగ సోదరులారా, కేసీఆర్ పాలన బెటరా, రేవంత్ రెడ్డి పాలన బెటరా, ఒక సారి చూద్దాం…. ముందుగా ఈ రోజు తెలంగాణ నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. అరెస్ట్ చేసిన వేల మంది విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ముందు బారికేడ్లు ముళ్లకంచెలు అంతర్జాతీయ సరిహద్దును తలపిస్తున్నయి. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి & ఆయన మంత్రి వర్గం కేవలం పోలీసులను, బౌన్సర్లను, అబద్దాలను నమ్ముకున్నరు. వీళ్లకు చరిత్ర త్వరలోనే తగిన గుణ పాఠం చెప్తది. కాంగీయులను నమ్మి ఘోరంగా మోసపోయిన నిరుద్యోగ సోదరులు కొన్ని నిప్పులాంటి నిజాలను ఇపుడైనా గమనిస్తారని ఆశిస్తున్న… కేసీఆర్ గారి పాలనలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే ఏడాదికి దాదాపుగా సగటున 16,000 ప్రభుత్వ ఉద్యోగాలన్న మాట! ఇక ప్రైవేటు రంగంలో భర్తీ అయిన ఉద్యోగాలు లక్షల్లో ఉంటవి. మరోవైపు మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్న రేవంత్ రెడ్డి గారు 7 నెలల్లో కేవలం 6063 ఉద్యోగాలకు నోటిఫై చేసిండు! 2016-17 లో గురుకుల ఉపాధాయ పోస్టులకు అర్హత విషయంలో నిరుద్యోగులు ఒక్క రోజు ఆందోళన చేస్తే అర్హత మార్కులను ఒక మెమోతో కేసీఆర్ గారు మరుసటి రోజే సవరించారు. Prof. Chakrapani Ghanta 2023 లో గ్రూప్ -1 లీకేజి విషయం లో నిరుద్యోగుల March-15, 2023 న ఆందోళన చేస్తే, కేసీఆర్ గారు March-17 న నే ప్రిలిమ్స్ ను రద్దు చేయించి సిట్ వేసి ఎంతో మంది నిందితులను అరెస్టు చేయించారు. 10 వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైతే బాధ్యుడైన బండి సంజయ్, ఎంపీ, (నేడు కేంద్ర మంత్రి) ని కూడా అరెస్టు చేయడానికి వెనకాడ లేదు కేసీఆర్. ఆనాడు టీఎస్పీయస్సీ (TSPSC) ఛైర్మన్ చేతకానితనం వల్ల రెండవసారి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ను కోర్టు రద్దు చేసింది. 2023 లో గ్రూప్-2 ఎగ్జాం చాలా పరీక్షలతో క్లాష్ అవుతుందని ఒక్క సారి నిరుద్యోగులందరూ రెప్రజెంట్ చేస్తే ఆ పరీక్ష కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు వాయిదా వేయించారు. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాకు చాలా కాలంనుండి అన్యాయం జరుగుతున్నదంటే వాళ్లందరిని ఒక్క జీవోతో రెగ్యులరైజ్ చేశారు. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 10 రోజులు నిరవధిక సమ్మె చేస్తే వాళ్లందరి డిమాండ్లను సావధానంగా విని ఒక్క కేసు లేకుండా రెగ్యులరైజ్ చేశారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు సమ్మె చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరించారు. ఒక్కరి మీద కూడా పోలీసులను ప్రయోగించలేదు. నిరవధిక సమ్మెలు చేసినా ఆర్టీసి కార్మికులనందరిని చేరదీసి వాళ్లను గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చారు, కేసీఆర్. ఆషా వర్కర్లకు ఏఎన్ యం/జీయన్ఎం లకు నర్సుల పోస్టుల్లో వెయిటేజ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్. చాలా ప్రభుత్వ శాఖల్లో సమ్మెలకు అవకాశం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని పరిపాలించిన నాయకుడు కేసీఆర్. ఉదా: ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు . నాకు తెలిసి కేసీఆర్ గారి పాలనలో ఏ నిరుద్యోగికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం రాలేదు. ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడేమో ఒకటే డిమాండ్ మీద అశోక్ సార్(రెండు సార్లు), మోతిలాల్, బక్క జడ్సన్ లు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలిసి తెలిసి గురుకులాల్లో బాక్లాగ్ పోస్టులు సృష్టించింది నేటి ప్రభుత్వం. వీటన్నిటిపై కాంగీయులు స్పందించాల్సింది పోయి గాంధీ భవన్ నుండి గూండాలను బౌన్సర్లను పంపించి అమాయక నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు ఇంతవరకు నేటి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యలపై ఒక్కసారికూడా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడలేదు. బహుశా ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల కొనుగోలు-ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నరేమో..! ప్రజాస్వామ్యంలో సమ్మెలు సర్వసాధారణం..కానీ ప్రజలను ప్రేమించే నాయకులు పట్టువిడుపు ప్రదర్శిస్తారు. తెగేదాకా లాగరు. ప్రజలను కేవలం ఓటర్లుగా, ప్రేక్షకులుగా చులకనగా చూసే నాయకులు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తరు. వాళ్లను చంపడానికి కూడా వెనకాడరు.. వీళ్లు పోలీసు నిర్భందాన్నే నమ్ముకుంటరు. ఉదా: బషీర్ బాగ్, ముదిగొండ కాల్పులు.. తెలంగాణకు కేసీఆరే సీయంగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అందుకే ద్రోహులను పాతర పెట్టనీకె, మన తెలంగాణను ఢిల్లీ నుండి మళ్లీ కాపాడుకోనీకె పల్లె పల్లెనా, గల్లీ గల్లినా ప్రజలను చైతన్యవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం. జై తెలంగాణ. #CongCheatedUnemployed #LiberateTelanganaFromCongress #BRS4Jobs BRS Party KTR

Dr.RS Praveen Kumar

29,571 görüntüleme • 2 yıl önce

Dear Pawan Kalyan Pawan Kalyan garu, one swallow does not make a summer, and one stroke of victory cannot be an eternal measure to your power and authority. Your remarks in Tirupati, yesterday, targeting Rahul Gandhi Shri Rahul Gandhi ji, is baseless and unacceptable. The Congress condemns these remarks, unwarrantedly bringing Rahul Gandhi into your religious politics. This is yet another facet of your diversion politics, since people are slowly beginning to feel the discontent brewing out of your failure to keep poll promises. The Congress demands that you tender an unconditional apology to Shri Rahul Gandh ji. We also advise you to exercise restraint, not pitting people of one religion against another, and widen the chasm further. Please focus on bringing more funds to the state and fulfil the poll promises at the earliest. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేషం, భాషా రెండు మారాయి. సెక్యూలర్ పార్టీగా ఉన్న JanaSena Party జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా..? బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ప్రధాని మోడీ Narendra Modi దర్శకత్వంలో యాక్టింగ్ చేసే మీకు శ్రీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతికత లేదు. మణిపూర్ , గోద్రాలలో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా..? అటువంటి పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు లౌకికవాదం పాటించాలని చెప్తే నమ్మమంటారా..? ఈ దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. Congress INC Andhra Pradesh Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப Dr.Palak Verma

YS Sharmila

424,348 görüntüleme • 1 yıl önce